తెలంగాణ - Page 70
నిరుద్యోగుల నిరసనలకు నా మద్దతు ఉంటుంది, మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలి..అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 17 Sept 2025 4:35 PM IST
డ్రగ్స్ను గేట్ వే ఆఫ్ హైదరాబాద్గా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
గోదావరి కృష్ణా నది జిల్లాల్లో ఎవరు ఎన్ని అవాకులు, చెవాకులు పేలినా పట్టించుకోము..అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
By Knakam Karthik Published on 17 Sept 2025 11:16 AM IST
తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డ: కేటీఆర్
తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డ..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
By Knakam Karthik Published on 17 Sept 2025 10:57 AM IST
తెలంగాణలో కోటి దాటిన రేషన్ కార్డుల సంఖ్య
తెలంగాణలో రేషన్ (ఆహార భద్రత) కార్డుల సంఖ్య ఒక కోటి దాటింది. ఈ నెలలో రేషన్ కార్డుల సంఖ్య 1.01 కోట్లకు చేరుకుంది.
By అంజి Published on 17 Sept 2025 9:10 AM IST
త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తాం: మంత్రులు
త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తామని మంత్రులు సురేఖ, సీతక్క వెల్లడించారు. 'కుటుంబ బాధ్యతలు వృత్తి బాధ్యతల్లో మహిళలు నిత్యం ఒత్తిడులకు గురవుతున్నారు.
By అంజి Published on 17 Sept 2025 7:12 AM IST
మరిన్ని కొత్త ఫీచర్లతో టీ-వాలెట్ యాప్
తెలంగాణ ఐటీ శాఖలోని ESD విభాగం డెవలప్ చేసి నిర్వహిస్తున్న డిజిటల్ వాలెట్ అయిన T-వాలెట్ ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్లను అందుకోబోతోంది.
By అంజి Published on 17 Sept 2025 6:27 AM IST
బీజేపీకి ఓటు వేశామని ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు నాతో చెప్పారు..కౌశిక్రెడ్డి సంచలన కామెంట్స్
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బీజేపీకి ఓటు వేశామని...
By Knakam Karthik Published on 16 Sept 2025 4:29 PM IST
సీఎం రేవంత్కు కృతజ్ఞతలు తెలిపిన ప్రమాద బాధితుడు రాహుల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రమాద బాధితుడు గుండేటి రాహుల్ కుటుంబంతో కలిసి కృతజ్ఞతలు తెలిపాడు.
By Knakam Karthik Published on 16 Sept 2025 2:09 PM IST
పాక్తో క్రికెట్ ఆడటం బీజేపీ కపట దేశభక్తికి నిదర్శనం: కేటీఆర్
భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు అంటే బీజేపీ కి గౌరవం లేదు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు
By Knakam Karthik Published on 16 Sept 2025 12:39 PM IST
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. రూ.146.3 కోట్ల నిధులు విడుదల
ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటి వరకు రూ.1435 కోట్లు చెల్లించినట్టు అధికారులు తెలిపారు.
By అంజి Published on 16 Sept 2025 9:50 AM IST
Telangana: ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు తెలంగాణ..
By అంజి Published on 16 Sept 2025 8:42 AM IST
Telangana: యథావిధిగా నడవనున్న కాలేజీలు.. వెంటనే రూ.600 కోట్ల ఫీజు బకాయిల విడుదల
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, డిగ్రీ, పీజీ కళాశాలలు సహా ప్రైవేట్ ప్రొఫెషనల్ కళాశాలల యాజమాన్యాల మధ్య సోమవారం జరిగిన చర్చలు...
By అంజి Published on 16 Sept 2025 7:13 AM IST














