తెలంగాణ - Page 71
కొండంగల్లో రోడ్డెక్కిన అంగన్వాడీ కార్యకర్తలు
సెప్టెంబర్ 15, సోమవారం నాడు వికారాబాద్ జిల్లా కొడంగల్లోని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నివాసం వద్ద నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలను...
By Medi Samrat Published on 15 Sept 2025 7:48 PM IST
బండి సంజయ్పై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పరువు...
By Knakam Karthik Published on 15 Sept 2025 5:50 PM IST
రేవంత్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి బందు..కాంగ్రెస్పై హరీశ్ రావు సెటైర్స్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 15 Sept 2025 4:40 PM IST
రాష్ట్రంలో వీధిదీపాల నిర్వహణ బాధ్యతలపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
రాష్ట్రంలో వీధిదీపాల నిర్వహణ కోసం పెద్ద కంపెనీల నుంచి టెండర్స్ ఆహ్వానించాలి..అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 15 Sept 2025 4:24 PM IST
జూబ్లీహిల్స్ గల్లీగల్లీ తిరుగుతా, ప్రచారం నిర్వహిస్తా: కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్య కారణాలతో వచ్చింది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
By Knakam Karthik Published on 15 Sept 2025 3:00 PM IST
కమీషన్ల కోసమే రీయింబర్స్మెంట్ పెండింగ్..కాంగ్రెస్పై కవిత ఆరోపణలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం ఆడబిడ్డల చదువులను కాలరాస్తోందని..తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు.
By Knakam Karthik Published on 15 Sept 2025 11:56 AM IST
తెలంగాణలో కాలేజీల బంద్పై సస్పెన్స్.. నేడు కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్!
ప్రైవేట్ కాలేజీల బంద్ వ్యవహారంపై నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు జరిగినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ నిర్ణయం వెల్లడిస్తామని డిప్యూటీ సీఎం...
By అంజి Published on 15 Sept 2025 6:27 AM IST
భద్రాచలంలో స్నానఘట్టాల వద్ద హడలెత్తించిన కొండచిలువ
భద్రాచలంలో గోదావరి నది స్నానఘట్టాల సమీపంలోని దుకాణాల వద్ద కొండచిలువ కనిపించి హడలెత్తించింది.
By Medi Samrat Published on 14 Sept 2025 7:07 PM IST
తెలంగాణలో రేపటి నుంచి ఆ విద్యాసంస్థలు బంద్
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఉన్నత విద్యాసంస్థలను బంద్ చేస్తున్నట్లు రాష్ట్ర హయ్యర్ ఇన్స్టిట్యూషన్ అసోసియేషన్ వెల్లడించింది.
By Medi Samrat Published on 14 Sept 2025 5:11 PM IST
మీడియా ముందుకు రండి.. కేటీఆర్కి బుద్ధి చెప్పండి : ఎంపీ ఛామల
గ్రూప్ 1 పరీక్షలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు.
By Medi Samrat Published on 14 Sept 2025 4:22 PM IST
'ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 200 రోజులు దాటింది.. పట్టించుకోరా'.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కేటీఆర్ ఫైర్
ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిన ఘటన జరిగి 200 రోజులు దాటినా స్పందించడం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు...
By అంజి Published on 14 Sept 2025 11:31 AM IST
Telangana: నేడు మరోసారి చర్చలు.. విఫలమైతే రేపటి నుంచి కాలేజీలు బంద్
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇనిస్టిట్యూషన్స్ (FATHI) రేపటి నుంచి ఇంజినీరింగ్ కాలేజీల...
By అంజి Published on 14 Sept 2025 8:37 AM IST














