తెలంగాణ - Page 218
కాంగ్రెస్ హామీలు వారికి ఉరితాళ్లుగా మారుతున్నాయి: ఎంపీ లక్ష్మణ్
సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత విధానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.
By Knakam Karthik Published on 4 March 2025 1:18 PM IST
Hyderabad: భారీగా నిధుల కోసం.. గచ్చిబౌలిలో 400 ఎకరాల వేలం వేయనున్న ప్రభుత్వం!
అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సేకరించేందుకు గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రధాన భూమిని వేలం వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమాచారం.
By అంజి Published on 4 March 2025 1:10 PM IST
'కేదార్ మృతిపై అనుమానం'.. సెంట్రల్ మినిస్టర్కు ఎంపీ చామల లేఖ
దుబాయ్లో తెలుగు సినీ నిర్మాత సెలగంశెట్టి కేదార్ మృతిపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
By అంజి Published on 4 March 2025 12:08 PM IST
బీజేపీ అంటే నమ్మకం కాదు,అమ్మకం..ఎక్స్లో కేటీఆర్ విమర్శలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా బీజేపీపై విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 4 March 2025 10:35 AM IST
Telangana: 'పీఎం కుసుమ్' దరఖాస్తు గడువు పొడిగింపు
పీఎం కుసుమ్ పథకం కింద పొలాల్లో రైతులు సొంతంగా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అప్లికేషన్ గడువు పొడిగించబడింది.
By అంజి Published on 4 March 2025 8:36 AM IST
నీటి ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీపడబోం: సీఎం రేవంత్
కృష్ణా, గోదావరి నది జలాలకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి...
By అంజి Published on 4 March 2025 6:49 AM IST
ఆదివారంలోగా అక్రమ హోర్డింగులు తీసేయాలి..యాడ్ ఏజెన్సీలకు హైడ్రా డెడ్లైన్
హైదరాబాద్ సిటీలో పర్మిషన్ లేని ప్రకటనల హోర్డింగులను తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు.
By Knakam Karthik Published on 3 March 2025 9:15 PM IST
తెలంగాణ సీఎం మార్పు ఖాయం, ఆమె అందుకే వచ్చారని బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 3 March 2025 8:06 PM IST
వారితో పోటీపడలేకపోతున్నాం, విద్యావ్యవస్థ ముఖచిత్రం మారాలి: మంత్రి శ్రీధర్ బాబు
పాఠశాల విద్య ముఖచిత్రాన్ని సమూలంగా మార్చాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు.
By Knakam Karthik Published on 3 March 2025 6:39 PM IST
ప్రాజెక్టుల నీటి కేటాయింపులు పరిష్కరించాలి..కేంద్రానికి సీఎం విజ్ఞప్తి
తెలంగాణలోని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తిగా జరిగిన తర్వాతనే వరద జలాలు ఎంత మిగులుతాయో లెక్క తేలుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు
By Knakam Karthik Published on 3 March 2025 5:24 PM IST
టాలీవుడ్ నిర్మాత కేదార్ మరణంపై ఆయనకు ముడిపెడుతూ కాంగ్రెస్ ఎంపీ సంచలన కామెంట్స్
టాలీవుడ్ నిర్మాత కేదార్ శెలగంశెట్టి మృతిపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 3 March 2025 3:05 PM IST
పదవిని కాపాడుకునేందుకే మోడీతో రేవంత్ అంటకాగుతున్నాడు: జగదీష్ రెడ్డి
పదవిని కాపాడుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో అంటకాగుతున్నాడని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik Published on 3 March 2025 2:42 PM IST














