తెలంగాణ - Page 217
పీఎం కుసుమ్ పథకం.. పర్మిషన్ పునరుద్ధరించాలని కేంద్రానికి సీఎం రేవంత్ రిక్వెస్ట్
తెలంగాణ రాష్ట్రానికి పీఎం కుసుమ్ పథకం కింద గతంలో ఇచ్చిన 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తికి అనుమతులను పునరుద్ధరించాలని కేంద్ర మంత్రి...
By అంజి Published on 5 March 2025 6:59 AM IST
Telangana: శుభవార్త.. కొత్త రేషన్ కార్డుల జారీకి తేదీ ఫిక్స్
రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉగాది పండుగ నాటి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని...
By అంజి Published on 5 March 2025 6:29 AM IST
Telangana: నేటి నుంచే ఇంటర్ ఎగ్జామ్స్.. 9:05 గంటల తర్వాత నో ఎంట్రీ
రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.
By అంజి Published on 5 March 2025 6:12 AM IST
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. సుప్రీం కీలక ఆదేశాలు
సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిగింది.
By Medi Samrat Published on 4 March 2025 5:21 PM IST
ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ, కీలక అంశాలపై చర్చ
ఈ నెల 6వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 4 March 2025 4:13 PM IST
గాంధీ హాస్పిటల్లో ఆరోగ్య మంత్రి ఆకస్మిక సోదాలు.. వైద్యులపై సీరియస్
హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
By Knakam Karthik Published on 4 March 2025 3:32 PM IST
Video: షాప్లో అక్రమంగా గ్యాస్ రీ ఫిల్లింగ్, ఒక్కసారిగా పేలడంతో..
హైదరాబాద్లోని కూకట్పల్లి బాగ్ అమీర్ ప్రాంతంలోని ఓ షాప్లో అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది.
By Knakam Karthik Published on 4 March 2025 2:26 PM IST
గుడ్న్యూస్..మహిళా సంఘాలకు అద్దె బస్సులు, దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో..
ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 4 March 2025 1:49 PM IST
బియ్యం బకాయిలు రిలీజ్ చేయండి, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రిక్వెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటన బీజీబిజీగా కొనసాగుతోంది. హస్తిన పర్యటనలో భాగంగా కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని...
By Knakam Karthik Published on 4 March 2025 1:34 PM IST
కాంగ్రెస్ హామీలు వారికి ఉరితాళ్లుగా మారుతున్నాయి: ఎంపీ లక్ష్మణ్
సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత విధానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.
By Knakam Karthik Published on 4 March 2025 1:18 PM IST
Hyderabad: భారీగా నిధుల కోసం.. గచ్చిబౌలిలో 400 ఎకరాల వేలం వేయనున్న ప్రభుత్వం!
అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సేకరించేందుకు గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రధాన భూమిని వేలం వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమాచారం.
By అంజి Published on 4 March 2025 1:10 PM IST
'కేదార్ మృతిపై అనుమానం'.. సెంట్రల్ మినిస్టర్కు ఎంపీ చామల లేఖ
దుబాయ్లో తెలుగు సినీ నిర్మాత సెలగంశెట్టి కేదార్ మృతిపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
By అంజి Published on 4 March 2025 12:08 PM IST














