తెలంగాణ - Page 219
Telangana: 3 ఎమ్మెల్సీ స్థానాలకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
తెలంగాణ శాసనమండలి ఎన్నికలకు జరిగిన రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సోమవారం ప్రారంభమైంది.
By అంజి Published on 3 March 2025 12:49 PM IST
కమీషన్లిచ్చే ప్రాజెక్టులు చేపట్టే నీచ చరిత్ర.. కాంగ్రెస్ది: కేటీఆర్
సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
By అంజి Published on 3 March 2025 10:51 AM IST
వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి సిద్ధమైన ఏఏఐ
తెలంగాణలోని వరంగల్లోని మామ్నూర్లో విమానాశ్రయాన్ని నిర్మించడానికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సిద్ధంగా ఉంది.
By అంజి Published on 3 March 2025 9:20 AM IST
Telangana: ఇందిరమ్మ ఇళ్లు.. 15లోగా ఖాతాల్లోకి డబ్బులు
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటోంది. మొదటి విడతలో 71,482 ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దాదాపు 700 మంది నిర్మాణం ప్రారంభించారు.
By అంజి Published on 3 March 2025 8:31 AM IST
మార్చి 31లోపు రైతు భరోసా జమ పూర్తి!
దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూసేలా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో ప్రజా పాలనను సాగిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
By అంజి Published on 3 March 2025 6:29 AM IST
పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఓర్వ లేకపోతున్నారు : సీఎం రేవంత్
వనపర్తితో నాకు అనుబంధం ఉంది.. వనపర్తి నాకు చదువుతో పాటు సంస్కారాన్ని ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 2 March 2025 7:12 PM IST
Video : కానిస్టేబుల్ను ఢీకొట్టి పారిపోయిన గంజాయి స్మగ్లర్లు
భద్రాచలం గోదావరి నది వద్ద పోలీసు-ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర అనుమానాస్పద గంజాయి స్మగ్లర్లు ఆదివారం నాడు కానిస్టేబుల్ను ఢీకొట్టి అక్కడి నుండి...
By Medi Samrat Published on 2 March 2025 5:00 PM IST
స్కూల్స్ హాఫ్ డే మాత్రమే.. ఎక్కడంటే..?
రంజాన్ మాసంలో తెలంగాణ రాష్ట్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలు, ఇతర ఉర్దూ మీడియం విభాగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒంటిపూట బడులను ప్రకటించింది.
By Medi Samrat Published on 2 March 2025 3:49 PM IST
ఉగాది రోజున గద్దర్ అవార్డుల ప్రదానం: డిప్యూటీ సీఎం భట్టి
గద్దర్ అవార్డులను ఉగాది రోజున ఇవ్వాలని నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
By అంజి Published on 2 March 2025 1:45 PM IST
ఎస్ఎల్బీసీ సొరంగం దుర్ఘటన.. నిందలు వేసుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్
శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (SLBC) సొరంగం కూలిపోవడం, చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించడానికి వారం రోజులకు పైగా జరిగిన ఆపరేషన్ తెలంగాణలో రాజకీయాలను...
By అంజి Published on 2 March 2025 12:50 PM IST
Telangana: రెచ్చిపోయిన దొంగలు.. 4 నిమిషాల్లో రూ.30 లక్షలు చోరీ
రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో దొంగలు రెచ్చిపోయారు. ఎస్బీఐ ఎటీఎంలో చొరబడి నాలుగు నిమిషాల్లో రూ.30 లక్షలు కాజేశారు.
By అంజి Published on 2 March 2025 11:30 AM IST
SLBC Tunnel: ఇవాళ సాయంత్రం టన్నెల్ వద్దకు సీఎం రేవంత్
శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఘటనా స్థలానికి వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి.
By అంజి Published on 2 March 2025 10:00 AM IST














