స్పోర్ట్స్ - Page 61
'దరఖాస్తులో లోపాలున్నాయేమో'.. ఖేల్రత్న వివాదంపై మను భాకర్
భారత షూటర్ మను భాకర్.. ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు నామినీల నుండి తనను తప్పించడంపై స్పందించారు.
By అంజి Published on 25 Dec 2024 7:34 AM IST
Year Ender 2024 : ఈ ఏడాది క్రికెట్కు గుడ్బై చెప్పిన 11 మంది టీమిండియా స్టార్ క్రికెటర్లు వీరే..!
జూన్ 9, 2024 భారతీయ క్రికెట్ అభిమానులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజున రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా దక్షిణాఫ్రికాను ఓడించి T20 ప్రపంచ కప్ను...
By Medi Samrat Published on 24 Dec 2024 9:00 AM IST
క్షీణించిన ఆరోగ్యం.. ఆసుపత్రిలో లెజెండరీ క్రికెటర్
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో థానేలోని అకృతి ఆసుపత్రిలో చేరారు.
By Medi Samrat Published on 23 Dec 2024 5:02 PM IST
బుమ్రాను ఎలా ఎదుర్కొంటావు అంటే.. ఆ ఆస్ట్రేలియా యువ ఓపెనర్ ఎమన్నాడంటే..
భారత్తో జరుగుతున్న చివరి రెండు మ్యాచ్ల కోసం ఆస్ట్రేలియా జట్టు తన జట్టులో మార్పులు చేసింది.
By Medi Samrat Published on 23 Dec 2024 4:02 PM IST
అరెస్ట్ వారెంట్ కు ముందు చాలా జరిగింది: రాబిన్ ఊతప్ప
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) విరాళాలకు సంబంధించిన మోసం ఆరోపణలపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
By Medi Samrat Published on 22 Dec 2024 9:16 PM IST
ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ బాదిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు..!
21 ఏళ్ల సమీర్ రిజ్వీ దేశవాళీ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు.
By Medi Samrat Published on 21 Dec 2024 8:37 PM IST
విరాట్ కోహ్లీ బెంగళూరు రెస్టారెంట్ కు నోటీసులు
ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు క్రికెటర్ విరాట్ కోహ్లీ సహ యాజమాన్యంలోని బార్ అండ్ రెస్టారెంట్ 'వన్8 కమ్యూన్' కు బృహత్ బెంగళూరు మహానగర...
By Medi Samrat Published on 21 Dec 2024 5:44 PM IST
మాజీ క్రికెటర్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ
భారత జట్టు మాజీ బ్యాట్స్మెన్ రాబిన్ ఉతప్ప చిక్కుల్లో పడినట్లుగా తెలుస్తోంది.
By Medi Samrat Published on 21 Dec 2024 3:44 PM IST
కెప్టెన్సీ బుమ్రాకే అంటున్నారే..!
భారత కెప్టెన్గా అద్భుతాలు సృష్టించే సత్తా జస్ప్రీత్ బుమ్రాకు ఉందని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ అలన్ బోర్డర్ అన్నారు.
By Medi Samrat Published on 21 Dec 2024 2:42 PM IST
అతన్ని మైదానంలో దాచి 10 మంది ఫీల్డర్లతో ఆడాం
విజయ్ హజారే ట్రోఫీ కోసం ముంబై జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కలేదు,
By Medi Samrat Published on 20 Dec 2024 2:38 PM IST
నువ్వు మ్యాచ్ ఆడితే నీ వేళ్లు నరికేస్తాం.. అశ్విన్ను కిడ్నాప్ చేసి బెదిరించిన ప్రత్యర్థి జట్టు..!
బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది.
By Medi Samrat Published on 20 Dec 2024 10:46 AM IST
భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్లు.. అప్పటివరకూ తటస్థ వేదికలపైనే..
వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది.
By Medi Samrat Published on 19 Dec 2024 8:49 PM IST














