స్పోర్ట్స్ - Page 62
పాకిస్థాన్ క్రికెటర్లు ఇలాంటి పనులు చేస్తారా..? సోషల్ మీడియాలో వైరల్
పాకిస్థాన్ మెన్స్ క్రికెట్ టీమ్ లోని పలువురు సభ్యులు పలువురు నటీమణులకు మెసేజీలు చేస్తున్నారట.
By Medi Samrat Published on 29 Jan 2025 8:10 PM IST
రోహిత్ శర్మ ఆ ఇంటికి ఎంత అద్దె వసూలు చేస్తున్నాడో తెలుసా.?
క్రికెటర్ రోహిత్ శర్మ, ఆయన తండ్రి గురునాథ్ శర్మ ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో అపార్ట్మెంట్ను 2,60,000 రూపాయల నెలవారీ అద్దెకు ఇచ్చారు.
By Medi Samrat Published on 29 Jan 2025 4:10 PM IST
Video : గిల్ కూడా మొదలుపెట్టాడు..!
రంజీ ట్రోఫీ మ్యాచ్లో పంజాబ్కు ఆడుతున్న భారత జట్టు స్టార్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ తిరిగి ఫామ్లోకి వచ్చాడు.
By Medi Samrat Published on 29 Jan 2025 2:44 PM IST
హార్దిక్ బంతులు వృధా చేశాడు.. గంభీర్ తీసుకున్న ఆ నిర్ణయం తప్పు.. ఓటమిపై మాజీ క్రికెటర్ల విమర్శలు
భారత్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు 26 పరుగుల తేడాతో విజయం సాధించింది.
By Medi Samrat Published on 29 Jan 2025 9:52 AM IST
ICC క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా జస్ప్రీత్ బుమ్రా
భారత జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 2024 సంవత్సరానికి ICC ఉత్తమ ఆటగాడిగా ఎంపికయ్యాడు.
By Medi Samrat Published on 28 Jan 2025 6:21 PM IST
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో సంచలనం.. సెంచరీ బాదిన తెలంగాణ అమ్మాయి
అండర్-19 ఉమెన్స్ వరల్డ్కప్లో భాగంగా భారత్, స్కాట్లాండ్ మహిళల జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో తెలుగు యువ క్రికెటర్ గొంగడి త్రిష 59 బంతుల్లో...
By Knakam Karthik Published on 28 Jan 2025 2:57 PM IST
సొంత జట్టులో చేరిన కోహ్లీ
భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడనున్నాడు.
By Medi Samrat Published on 28 Jan 2025 2:30 PM IST
సోషల్ మీడియాకు బలైన మహ్మద్ సిరాజ్..!
సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలను చూసి ఎవరు ఎవరికి ఏమవుతారో తెలుసుకోకుండా పుకార్లను వ్యాప్తి చేసేస్తూ ఉంటారు.
By Medi Samrat Published on 27 Jan 2025 8:00 PM IST
Video : అదేం బాదుడు.. పాస్టెస్ట్ సెంచరీతో హోబర్ట్ హరికేన్స్ను బిగ్ బాష్ ఛాంపియన్గా నిలిపిన మిచెల్ ఓవెన్
బిగ్ బాష్ లీగ్ 2024-25 ఫైనల్లో హోబర్ట్ హరికేన్స్ 7 వికెట్ల తేడాతో సిడ్నీ థండర్ను ఓడించింది.
By Medi Samrat Published on 27 Jan 2025 5:54 PM IST
Video : ఫామ్ను తిరిగి పొందడానికి మాజీ కోచ్ దగ్గరికి వెళ్లిన కోహ్లీ.. 80 సెంచరీలు ఆయన ఉన్నప్పుడు చేసినవే..!
జనవరి 30న రైల్వేస్తో జరిగే రంజీ ట్రోఫీ మ్యాచ్ ద్వారా భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లి 13 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్లోకి తిరిగి రానున్నాడు.
By Medi Samrat Published on 27 Jan 2025 11:31 AM IST
అండర్-19 T20 మహిళల ప్రపంచ కప్.. సెమీ-ఫైనల్కు చేరుకున్న టీమిండియా
నిక్కీ ప్రసాద్ సారథ్యంలో భారత అండర్-19 మహిళల క్రికెట్ జట్టు విజయాల పరంపర కొనసాగుతోంది.
By Medi Samrat Published on 26 Jan 2025 9:15 PM IST
'ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అతడి కెరీర్ను రిస్క్ చేయలేను'.. గాయపడిన ఆటగాడి గురించి పీసీబీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
22 ఏళ్ల సామ్ అయూబ్ చీలమండ గాయం విషయంలో బోర్డు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ వెల్లడించారు.
By Medi Samrat Published on 26 Jan 2025 7:15 PM IST














