తాజా వార్తలు - Page 11
మొట్టమొదటి వీసా తిరస్కరణ కవర్ను ఆవిష్కరించిన క్లియర్ట్రిప్
ఫ్లిప్కార్ట్ సంస్థ అయిన క్లియర్ట్రిప్, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ది బిగ్ బిలియన్ డేస్ (BBD) 2025కు ముందుగా తన కొత్త 'వీసా తిరస్కరణ కవర్' ఆఫర్ను...
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 Sept 2025 7:40 PM IST
హైదరాబాద్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ సెంటర్ను ప్రారంభించిన 1 ఫైనాన్స్
పారదర్శకమైన మరియు హైపర్-పర్సనలైజ్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్కు కట్టుబడి ఉన్న భారతదేశంలోని అగ్రగామి వినియోగదారు ఆర్థిక సంస్థ అయిన 1 ఫైనాన్స్,...
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 Sept 2025 7:32 PM IST
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా హైదరాబాదీ
ఇంగ్లాండ్తో జరిగిన ఐదవ, చివరి టెస్ట్లో వీరోచిత ప్రదర్శనకు గాను భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికయ్యాడు.
By Medi Samrat Published on 15 Sept 2025 7:29 PM IST
Rain Alert : రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో రేపు కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ...
By Medi Samrat Published on 15 Sept 2025 7:20 PM IST
రోడ్డుపై మృతి చెందిన గేదె కళేబరానికి తగిలి కోమాలోకి వెళ్లిన యువకుడు
రోడ్డుపై మృతి చెందిన గేదె కళేబరానికి తగిలి ద్విచక్ర వాహనదారుడు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు.
By Medi Samrat Published on 15 Sept 2025 7:12 PM IST
ఏపీలో వైద్య సేవలకు బ్రేక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవల ఓపీడీని నిలిపివేస్తున్నట్లు ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్(ASHA) ప్రకటించింది.
By Medi Samrat Published on 15 Sept 2025 6:31 PM IST
ఏపీలో వారి సమస్యల పరిష్కారం కోసం ప్రతి మంగళవారం 'ఇండస్ట్రీ డే'
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
By Knakam Karthik Published on 15 Sept 2025 6:20 PM IST
బండి సంజయ్పై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పరువు...
By Knakam Karthik Published on 15 Sept 2025 5:50 PM IST
'హ్యాండ్షేక్' వివాదంపై డోంట్ కేర్ అంటున్న బీసీసీఐ
'హ్యాండ్షేక్' వివాదంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీవ్రంగా స్పందించింది.
By Medi Samrat Published on 15 Sept 2025 5:50 PM IST
రాష్ట్రంలో ఆ వ్యాధి కారణంగా 18 మంది మృతి..మరో పదిహేడేళ్ల బాలుడికి సోకిన జబ్బు
కేరళలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే ప్రాణాంతకమైన మెదడు ఇన్ఫెక్షన్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి
By Knakam Karthik Published on 15 Sept 2025 5:42 PM IST
ఏపీలో విషాదం, స్కూల్ గోడ కూలి ఐదేళ్ల చిన్నారి మృతి..10 మందికి గాయాలు
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో, పాఠశాల గోడ కూలిపోవడంతో ఐదేళ్ల విద్యార్థి మరణించగా, పది మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు సోమవారం తెలిపారు
By Knakam Karthik Published on 15 Sept 2025 5:15 PM IST
రేవంత్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి బందు..కాంగ్రెస్పై హరీశ్ రావు సెటైర్స్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 15 Sept 2025 4:40 PM IST