తాజా వార్తలు - Page 11
Video: తీవ్ర విషాదం.. బ్రిడ్జి కుప్పకూలి 32 మంది మైనర్లు మృతి
ఆగ్నేయ కాంగోలోని సెమీ-ఇండస్ట్రియల్ రాగి గని వద్ద వంతెన కూలిపోవడంతో శనివారం కనీసం 32 మంది మరణించారని అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 17 Nov 2025 7:31 AM IST
స్థానిక ఎన్నికలు, రైతు భరోసాపై నేడే నిర్ణయం..కేబినెట్ భేటీపై ఉత్కంఠ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 17 Nov 2025 7:21 AM IST
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
నేడు, రేపు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదవచ్చని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
By Knakam Karthik Published on 17 Nov 2025 7:19 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి
నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలంగా సాగుతాయి.
By జ్యోత్స్న Published on 17 Nov 2025 6:46 AM IST
అలాంటివి జరిగినా ఫ్యాన్స్ ఓపికగా ఉన్నారు: రాజమౌళి
హైదరాబాదులో జరిగిన 'గ్లోబ్ట్రాటర్' ఈవెంట్కు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో అభిమానులు..
By అంజి Published on 16 Nov 2025 9:30 PM IST
తిరుమల ఘాట్ రోడ్డులో.. బోల్తా కొట్టిన కారు!
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఘాట్ రోడ్డులో కొండపైకి వెళ్తుండగా వారు..
By అంజి Published on 16 Nov 2025 9:00 PM IST
Delhi Blast : సూసైడ్ బాంబర్తో కలిసి పేలుళ్లకు కుట్ర పన్నిన వ్యక్తిని అరెస్టు చేసిన ఎన్ఐఏ
ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పురోగతి సాధించింది.
By Medi Samrat Published on 16 Nov 2025 8:32 PM IST
రేపే నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా
బీహార్ లో త్వరలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈనెల 19 లేదా 20 తేదీల్లో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుండగా మరోసారి బీహార్ సీఎంగా నితీష్...
By అంజి Published on 16 Nov 2025 8:30 PM IST
అలాంటి పిచ్ కావాలని గంభీర్ అడిగాడు
కోల్కతా వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో మూడో రోజైన ఆదివారం దక్షిణాఫ్రికా చేతిలో భారత క్రికెట్ జట్టు 30 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి...
By Medi Samrat Published on 16 Nov 2025 8:17 PM IST
ఆరేళ్ల క్రితం బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
ఆరేళ్ల క్రితం బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఓ వ్యక్తికి త్రిపురలోని ఖోవై జిల్లాలోని కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
By Medi Samrat Published on 16 Nov 2025 8:00 PM IST
తెరుచుకున్న శబరిమల.. వారికి కీలక సూచన!!
శబరిమల లోని అయ్యప్ప స్వామి సన్నిధానం నవంబరు 16 సాయంత్రం 5 గంటలకు తెరుచుకుంది.
By అంజి Published on 16 Nov 2025 7:54 PM IST
Q2FY26 ఫలితాలు ప్రకటించిన LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్
FY26 రెండవ త్రైమాసికం కోసం - ప్రధానమైన గృహోపకరణాల్లో మరియు వినియోగదారు ఎలక్ట్రానిక్స్ లో నంబర్ వన్ భాగస్వామిగా ఉన్న LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 Nov 2025 7:50 PM IST














