తాజా వార్తలు - Page 12
తెరుచుకున్న శబరిమల.. వారికి కీలక సూచన!!
శబరిమల లోని అయ్యప్ప స్వామి సన్నిధానం నవంబరు 16 సాయంత్రం 5 గంటలకు తెరుచుకుంది.
By అంజి Published on 16 Nov 2025 7:54 PM IST
Q2FY26 ఫలితాలు ప్రకటించిన LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్
FY26 రెండవ త్రైమాసికం కోసం - ప్రధానమైన గృహోపకరణాల్లో మరియు వినియోగదారు ఎలక్ట్రానిక్స్ లో నంబర్ వన్ భాగస్వామిగా ఉన్న LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 Nov 2025 7:50 PM IST
INDIA Vs SOUTH AFRICA: భారత్ ఓటమిపై గంభీర్ గుస్సా!!
ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు ఓటమిపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఓటమికి పిచ్ను కారణంగా చూపడాన్ని తోసిపుచ్చారు.
By అంజి Published on 16 Nov 2025 7:16 PM IST
రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లో డబ్బులు పడతాయ్!!
పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది.
By అంజి Published on 16 Nov 2025 6:40 PM IST
'మైనార్టీలు.. హిందువులు.. ఓటు బ్యాంక్'.. కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
బిజెపియేతర పార్టీలు ముస్లింలను బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం ఆరోపించారు.
By అంజి Published on 16 Nov 2025 5:42 PM IST
దారుణం.. యువతికి నిప్పటించిన ప్రియుడు, అతడి భార్య
జార్ఖండ్లోని దుమ్కా జిల్లాలో తన ప్రియుడు, అతని భార్య నిప్పంటించడంతో 21 ఏళ్ల వితంతువు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోందని పోలీసులు ఆదివారం తెలిపారు.
By అంజి Published on 16 Nov 2025 5:00 PM IST
Andhrapradesh: రేపటి నుంచి స్కూళ్లలో ఆధార్ స్పెషల్ క్యాంప్లు
రాష్ట్రంలోని స్కూళ్లలో రేపటి నుంచి ఈ నెల 26 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులను ప్రభుత్వం నిర్వహించనుంది. 5 నుంచి 15 ఏళ్ల పిల్లలు వారి బయోమెట్రిక్,...
By అంజి Published on 16 Nov 2025 4:10 PM IST
ప్రజాస్వామ్యంపై టీడీపీ ప్రత్యక్ష దాడి చేసింది: వైఎస్ జగన్
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపూర్లో ఉన్న ప్రతిపక్ష పార్టీ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే ఎన్ బాలకృష్ణ అనుచరులు, టీడీపీ నాయకులు ధ్వంసం...
By అంజి Published on 16 Nov 2025 3:26 PM IST
స్లీపింగ్ మాస్క్ వాడుతున్నారా?
చర్మ సంరక్షణలో భాగంగా రాత్రివేళ స్లీపింగ్ మాస్క్లను ఉపయోగించడం ఈ మధ్య పెరిగింది.
By అంజి Published on 16 Nov 2025 3:07 PM IST
ఇంట్లో నకిలీ నోట్లు ముద్రిస్తూ.. రూ.2 లక్షలతో పట్టుబడ్డ వ్యక్తి
భోపాల్లో ప్రింటర్, ఇతర పరికరాలను ఉపయోగించి నకిలీ కరెన్సీని ముద్రిస్తున్న 21 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 16 Nov 2025 2:35 PM IST
స్థానిక ఎన్నికల్లో బీజేపీ టికెట్ నిరాకరణ.. ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆత్మహత్య
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి టికెట్ నిరాకరించిందని కేరళలోని తిరువనంతపురంలో ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 16 Nov 2025 2:10 PM IST
రంగారెడ్డి జిల్లాలో దారుణం..తమ్ముడికి ప్రేమ వివాహం చేశాడని, అన్నను చంపించిన అమ్మాయి తండ్రి
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 16 Nov 2025 2:09 PM IST














