తాజా వార్తలు - Page 12
దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు
సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు...
By జ్యోత్స్న Published on 12 Aug 2025 6:18 AM IST
లక్ష్మిదేవిని చంపింది అల్లుడే.. 19 ముక్కలుగా నరికి..
కర్ణాటక రాష్ట్రం తుమకూరులోని కొరటగెరెలో జరిగిన లక్ష్మీదేవి హత్య కేసును పోలీసులు ఛేదించారు.
By Medi Samrat Published on 11 Aug 2025 9:19 PM IST
ఆ సినిమా కూడా భారత్లో విడుదలయ్యే అవకాశాలు లేనట్లే..!
ఇటీవలి పహల్గామ్ దాడి తర్వాత, పాకిస్తానీ నటులు నటించిన బాలీవుడ్ చిత్రాల మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
By Medi Samrat Published on 11 Aug 2025 9:03 PM IST
Video : స్కూటీ మీద వెళుతున్న మహిళ.. ఒక్కసారిగా అడవి పందుల గ్యాంగ్ వచ్చి..
తిరువనంతపురంలోని పలోడ్ పెరింగల రోడ్డుపై ఒక మహిళ స్కూటర్ను అడవి పందుల గుంపు ఢీకొనడంతో ఆమె ఒక్కసారిగా కిందకు పడిపోయింది.
By Medi Samrat Published on 11 Aug 2025 8:33 PM IST
వాషింగ్టన్కు విమాన సర్వీసులు స్టాప్.. ఎయిర్ ఇండియా నిర్ణయం
ఎయిర్ ఇండియా సంస్థ అమెరికాకు సర్వీసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 11 Aug 2025 8:01 PM IST
ప్రియుడితో పారిపోయేందుకు అడ్డుగా ఉందని ఐదు నెలల కూతురిని చంపింది
త్రిపురలోని సెపాహిజల జిల్లాలో ఐదు నెలల కూతురును గొంతు నులిమి చంపిన కేసులో ఒక మహిళను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు
By Medi Samrat Published on 11 Aug 2025 7:31 PM IST
ఆ గ్రామానికి భారీగా బయటి వ్యక్తులు వచ్చారు : వైఎస్ అవినాష్ రెడ్డి
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు కుట్రలకు పాల్పడుతూ ఉన్నారని వైఎస్సార్సీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు.
By Medi Samrat Published on 11 Aug 2025 7:11 PM IST
పృథ్వీ షా కెరీర్పై రోహిత్ శర్మ కోచ్ సంచలన ఆరోపణలు
రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ పృథ్వీ షా కెరీర్ పై సంచలన ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 11 Aug 2025 7:00 PM IST
అలర్ట్.. ఆఫీసుల నుండి త్వరగా వెళ్లిపోండి..!
ఆగస్టు 17 వరకు భారత వాతావరణ శాఖ (IMD) భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.
By Medi Samrat Published on 11 Aug 2025 6:32 PM IST
దేశంలో యువ సాధికారతను వేగవంతం చేస్తున్న హ్యుందాయ్ మోటార్ ఇండియా
అంతర్జాతీయ యువజన దినోత్సవం 2025 సందర్భంగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) భారతదేశ యువతకు సాధికారత కల్పించడంలో తన నిరంతర నిబద్ధతను...
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 Aug 2025 6:30 PM IST
జగన్కు కనీసం ఒక్క చెల్లి కూడా రాఖీ కట్టలేదు ఎందుకు?: హోంమంత్రి అనిత
గతంలో ఎన్నడూ లేని విధంగా కడప జిల్లాలో జడ్పీటీసీ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని..ఏపీ హోంమంత్రి అనిత అన్నారు.
By Knakam Karthik Published on 11 Aug 2025 5:54 PM IST
గెలాక్సీ Z ఫ్లిప్7, Z ఫ్లిప్7 FEపై ఉత్తేజకరమైన ఆఫర్లను ప్రకటించిన శాంసంగ్
భారతదేశపు అతిపెద్ద కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శాంసంగ్, ఇటీవల ప్రారంభించిన గెలాక్సీ Z ఫ్లిప్7 మరియు Z ఫ్లిప్7 FEపై ఉత్తేజకరమైన పరిమిత-కాల...
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 Aug 2025 5:30 PM IST