ఆంధ్రప్రదేశ్ - Page 213
Tirumala: విషాదం.. వసతిగృహం పైనుంచి పడి బాలుడు మృతి
తిరుమలలో విషాద ఘటన చోటు చేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) యాత్రికుల సౌకర్యాల సముదాయం పద్మనాభ నిలయంలో బుధవారం మెట్ల గ్రిల్లోంచి జారిపడి...
By అంజి Published on 16 Jan 2025 11:37 AM IST
ఆంధ్రాలో కోళ్ల పందేలు.. పోలీసులకు అడ్డుకోవడం సాధ్యమేనా?
సంక్రాంతి వచ్చిందంటే గోదావరి ప్రాంతంలోని అనేక గ్రామాలు, కోస్తా ఆంధ్ర ప్రదేశ్లోని అనేక గ్రామాలు కోడిపందాలకు కేంద్రంగా నిలుస్తాయి.
By అంజి Published on 13 Jan 2025 1:22 PM IST
Andhrapradesh: బీసీ యువతకు శుభవార్త.. సగం రాయితీతో రుణాలు
బీసీ కులాల ఆర్థిక పురోభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని యువతకు ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి...
By అంజి Published on 13 Jan 2025 11:08 AM IST
Kakinada: కోడి పందాల మైదనాల్లో ఏర్పాట్లు కూల్చివేత.. వారికి పోలీసుల హెచ్చరిక
కాకినాడ జిల్లా పోలీసు అధికారులు ఆదివారం వివిధ గ్రామాల్లో కోడిపందాలు నిర్వహించేందుకు సిద్ధం చేసిన పలు మైదానాల్లో ఏర్పాట్లను కూల్చివేశారు.
By అంజి Published on 13 Jan 2025 8:36 AM IST
TTD మీటింగ్లో ప్రైవేట్ వ్యక్తులను కూర్చోబెట్టారు..కూటమి సర్కార్పై కన్నబాబు ఫైర్
కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
By Knakam Karthik Published on 12 Jan 2025 5:54 PM IST
రోడ్ల ఖర్చుపై పవన్ ట్వీట్..చంద్రబాబును మించిపోయాడని వైసీపీ సెటైర్
2024 ఎన్నికల్లో విక్టరీ సాధించి పవర్లోకి వచ్చిన అనంతరం తాము ఏం చేశామనే వివరాలను పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
By Knakam Karthik Published on 12 Jan 2025 5:23 PM IST
సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుక.. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి కానుకగా పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లించేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.
By అంజి Published on 12 Jan 2025 6:45 AM IST
Andhrapradesh: విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు
సంక్రాంతి పండుగ వేళ విద్యార్థులకు సీఎం చంద్రబాబు శుభవార్త అందించారని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. కంసమామ మోసం చేసి పోతే.. చంద్రన్న న్యాయం...
By అంజి Published on 12 Jan 2025 6:30 AM IST
ఆయనకు పుస్తకాలంటే ఎంత పిచ్చో మరోమారు రుజువైంది..!
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పుస్తకాలంటే అమితమైన ప్రేమ. పుస్తక ప్రియుడైన ఆయన విజయవాడ బుక్ ఫెయిర్ ను శనివారం ఉదయం సందర్శించారు.
By Medi Samrat Published on 11 Jan 2025 6:16 PM IST
అల్లు అర్జున్ కు మానవత్వం ఉంది.. మరి మీకు..?: రోజా ప్రశ్న
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా తిరుపతి తొక్కిసలాట ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 11 Jan 2025 4:42 PM IST
ఆదోనిలో భారీగా పట్టుబడిన బంగారం
ఆంధ్రప్రదేశ్ లోని ఆదోని పట్టణంలో భారీగా బంగారం పట్టుబడింది.
By Medi Samrat Published on 11 Jan 2025 3:45 PM IST
మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించి రేషనలైజేషన్ అమలు చేయనుంది.
By Knakam Karthik Published on 11 Jan 2025 8:21 AM IST














