ఆంధ్రప్రదేశ్ - Page 214
ఇవాళ్టి నుంచి శ్రీశైల క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం మహా క్షేత్రంలో ఇవాళ్టి నుంచి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.
By Knakam Karthik Published on 11 Jan 2025 6:29 AM IST
రాజకీయం అంటే ఓట్ల కోసం బుగ్గలు నిమరడం, ముద్దులు పెట్టడం కాదు..
గత ప్రభుత్వం పాడి రైతును పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్రంలో ఎవరూ బాగుపడకూడదు.. ఎవరి దగ్గరా డబ్బులుండకూడదు అనే ఒకే ఒక సిద్ధాంతంతో
By Medi Samrat Published on 10 Jan 2025 8:37 PM IST
తొక్కిసలాట ఘటనలో ఎవరినీ ఉపేక్షించేది లేదు : టీటీడీ చైర్మన్
అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది.
By Medi Samrat Published on 10 Jan 2025 7:45 PM IST
క్షమాపణ ఒక్కటేనా..? దీక్ష ఏమైనా చేస్తారా..?
కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నానని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ...
By Medi Samrat Published on 10 Jan 2025 7:07 PM IST
గుడ్న్యూస్.. వైద్య, ఆరోగ్య శాఖలో ఏడెనిమిది వేల ఖాళీల భర్తీకి మంత్రి ఆదేశం
ప్రజారోగ్య పరిరక్షణ కోసం రాష్ట్రంలో అమలవుతున్న పలు పథకాల నిర్వహణ తీరు, వైద్య సిబ్బంది కొరత, సిబ్బంది దృక్పధం, జవాబుదారీతనం విషయాలకు...
By Medi Samrat Published on 10 Jan 2025 6:50 PM IST
ఏపీ యువతకు ఇన్ఫోసిస్ సహకారం.. మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందం
ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ ముందుకు వచ్చింది.
By Knakam Karthik Published on 10 Jan 2025 3:33 PM IST
Tirumala: తొక్కిసలాట క్షతగాత్రులకు ప్రత్యేక వైకుంఠ దర్శనం.. వీడియో
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వెళ్లి తొక్కిసలాటలో గాయపడిన వారికి టీటీడీ ప్రత్యేక దర్శనం కల్పించింది.
By Knakam Karthik Published on 10 Jan 2025 11:13 AM IST
తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
నేడు వైకుంఠ ఏకాదశి కావడంతో భక్తులు.. ఆలయాలకు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
By అంజి Published on 10 Jan 2025 6:28 AM IST
Video : మనుషులు చనిపోయారు.. మీకు బాధ లేదా?.. అభిమానులపై పవన్ ఆగ్రహం
తన అభిమానులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 9 Jan 2025 8:33 PM IST
వారే బాధ్యులు.. సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు
తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు బాధ్యులుగా చేస్తూ పలువురు అధికారులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేశారు.
By Medi Samrat Published on 9 Jan 2025 7:14 PM IST
టోకెన్లు ఎప్పుడు ఇస్తామన్నారు.? అంతమందిని ఎందుకు అనుమతించారు.? : సీఎం చంద్రబాబు
తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
By Medi Samrat Published on 9 Jan 2025 5:21 PM IST
జగన్ లండన్ పర్యటనకు లైన్ క్లియర్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది.
By Medi Samrat Published on 9 Jan 2025 2:15 PM IST











