ఆంధ్రప్రదేశ్ - Page 215

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
Tirupati stampede, accident, conspiracy, Home Minister Anitha, APnews
ప్రమాదమా.. కుట్రా అనే కోణంలో విచారణ: హోంమంత్రి అనిత

తిరుపతి తొక్కిసలాట ఘటన ప్రమాదమా.. ఏదైనా కుట్ర కోణమా అనే అంశం విచారణలో తేలుతుందని హోంమంత్రి అనిత చెప్పారు.

By అంజి  Published on 9 Jan 2025 1:05 PM IST


Tirupati stampede, compensation, APGovt, APnews
తిరుపతి తొక్కిసలాట: మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం

తిరుపతి తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు మంత్రి అనగాని...

By అంజి  Published on 9 Jan 2025 11:50 AM IST


Tirupati stampede, 40 people discharged, CM Chandrababu, compensation, victims, TTD
తొక్కిసలాట ఘటన.. 40 మంది డిశ్చార్జ్‌.. బాధితులకు పరిహారం ప్రకటించనున్న సీఎం

తిరుపతి తొక్కిసలాట ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందన్నారు.

By అంజి  Published on 9 Jan 2025 8:48 AM IST


AP government, Inter first year, exams, Inter Board
Andhra: ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలపై క్లారిటీ ఇదే

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల రద్దుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది మార్చిలో జరిగే పబ్లిక్‌ పరీక్షల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది.

By అంజి  Published on 9 Jan 2025 8:10 AM IST


TTD apologises, Tirupati stampede, overcrowding , BR Naidu
రద్దీ వల్లే తిరుపతిలో తొక్కిసలాట.. క్షమాపణలు చెప్పిన టీటీడీ

తిరుపతిలో తొక్కిసలాట ఆరుగురి ప్రాణాలు పోయాయని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్‌ నాయుడు తెలిపారు.

By అంజి  Published on 9 Jan 2025 7:05 AM IST


tragedy, Stampede, Tirupati, Six killed, Tirumala , APnews
పెను విషాదం.. తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి

తిరుపతిలోని వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. వారిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.

By అంజి  Published on 9 Jan 2025 6:27 AM IST


కలిసికట్టుగా చంద్రబాబు లక్ష్యాలను కచ్చితంగా సాధిస్తాం : ప్ర‌ధాని మోదీ
కలిసికట్టుగా చంద్రబాబు లక్ష్యాలను కచ్చితంగా సాధిస్తాం : ప్ర‌ధాని మోదీ

ప్ర‌ధాని మోదీ బుధవారం విశాఖపట్నంలో రూ. 2 లక్షల కోట్లకుపైగా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

By Medi Samrat  Published on 8 Jan 2025 8:48 PM IST


ప్రధాని మోదీకి ఘన స్వాగతం
ప్రధాని మోదీకి ఘన స్వాగతం

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి...

By Medi Samrat  Published on 8 Jan 2025 7:30 PM IST


జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటాము: వైఎస్ జగన్
జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటాము: వైఎస్ జగన్

కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకు ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూసుకుంటామని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

By Medi Samrat  Published on 8 Jan 2025 7:00 PM IST


జనవరి 26 లోపు ఇంటర్ సంస్కరణలపై సలహాలు, సూచనలు అందించండి
జనవరి 26 లోపు ఇంటర్ సంస్కరణలపై సలహాలు, సూచనలు అందించండి

విద్యార్ధులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు మరియు భాగస్వామ్య పక్షాల నుంచి వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా ఇంటర్మీడియేట్ విద్యలో సంస్కరణలు తీసుకురావాలని...

By Medi Samrat  Published on 8 Jan 2025 2:30 PM IST


Chandrababu, special status, Prime Minister, YS Sharmila
చంద్రబాబూ.. ప్రధానితో ప్రత్యేక హోదా ప్రకటన చేయించండి: వైఎస్‌ షర్మిల

సీఎం చంద్రబాబు మోదీ కోసం ఎదురుచూస్తుంటే.. ఆయన (మోదీ) ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోందని రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు.

By అంజి  Published on 8 Jan 2025 12:34 PM IST


Naidupet - Renigunta road, Travel, Tirupati, APnews
Andhra: అందుబాటులోకి నాయుడుపేట - రేణిగుంట రహదారి.. గంటలోపే తిరుపతికి

కోస్తా జిల్లాల నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి వెళ్లేవారికి శుభవార్త. నాయుడు పేట - రేణిగుంట మధ్య ఆరు లైన రహదారి అందుబాటులోకి వచ్చింది.

By అంజి  Published on 8 Jan 2025 8:15 AM IST


Share it