ఆంధ్రప్రదేశ్ - Page 215
ప్రమాదమా.. కుట్రా అనే కోణంలో విచారణ: హోంమంత్రి అనిత
తిరుపతి తొక్కిసలాట ఘటన ప్రమాదమా.. ఏదైనా కుట్ర కోణమా అనే అంశం విచారణలో తేలుతుందని హోంమంత్రి అనిత చెప్పారు.
By అంజి Published on 9 Jan 2025 1:05 PM IST
తిరుపతి తొక్కిసలాట: మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
తిరుపతి తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు మంత్రి అనగాని...
By అంజి Published on 9 Jan 2025 11:50 AM IST
తొక్కిసలాట ఘటన.. 40 మంది డిశ్చార్జ్.. బాధితులకు పరిహారం ప్రకటించనున్న సీఎం
తిరుపతి తొక్కిసలాట ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందన్నారు.
By అంజి Published on 9 Jan 2025 8:48 AM IST
Andhra: ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలపై క్లారిటీ ఇదే
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల రద్దుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది.
By అంజి Published on 9 Jan 2025 8:10 AM IST
రద్దీ వల్లే తిరుపతిలో తొక్కిసలాట.. క్షమాపణలు చెప్పిన టీటీడీ
తిరుపతిలో తొక్కిసలాట ఆరుగురి ప్రాణాలు పోయాయని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
By అంజి Published on 9 Jan 2025 7:05 AM IST
పెను విషాదం.. తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి
తిరుపతిలోని వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. వారిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.
By అంజి Published on 9 Jan 2025 6:27 AM IST
కలిసికట్టుగా చంద్రబాబు లక్ష్యాలను కచ్చితంగా సాధిస్తాం : ప్రధాని మోదీ
ప్రధాని మోదీ బుధవారం విశాఖపట్నంలో రూ. 2 లక్షల కోట్లకుపైగా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
By Medi Samrat Published on 8 Jan 2025 8:48 PM IST
ప్రధాని మోదీకి ఘన స్వాగతం
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి...
By Medi Samrat Published on 8 Jan 2025 7:30 PM IST
జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటాము: వైఎస్ జగన్
కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకు ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూసుకుంటామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
By Medi Samrat Published on 8 Jan 2025 7:00 PM IST
జనవరి 26 లోపు ఇంటర్ సంస్కరణలపై సలహాలు, సూచనలు అందించండి
విద్యార్ధులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు మరియు భాగస్వామ్య పక్షాల నుంచి వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా ఇంటర్మీడియేట్ విద్యలో సంస్కరణలు తీసుకురావాలని...
By Medi Samrat Published on 8 Jan 2025 2:30 PM IST
చంద్రబాబూ.. ప్రధానితో ప్రత్యేక హోదా ప్రకటన చేయించండి: వైఎస్ షర్మిల
సీఎం చంద్రబాబు మోదీ కోసం ఎదురుచూస్తుంటే.. ఆయన (మోదీ) ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.
By అంజి Published on 8 Jan 2025 12:34 PM IST
Andhra: అందుబాటులోకి నాయుడుపేట - రేణిగుంట రహదారి.. గంటలోపే తిరుపతికి
కోస్తా జిల్లాల నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి వెళ్లేవారికి శుభవార్త. నాయుడు పేట - రేణిగుంట మధ్య ఆరు లైన రహదారి అందుబాటులోకి వచ్చింది.
By అంజి Published on 8 Jan 2025 8:15 AM IST














