ఆంధ్రప్రదేశ్ - Page 136
16,347 టీచర్ పోస్టులు.. హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి
16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న మెగా డీఎస్సీ పరీక్షల హాల్టికెట్లు విడుదల అయ్యాయి.
By అంజి Published on 31 May 2025 9:00 AM IST
నేను జగన్కు వ్యతిరేకంగా మాట్లాడలేదు: విజయ సాయిరెడ్డి
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్కి వ్యతిరేకంగా తాను తిరుపతిలో, వైజాగ్ లో మాట్టాడినట్లు కొన్ని ఊరూ పేరూ లేని పత్రికలు, టీవీ చానళ్ళు చేస్తున్న...
By అంజి Published on 31 May 2025 8:27 AM IST
తిరుమలలో భద్రతపై డీజీపీ, టీటీడీ ఈఓ ఉన్నతస్థాయి సమావేశం
దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తిరుమలలో భద్రతను ఏ విధంగా మరింత బలోపేతం చేయాలన్న అంశం పై ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరిష్ కుమార్...
By Medi Samrat Published on 30 May 2025 7:44 PM IST
ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. ఘటనపై మహిళా కమీషన్ సీరియస్
కర్నూలు జిల్లాలో ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యాచారాన్ని మహిళా కమీషన్ ఛైర్మన్ శైలజా రాయపాటి ఖండించారు.
By Medi Samrat Published on 30 May 2025 7:13 PM IST
ముంబై నటి వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారికి ఊరట
సినీ నటి కాదంబరీ జెత్వానీని వేధించారన్న ఆరోపణలతో అరెస్టయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు ఊరట లభించింది.
By Knakam Karthik Published on 30 May 2025 9:22 AM IST
రాష్ట్రంలో స్పౌజ్ పెన్షన్లు మంజూరు..వారికి నెలకు రూ.4 వేలు
స్పౌజ్ కేటగిరీ కింద రాష్ట్రవ్యాప్తంగా 71,380 మందికి కొత్తగా పెన్షన్లు జారీకి సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఆదేశాలు జారీ చేసింది
By Knakam Karthik Published on 30 May 2025 8:47 AM IST
నిరుద్యోగులకు తీపికబురు..ఏపీ హైకోర్టులో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
రాష్ట్రంలో నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik Published on 30 May 2025 6:51 AM IST
2024 ఎన్నికల ముందు వరకూ కడప జగన్ అడ్డా కావొచ్చు.. ఆ తర్వాత కాదు : బీటెక్ రవి
జగన్ ఇలాకలో మహానాడు జరుగుతోందని కొందరు మీడియా మిత్రులు రాస్తున్నారని, 2024 ఎన్నికలకు ముందు వరకు కడప జగన్ అడ్డా కావొచ్చని, కానీ, 2024 ఎన్నికల్లో...
By Medi Samrat Published on 29 May 2025 6:27 PM IST
నకిలీ ఇళ్ల పట్టాల కేసు.. వల్లభనేని వంశీకి స్వల్ప ఊరట
వైసీపీ నేత వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్పై నూజివీడు కోర్టులో విచారణ జరిగింది.
By Medi Samrat Published on 29 May 2025 3:49 PM IST
వైసీపీకి ఊరట.. కోర్టులో తీర్పు..!
కడప మేయర్ సురేశ్బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయన్ని పదవి నుంచి తొలగించగా.. ఈ ఉత్తర్వులపై...
By Medi Samrat Published on 29 May 2025 2:15 PM IST
త్వరలో మరో కొత్త స్కీమ్.. మహిళలకు రూ.15,000
కాపు మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 29 May 2025 8:15 AM IST
మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్లో జూన్ 6 నుంచి జులై 6 వరకు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.
By అంజి Published on 29 May 2025 7:01 AM IST














