విశాఖపట్నం - Page 14
విశాఖ శిరోముండనం బాధితుడిని పరామర్శించిన మంత్రి అవంతి శ్రీనివాస్
విశాఖ జిల్లా పెందుర్తిలో శిరోముండనం బాధితుడు శ్రీకాంత్ను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పరామర్శించారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా...
By తోట వంశీ కుమార్ Published on 30 Aug 2020 6:52 PM IST
దళిత యువకుడికి శిరోముండనం.. ఏడుగురిపై కేసు నమోదు
విశాఖలోని పెందుర్తిలో దళిత యువకుడు శిరోముండనం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ ఘటనలో ఏడుగురి మీద పోలీసులు కేసు...
By తోట వంశీ కుమార్ Published on 29 Aug 2020 3:39 PM IST
ఏపీలో మరో దళిత యువకుడికి శిరోముండనం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఓ దళిత యువకుడికి శిరోముండనం చేసిన సంఘటనను మరువక ముందే ఏపీలో మరో శిరోముండనం ఘటన చోటు చేసుకుంది. బిగ్ బాస్ ఫేమ్ నూతన్...
By తోట వంశీ కుమార్ Published on 29 Aug 2020 10:36 AM IST
విశాఖలో మరో అగ్నిప్రమాదం..
విశాఖ పట్టణాన్ని ప్రమాదాలు వెంటాడుతున్నాయి. వరుస ప్రమాదాలతో వైజాగ్ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎల్జీ పాలిమర్స్, మొన్నటి ఫార్మా సిటీ బ్లాస్ట్, అలానే...
By తోట వంశీ కుమార్ Published on 9 Aug 2020 5:46 PM IST
విశాఖలో మరో ప్రమాదం.. షిప్పింగ్ హార్బర్లో చెలరేగిన మంటలు
విశాఖలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. వరుస ఘటనల నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం జరిగింది. సముద్రంలో...
By తోట వంశీ కుమార్ Published on 8 Aug 2020 6:19 PM IST
విశాఖకు ఆ ముప్పు పొంచి ఉందా?
లెబనాన్ రాజధాని బీరుట్ నగరంలో చోటు చేసుకున్న భారీ పేలుడు కారణంగా చోటు చేసుకున్న ప్రాణ నష్టం.. ఆస్తినష్టం చూస్తే.. గుండెలు అదిరిపోవాల్సిందే. ఇక.....
By న్యూస్మీటర్ తెలుగు Published on 6 Aug 2020 1:56 PM IST
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ‘రాయలసీమ’ జల జగడం
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య.. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల మధ్య చక్కటి సంబంధాలే ఉన్నాయి. కాకుంటే.. రాయలసీమ ఎత్తిపోతల పథకం లాంటి అంశాలు కంట్లో నలకలా.....
By న్యూస్మీటర్ తెలుగు Published on 6 Aug 2020 1:36 PM IST
విశాఖ విజయశ్రీ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు
విశాఖలో వరుస ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రసాయన ప్రమాదాలు మరచిపోక మునుపే మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ జిల్లా...
By తోట వంశీ కుమార్ Published on 4 Aug 2020 1:33 PM IST
విశాఖ షిప్యార్డ్ మృతుల కుటుంబాలకు రూ.50లక్షలు పరిహారం
విశాఖలోని హిందూస్థాన్ షిప్యార్డులో భారీ క్రేన్ కుప్పకూలి 11 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.50లక్షల...
By తోట వంశీ కుమార్ Published on 2 Aug 2020 3:33 PM IST
హిందుస్థాన్ షిప్ యార్డులో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి
విశాఖ : హిందుస్థాన్ షిప్ యార్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్ ద్వారా లోడింగ్ పనులు పరిశీలిస్తుండగా.. భారీ క్రేన్ ఒక్క సారిగా కుప్పకూలి...
By తోట వంశీ కుమార్ Published on 1 Aug 2020 1:23 PM IST
ఆగస్టు 5 నుండి జిమ్స్ ఓపెన్.. ఒక్కసారి ఎంత మంది ఉండొచ్చంటే..!
విశాఖపట్నం: జిమ్ లో ఉండి గంటల తరబడి కసరత్తులు చేసేవారైతే మీకో గుడ్ న్యూస్..! వైజాగ్ లో జిమ్ లను త్వరలోనే తెరవనున్నారు. కానీ అతి తక్కువ మందిని...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 July 2020 5:05 PM IST
విశాఖ కంటైనర్ కార్పొరేషన్ యార్డులో భారీ అగ్నిప్రమాదం
విశాఖలో వరుస ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రసాయన ప్రమాదాలు మరచిపోక మునుపే మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ గేట్ వే...
By తోట వంశీ కుమార్ Published on 27 July 2020 5:12 PM IST