తిరుపతి - Page 40

Newsmeter: Read all the latest Tirupati ( తిరుపతి సిటీ వార్తలు ) news in Telugu, Tirupati Breaking news, news live updates today
80 మంది టీటీడీ సిబ్బందికి కరోనా వైరస్‌
80 మంది టీటీడీ సిబ్బందికి కరోనా వైరస్‌

ఏపీలో కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకు పెరిగిపోతోంది. ప్రతి రోజు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళనకరంగా మారుతోంది. అయితే అన్‌లాక్‌లో 1 తర్వాత...

By సుభాష్  Published on 9 July 2020 7:39 AM IST


తిరుమలలో ఇకపై నో హారన్‌
తిరుమలలో ఇకపై 'నో హారన్‌'

మీరు తిరుపతి వెలుతున్నారా..? అయితే.. ఇకపై అక్కడ హారన్‌ కొట్టడం నిషేదం. తిరుమలలో శబ్ధ కాలుష్యాన్ని నివారించేందుకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు....

By తోట‌ వంశీ కుమార్‌  Published on 19 Jun 2020 12:03 PM IST


సాధారణ భక్తులకు నేటి నుంచి శ్రీవారి దర్శనం
సాధారణ భక్తులకు నేటి నుంచి శ్రీవారి దర్శనం

తిరుమల శ్రీవారి దర్శనానికి గురువారం నుంచి సాధారణ భక్తులకు టీటీడీ అనుమతి ఇచ్చింది. దీంతో స్వామి వారి దర్శనానికి భక్తులు పొటెత్తారు. లాక్‌డౌన్‌...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 11 Jun 2020 11:11 AM IST


ఈ నెల 11 నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం.. నిబంధనలివే..
ఈ నెల 11 నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం.. నిబంధనలివే..

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వల్ల అన్ని రంగాలతోపాటు ఆలయాలు సైతం మూతపడ్డాయి. ఇక ఈనెల 8వ తేదీ నుంచి అన్ని ఆలయాలు తెరుచుకోనున్నాయి. ఇక కరోనా మహమ్మారి...

By సుభాష్  Published on 5 Jun 2020 1:15 PM IST


భక్తుల దర్శనార్థం కొండపై టిటిడి తీసుకున్న జాగ్రత్తలు, ఆంక్షలేమిటి ?
భక్తుల దర్శనార్థం కొండపై టిటిడి తీసుకున్న జాగ్రత్తలు, ఆంక్షలేమిటి ?

జూన్ 8వ తేదీ నుంచి దేశంలోని ప్రధాన ఆలయాలన్నింటినీ తెరిచి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనాలు కల్పించవచ్చని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆయా ఆలయాల్లో...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 4 Jun 2020 2:57 PM IST


11 నుంచి సామాన్యులకు శ్రీవారి దర్శనం
11 నుంచి సామాన్యులకు శ్రీవారి దర్శనం

సామాన్యుల కోసం తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు తెరుకోనున్నాయి.తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 3 Jun 2020 11:37 AM IST


శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి అనుమతి
శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి అనుమతి

శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా రెండు...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 2 Jun 2020 3:32 PM IST


శ్రీవారి భ‌క్తుల‌కు శుభ‌వార్త‌.. ద‌ర్శ‌న భాగ్యం ఎప్పుడంటే..?
శ్రీవారి భ‌క్తుల‌కు శుభ‌వార్త‌.. ద‌ర్శ‌న భాగ్యం ఎప్పుడంటే..?

శ్రీవారి భ‌క్తుల‌కు ఇది నిజంగా శుభ‌వార్తే. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో భ‌క్తుల‌కు శ్రీవారి ద‌ర్శ‌న భాగ్యాన్ని నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. కేంద్ర...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 31 May 2020 11:42 AM IST


ఇక నుంచి సగం ధరకే తిరుమల లడ్డు
ఇక నుంచి సగం ధరకే తిరుమల లడ్డు

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో గత రెండు నెలలకుపైగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనాలను నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో భక్తుల కోరిక మేరకు...

By సుభాష్  Published on 23 May 2020 2:13 PM IST


మీడియా పేరు చెప్పి.. తిరుమ‌ల‌కు మ‌ద్యం త‌ర‌లిస్తున్న వ్య‌క్తి అరెస్టు
మీడియా పేరు చెప్పి.. తిరుమ‌ల‌కు మ‌ద్యం త‌ర‌లిస్తున్న వ్య‌క్తి అరెస్టు

తిరుమ‌ల‌లో మ‌ద్యం, మాంసం నిషిద్దం అయినా కొంద‌రు వీటిని త‌ర‌లిస్తూ ప‌ట్టుబ‌డుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ వ్య‌క్తి మీడియా పేరు చెప్పి...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 13 May 2020 5:12 PM IST


తిరుమలలో శ్రీవారి తిరునామంతో గోవు
తిరుమలలో శ్రీవారి తిరునామంతో గోవు

తిరుమలలో శ్రీవారి తిరునామంతో ఉన్న గోవు కనిపించింది. ప్ర‌స్తుతం తిరుమ‌ల‌లో జ‌న‌సంచారం లేక‌పోవ‌డంతో కొండ‌పై వ‌న్య‌ప్రాణులు, జంతువులు స్వేచ్చ‌గా...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 30 April 2020 11:58 AM IST


తిరుమల కొండలో ఎగసిపడుతున్న మంటలు
తిరుమల కొండలో ఎగసిపడుతున్న మంటలు

తిరుపతి: తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగుతున్నాయి. ఆకతాయిలు గురువారం నాడు అటవీ నిప్పంటించారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసి...

By అంజి  Published on 26 March 2020 5:27 PM IST


Share it