తిరుపతి - Page 41

Newsmeter: Read all the latest Tirupati ( తిరుపతి సిటీ వార్తలు ) news in Telugu, Tirupati Breaking news, news live updates today
తిరుమలలో చిరుతల సంచారం.. భయాందోళనలో స్థానికులు
తిరుమలలో చిరుతల సంచారం.. భయాందోళనలో స్థానికులు

తిరుపతి: కరోనా వైరస్‌ వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల దర్శనాలను టీటీడీ నిలిపివేసింది. దీంతో తిరుమల కొండలు జన...

By అంజి  Published on 24 March 2020 6:06 PM IST


కరోనా ఎఫెక్ట్‌.. బోసిపోయిన తిరుమల కొండ
కరోనా ఎఫెక్ట్‌.. బోసిపోయిన తిరుమల కొండ

తిరుపతి: కరోనా వైరస్‌ ప్రభావంతో దేశ వ్యాప్తంగా పలు సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు,...

By అంజి  Published on 21 March 2020 8:11 PM IST


రేణిగుంట రైల్వే స్టేషన్‌లో కలకలం.. 6నెలల బాలుడి కిడ్నాప్‌
రేణిగుంట రైల్వే స్టేషన్‌లో కలకలం.. 6నెలల బాలుడి కిడ్నాప్‌

చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్‌లో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. పని ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళ.. కొత్త బట్టలు కొనిస్తానని బయటకు తీసుకెళ్లి...

By Newsmeter.Network  Published on 4 March 2020 11:09 AM IST


శ్రీవారి సన్నిధిలో దారుణం.. టీటీడీ సూపరింటెండెంట్ ఆత్మహత్య
శ్రీవారి సన్నిధిలో దారుణం.. టీటీడీ సూపరింటెండెంట్ ఆత్మహత్య

టీటీడీ అధికారి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. రెండవ సత్రంలో సూపరింటెండెంట్ స్థాయి అధికారిగా పనిచేస్తున్న ఉమా శంకర్ రెడ్డి అకస్మాత్తుగా ఆదివారం రాత్రి...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 24 Feb 2020 6:07 PM IST


తిరుమలకు పృధ్వీరాజ్‌.. నెల రోజుల తర్వాత..
తిరుమలకు పృధ్వీరాజ్‌.. నెల రోజుల తర్వాత..

సినీ నటుడు, ఎస్వీబీసీ మాజీ చైర్మన్‌ పృధ్వీరాజ్‌ ఈ రోజు తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. నెల రోజుల కిందట వివాదస్పద పరిస్థితుల్లో ఆరోపణలు ఎదుర్కొని...

By సుభాష్  Published on 23 Feb 2020 8:57 PM IST


తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 23 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వదర్శనానికి 8 గంటలు,...

By సుభాష్  Published on 16 Feb 2020 8:29 AM IST


టీటీడీ చైర్మన్‌తో హైద్రాబాద్ మెట్రో రైల్వే ఎండీ భేటీ
టీటీడీ చైర్మన్‌తో హైద్రాబాద్ మెట్రో రైల్వే ఎండీ భేటీ

తిరుపతి నుంచి తిరుమల మార్గంలో రద్దీ తగ్గించడానికి లైట్ మెట్రో వాహన విధానం బావుంటుందని హైద్రాబాద్ మెట్రో రైల్వే ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.. టీటీడీ చైర్మన్...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 14 Feb 2020 9:34 PM IST


శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని
శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని

చిత్తూరు: తిరులమ శ్రీవారిని నైవేద్యవిరామంలో శ్రీలంక ప్రధాని మహేంద్ర రాజపక్సే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారి అష్టదళ పాద పద్మారాధన సేవలో ఆయన...

By అంజి  Published on 11 Feb 2020 10:09 AM IST


తిరుమల కొండపై విమానం చక్కర్లు.. భక్తుల ఆగ్రహం..
తిరుమల కొండపై విమానం చక్కర్లు.. భక్తుల ఆగ్రహం..

తిరుపతి: తిరుమల కొండపై ఓ ఛార్టెడ్‌ విమానం హల్‌చల్‌ చేసింది. కేంద్రానికి చెందిన సర్వే ఆఫ్‌ ఇండియా విమానం రెండు రోజులుగా తిరుమల కొండపై చక్కర్లు...

By అంజి  Published on 5 Feb 2020 11:13 AM IST


తిరుమలలో ఘనంగా సూర్యజయంతి ఉత్సవాలు
తిరుమలలో ఘనంగా సూర్యజయంతి ఉత్సవాలు

తిరుమలలో సూర్యజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు శనివారం రథసప్తమి సందర్భంగా మలయప్పస్వామి సప్తవాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు....

By రాణి  Published on 1 Feb 2020 11:03 AM IST


చెల్లని నాణేలను సెయిల్‌కి తూకం వేసి అమ్మేస్తున్న టీటీడీ
చెల్లని నాణేలను సెయిల్‌కి తూకం వేసి అమ్మేస్తున్న టీటీడీ

ముఖ్యాంశాలు విలువలేని నాణేలను కూడా హుండీలో వేస్తున్న భక్తులు టిటిడిలో 90 వేల బ్యాగుల్లో పోగుపడ్డ చెల్లని నాణేలు వీటి విలువ దాదాపు రూ.30 కోట్లు...

By అంజి  Published on 27 Jan 2020 1:49 PM IST


ఎస్వీబీసీలో కీలక మార్పులు.. ఎండీ పోస్టులో టీటీడీ అదనపు ఈవో
ఎస్వీబీసీలో కీలక మార్పులు.. ఎండీ పోస్టులో టీటీడీ అదనపు ఈవో

ఎస్వీబీసీ ఛానల్ లో కీలక మార్పులకు ప్రభుత్వం నాంది పలికింది. ఎస్వీబీసీలో కొత్తగా ఎండీ (మేనేజింగ్ డైరెక్టర్) పోస్టును సృష్టించింది. ఆ పదవిలో టీటీడీ...

By Newsmeter.Network  Published on 24 Jan 2020 8:22 PM IST


Share it