తిరుపతి - Page 39
19 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. హాజరుకానున్న ఇద్దరు సీఎంలు
తిరుమల వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి 27 వరకు జరగనున్నాయి. కరోనా కారణంగా ఈ సారి భక్తులను అనుమతించడంలేదు. ఈ సారి బ్రహోత్సవాలకు...
By తోట వంశీ కుమార్ Published on 12 Sept 2020 3:09 PM IST
టీటీడీ కీలక నిర్ణయం.. భక్తులు లేకుండానే శ్రీవారి బ్రహోత్సవాలు
తిరుపల అన్నమయ్య భవన్లో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 19...
By తోట వంశీ కుమార్ Published on 28 Aug 2020 2:44 PM IST
తిరుపతిలో లాక్డౌన్ పొడిగింపు
ఏపీలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. రాష్ట్రంలో ప్రతి రోజు వేలాల్లో పాజిటివ్ కేసులు...
By సుభాష్ Published on 16 Aug 2020 8:24 PM IST
టీటీడీ ఉద్యోగుల్లో 743 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఇప్పటి వరకు 743 మంది కరోనా బారిన పడ్డారని ఆలయ...
By తోట వంశీ కుమార్ Published on 9 Aug 2020 5:25 PM IST
అయోధ్య భూమి పూజ ప్రసారంపై క్లారిటీ ఇచ్చిన టీటీడీ
అయోధ్యలో రామమందిరం భూమి పూజను తిరుమల భక్తి ఛానల్(ఎస్వీబీసీ)లో ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడంపై టీటీడీ స్పందించింది. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా...
By న్యూస్మీటర్ తెలుగు Published on 6 Aug 2020 4:58 PM IST
కరోనా వేళ.. తిరుమలకు ఎంత తక్కువ భక్తులంటే?
వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా.. ఇంకేం సమస్యలు ఉన్నా.. తిరుమలకు వెళ్లేందుకు భక్తులు అస్సలు వెనుకాడరు. అలంటిది కరోనా కారణంగా ఎప్పుడూ ఎదురుకాని సిత్రమైన...
By న్యూస్మీటర్ తెలుగు Published on 5 Aug 2020 11:07 AM IST
తిరుపతిలో కరోనాను జయించిన శతాధిక వృద్ధురాలు.!
తిరుపతి : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది. చిన్నా-పెద్ద, పేద-ధనిక తేడా లేకుండా వ్యాప్తి చెందుతుంది. అయితే కరోనా వచ్చింది.. ఇక మన...
By Medi Samrat Published on 26 July 2020 4:39 PM IST
శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు కన్నుమూత
తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. గత కొద్ది రోజుల క్రితం శ్రీనివాసమూర్తి...
By Medi Samrat Published on 20 July 2020 9:39 AM IST
తిరుపతి ఎయిర్పోర్టులో తృటిలో తప్పిన పెను ప్రమాదం
తిరుపతి : రేణిగుంట విమానాశ్రయం రన్వే పై తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్కు ముందు రన్ వే పై పరిశీలనకు వెళ్లిన పైర్ ఇంజిన్ అదుపు...
By తోట వంశీ కుమార్ Published on 19 July 2020 2:55 PM IST
కరోనా ఎఫెక్ట్: దర్శనాలు నిలిపివేసే దిశగా టీటీడీ..?
ఏపీలో కరోనా వైరస్ కాలరాస్తోంది. ఇక తిరుమలలో కూడా కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో తిరుమల శ్రీవారి దర్శనాలు నిలిచిపోయే...
By సుభాష్ Published on 18 July 2020 10:21 AM IST
అర్చకులకు కరోనా పాజిటివ్.. రమణ దీక్షితులు సంచలన ట్వీట్
టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన ట్వీట్ చేశారు. స్వామి వారి కైంకర్యాలు నిర్వహించే 50 మంది అర్చకులలో 15 మంది అర్చకులకు కరోనా...
By తోట వంశీ కుమార్ Published on 16 July 2020 2:52 PM IST
నిన్న శ్రీవారిని 5,016 మంది దర్శించుకున్న భక్తులు
తిరుమలలో భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి. నిన్న శ్రీవారిని 5,016 మంది భక్తులు దర్శించుకోగా, 1,493 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నట్లు టీటీడీ...
By సుభాష్ Published on 15 July 2020 7:27 AM IST














