తిరుపతి - Page 39
ఆ ఇద్దరిలో ఎవరికి ఎస్వీబీసీ చైర్మన్ పగ్గాలు..?
తిరుమల : ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వీ రాజ్ రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. ఇక కొత్త చైర్మన్ గా ఎవరు వస్తారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా...
By Newsmeter.Network Published on 13 Jan 2020 5:07 PM IST
సంక్రాంతి నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం
తిరుమల : శ్రీవారి ఆలయంలో సంక్రాంతి నుంచి సుప్రభాత సేవ పునః ప్రారంభం కానుంది. పవిత్రమైన ధనుర్మాసం మంగళవారం ముగియనుండడంతో బుధవారం నుండి తిరుమల...
By Newsmeter.Network Published on 12 Jan 2020 5:50 PM IST
చిత్తూరు జిల్లాలో విషాదం.. జల్లికట్టులో ఒకరి మృతి
చిత్తూరు : సంక్రాంతి పండుగ నెల రోజుల ముందు నుంచే జల్లి కట్టు మొదలైపోతోంది. జల్లి కట్టు ఆడేందుకు యువకులు పోటీ పడుతుంటారు. చాలా సందర్భాల్లో ఈ...
By Newsmeter.Network Published on 12 Jan 2020 2:12 PM IST
టీడీపీ ర్యాలీకి అనుమతి నిరాకరణ
తిరుపతి : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు తిరుపతి లోని బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే విగ్రహం...
By Newsmeter.Network Published on 11 Jan 2020 4:35 PM IST
కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శనం చేసుకున్న మంత్రి కేటీఆర్
తిరుమల తిరుపతిలో ఉత్తరద్వార దర్శనం ప్రారంభమైంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కుటుంబ సమేతంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి దర్శనం...
By సుభాష్ Published on 6 Jan 2020 11:07 AM IST
కుటుంబ సమేతంగా తిరుమలకు మంత్రి కేటీఆర్
తెలంగాణ టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులతో తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి కేటీఆర్కు ఘన...
By సుభాష్ Published on 5 Jan 2020 8:12 PM IST
రాజధానిపై పవన్ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు..!
తిరుమల: వైసీపీ ప్రభుత్వంపై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు మరోసారి ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనకు పూర్తి మద్దతు...
By Newsmeter.Network Published on 4 Jan 2020 1:41 PM IST
తిరుపతిలో అన్యమత ప్రచారం
ముఖ్యాంశాలు స్విమ్స్ చెట్లపై దర్శనమిచ్చిన అన్యమత చిహ్నాలుతిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో ఉన్న చెట్లపై ఉన్నట్లుండి అన్యమత చిహ్నాలు దర్శనమిచ్చాయి. టిటిడి...
By రాణి Published on 2 Jan 2020 7:23 PM IST
పాకిస్తాన్ నుంచి వచ్చిన 30 వేల మంది కోసమే సీఏఏ..!
తిరుమల: బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు....
By అంజి Published on 29 Dec 2019 2:28 PM IST
మరో రెండు చోట్ల శ్రీవారి ఆలయ నిర్మాణాలు.. టీటీడీ బోర్డు ఆమోదం
ముఖ్యాంశాలు జమ్మూతోపాటు, వారణాసిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ ఆమోదం టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు నియామకం సైబర్ సెక్యూరిటీ...
By సుభాష్ Published on 29 Dec 2019 10:11 AM IST
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటలు, శ్రీవారి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 28 Dec 2019 9:12 AM IST
ప్యాసింజర్ రైల్లో బాంబు కలకలం..! పోలీసుల అదుపులో ఒకరు
రైల్లో బాంబు ఉందని ఓ అకతాయి బెదిరింపులో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయం భయంతో గడిపారు. తీరా రైల్లోఎటువంటి బాంబు...
By సుభాష్ Published on 23 Dec 2019 8:31 PM IST