తిరుపతి - Page 38
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 23 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వదర్శనానికి 8 గంటలు,...
By సుభాష్ Published on 16 Feb 2020 8:29 AM IST
టీటీడీ చైర్మన్తో హైద్రాబాద్ మెట్రో రైల్వే ఎండీ భేటీ
తిరుపతి నుంచి తిరుమల మార్గంలో రద్దీ తగ్గించడానికి లైట్ మెట్రో వాహన విధానం బావుంటుందని హైద్రాబాద్ మెట్రో రైల్వే ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.. టీటీడీ చైర్మన్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 Feb 2020 9:34 PM IST
శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని
చిత్తూరు: తిరులమ శ్రీవారిని నైవేద్యవిరామంలో శ్రీలంక ప్రధాని మహేంద్ర రాజపక్సే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారి అష్టదళ పాద పద్మారాధన సేవలో ఆయన...
By అంజి Published on 11 Feb 2020 10:09 AM IST
తిరుమల కొండపై విమానం చక్కర్లు.. భక్తుల ఆగ్రహం..
తిరుపతి: తిరుమల కొండపై ఓ ఛార్టెడ్ విమానం హల్చల్ చేసింది. కేంద్రానికి చెందిన సర్వే ఆఫ్ ఇండియా విమానం రెండు రోజులుగా తిరుమల కొండపై చక్కర్లు...
By అంజి Published on 5 Feb 2020 11:13 AM IST
తిరుమలలో ఘనంగా సూర్యజయంతి ఉత్సవాలు
తిరుమలలో సూర్యజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు శనివారం రథసప్తమి సందర్భంగా మలయప్పస్వామి సప్తవాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు....
By రాణి Published on 1 Feb 2020 11:03 AM IST
చెల్లని నాణేలను సెయిల్కి తూకం వేసి అమ్మేస్తున్న టీటీడీ
ముఖ్యాంశాలు విలువలేని నాణేలను కూడా హుండీలో వేస్తున్న భక్తులు టిటిడిలో 90 వేల బ్యాగుల్లో పోగుపడ్డ చెల్లని నాణేలు వీటి విలువ దాదాపు రూ.30 కోట్లు...
By అంజి Published on 27 Jan 2020 1:49 PM IST
ఎస్వీబీసీలో కీలక మార్పులు.. ఎండీ పోస్టులో టీటీడీ అదనపు ఈవో
ఎస్వీబీసీ ఛానల్ లో కీలక మార్పులకు ప్రభుత్వం నాంది పలికింది. ఎస్వీబీసీలో కొత్తగా ఎండీ (మేనేజింగ్ డైరెక్టర్) పోస్టును సృష్టించింది. ఆ పదవిలో టీటీడీ...
By Newsmeter.Network Published on 24 Jan 2020 8:22 PM IST
తిరుమలలో ఫిబ్రవరి 1న రథసప్తమి వేడుకలు
తిరుమల తిరుపతిలో ఫిబ్రవరి 1న రథసప్తమి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఆ పర్వదినం రోజున ఏడు వాహనాలపై మాడ వీధుల్లో శ్రీవారిని ఊరేగించనున్నారు. రథసప్తమి...
By Newsmeter.Network Published on 21 Jan 2020 8:16 PM IST
రేపటి నుంచి తిరుమలలో ఉచిత లడ్డూ
తిరుపతి : శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుడు స్వామి వారి లడ్డూ ప్రసాదం తీసుకోకుండా వెనుదిరగరు. ఇప్పటి వరకు లడ్డూని...
By Newsmeter.Network Published on 19 Jan 2020 2:46 PM IST
శ్రీవారి సేవలో 'సరిలేరు నీకెవ్వరూ' మూవీ యూనిట్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరూ'. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం...
By Newsmeter.Network Published on 17 Jan 2020 10:20 AM IST
ప్రారంభమైన రంగంపేట జల్లికట్టు
చిత్తూరు జిల్లాలో రంగంపేటలో జల్లికట్టు ప్రారంభమైంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కనుమ పండుగ రోజు జల్లికట్టును నిర్వహించడం ఇక్కడి ఆనవాయితి....
By Newsmeter.Network Published on 16 Jan 2020 5:04 PM IST
తిరుమలకు పోటెత్తిన భక్తులు.. గదుల బుకింగ్ విధానంలో మార్పులు..!
తిరుమల: గదుల బుకింగ్ విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు(టీటీడీ) మార్పులు చేసింది. అద్దె గదులను ముందస్తుగా బుక్ చేసుకునే భక్తులకు కాషన్...
By అంజి Published on 16 Jan 2020 8:50 AM IST