తిరుపతి - Page 37
11 నుంచి సామాన్యులకు శ్రీవారి దర్శనం
సామాన్యుల కోసం తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు తెరుకోనున్నాయి.తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్...
By తోట వంశీ కుమార్ Published on 3 Jun 2020 11:37 AM IST
శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి అనుమతి
శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా రెండు...
By తోట వంశీ కుమార్ Published on 2 Jun 2020 3:32 PM IST
శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శన భాగ్యం ఎప్పుడంటే..?
శ్రీవారి భక్తులకు ఇది నిజంగా శుభవార్తే. కరోనా మహమ్మారి నేపథ్యంలో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. కేంద్ర...
By తోట వంశీ కుమార్ Published on 31 May 2020 11:42 AM IST
ఇక నుంచి సగం ధరకే తిరుమల లడ్డు
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో గత రెండు నెలలకుపైగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనాలను నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో భక్తుల కోరిక మేరకు...
By సుభాష్ Published on 23 May 2020 2:13 PM IST
మీడియా పేరు చెప్పి.. తిరుమలకు మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
తిరుమలలో మద్యం, మాంసం నిషిద్దం అయినా కొందరు వీటిని తరలిస్తూ పట్టుబడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ వ్యక్తి మీడియా పేరు చెప్పి...
By తోట వంశీ కుమార్ Published on 13 May 2020 5:12 PM IST
తిరుమలలో శ్రీవారి తిరునామంతో గోవు
తిరుమలలో శ్రీవారి తిరునామంతో ఉన్న గోవు కనిపించింది. ప్రస్తుతం తిరుమలలో జనసంచారం లేకపోవడంతో కొండపై వన్యప్రాణులు, జంతువులు స్వేచ్చగా...
By తోట వంశీ కుమార్ Published on 30 April 2020 11:58 AM IST
తిరుమల కొండలో ఎగసిపడుతున్న మంటలు
తిరుపతి: తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగుతున్నాయి. ఆకతాయిలు గురువారం నాడు అటవీ నిప్పంటించారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసి...
By అంజి Published on 26 March 2020 5:27 PM IST
తిరుమలలో చిరుతల సంచారం.. భయాందోళనలో స్థానికులు
తిరుపతి: కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల దర్శనాలను టీటీడీ నిలిపివేసింది. దీంతో తిరుమల కొండలు జన...
By అంజి Published on 24 March 2020 6:06 PM IST
కరోనా ఎఫెక్ట్.. బోసిపోయిన తిరుమల కొండ
తిరుపతి: కరోనా వైరస్ ప్రభావంతో దేశ వ్యాప్తంగా పలు సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు,...
By అంజి Published on 21 March 2020 8:11 PM IST
రేణిగుంట రైల్వే స్టేషన్లో కలకలం.. 6నెలల బాలుడి కిడ్నాప్
చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్లో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. పని ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళ.. కొత్త బట్టలు కొనిస్తానని బయటకు తీసుకెళ్లి...
By Newsmeter.Network Published on 4 March 2020 11:09 AM IST
శ్రీవారి సన్నిధిలో దారుణం.. టీటీడీ సూపరింటెండెంట్ ఆత్మహత్య
టీటీడీ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండవ సత్రంలో సూపరింటెండెంట్ స్థాయి అధికారిగా పనిచేస్తున్న ఉమా శంకర్ రెడ్డి అకస్మాత్తుగా ఆదివారం రాత్రి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 24 Feb 2020 6:07 PM IST
తిరుమలకు పృధ్వీరాజ్.. నెల రోజుల తర్వాత..
సినీ నటుడు, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృధ్వీరాజ్ ఈ రోజు తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. నెల రోజుల కిందట వివాదస్పద పరిస్థితుల్లో ఆరోపణలు ఎదుర్కొని...
By సుభాష్ Published on 23 Feb 2020 8:57 PM IST