తెలంగాణ - Page 321

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు విచారణకు హాజరయ్యారు.

By Medi Samrat  Published on 25 Sept 2024 3:01 PM IST


Yadadri temple, ghee samples, testing, Hyderabad laboratory
యాదాద్రి లడ్డూ ప్రసాదంపై అప్రమత్తం.. హైదరాబాద్‌ ల్యాబ్‌కు నెయ్యి శాంపిల్స్‌

తెలంగాణ తిరుమల దేవస్థానంగా పేరుగాంచిన యాదాద్రి ఆలయంలో లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి నమూనాలను పరీక్ష కోసం హైదరాబాద్‌ ల్యాబొరేటరీకి పంపారు.

By అంజి  Published on 25 Sept 2024 10:40 AM IST


ఆర్‌. కృష్ణయ్య రాజీనామా త‌ర్వాత‌ ట్విస్ట్.. రంగంలోకి దిగిన కాంగ్రెస్ ఎంపీ
ఆర్‌. కృష్ణయ్య రాజీనామా త‌ర్వాత‌ ట్విస్ట్.. రంగంలోకి దిగిన కాంగ్రెస్ ఎంపీ

నిన్న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన‌ ఆర్. కృష్ణయ్య నివాసానికి బుధ‌వారం ఉద‌యం కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, నాగ‌ర్ క‌ర్నూల్ ఎంపీ మల్లు రవి...

By Medi Samrat  Published on 25 Sept 2024 10:21 AM IST


Hanamkonda, CID constable , children, scratching, car
Hanamkonda: కారుకు గీతలు గీశారని.. 8 మంది చిన్నారులపై కేసు

కారుకు గీతలు గీశారని 8 మంది చిన్నారులపై కేసు పెట్టాడో కానిస్టేబుల్‌. రిపేరుకు డబ్బులిస్తామని చిన్నారుల తల్లిదండ్రులు చెప్పిన కానిస్టేబుల్ వినలేదు.

By అంజి  Published on 25 Sept 2024 10:12 AM IST


Kamareddy, policemen injured, clashes, protest,  PET
Kamareddy: చిన్నారిపై పీఈటీ లైంగిక దాడికి నిరసన.. ఘర్షణలో నలుగురు పోలీసులకు గాయాలు

కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు నిరసనగా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల సభ్యులు ఆందోళన చేపట్టారు.

By అంజి  Published on 25 Sept 2024 8:47 AM IST


జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై మ‌గిసిన వాద‌న‌లు.. తీర్పు రేపటికి వాయిదా
జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై మ‌గిసిన వాద‌న‌లు.. తీర్పు రేపటికి వాయిదా

జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై రంగారెడ్డి కోర్టులో వాదనలు ముగిశాయి. కాగా.. కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది.

By Medi Samrat  Published on 24 Sept 2024 4:39 PM IST


విచారణకు హాజరవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు
విచారణకు హాజరవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

By Srikanth Gundamalla  Published on 24 Sept 2024 3:58 PM IST


దేవుడిపై ఒట్టు వేస్తూ రాజకీయం చేస్తున్నారు : వీహెచ్‌
దేవుడిపై ఒట్టు వేస్తూ రాజకీయం చేస్తున్నారు : వీహెచ్‌

తిరుమ‌ల ల‌డ్డూ వివాదంలో సీబీఐ ఎంక్వైరీ కోరుతూ.. రోజు ఉదయం 9 గంటల నుంచి లిబర్టీ టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద మాజీ ఎంపీ హనుమంతరావు దీక్ష...

By Medi Samrat  Published on 24 Sept 2024 1:00 PM IST


DCA raids, fake clinics, Pangal, Nidugurti, steroids, drugs seized
Telangana: నకిలీ క్లినిక్‌లపై డీసీఏ దాడులు.. భారీగా స్టెరాయిడ్లు, మందులు స్వాధీనం

వనపర్తి జిల్లా పాన్‌గల్‌ గ్రామం, నారాయణపేట జిల్లా నిడుగుర్తి గ్రామంలోని నకిలీ క్లినిక్‌లపై తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీసీఏ) దాడులు...

By అంజి  Published on 24 Sept 2024 12:50 PM IST


ల‌డ్డూ వివాదంపై సీబీఐ విచారణ కోరుతూ దీక్ష‌కు దిగిన వీహెచ్‌
ల‌డ్డూ వివాదంపై సీబీఐ విచారణ కోరుతూ దీక్ష‌కు దిగిన వీహెచ్‌

తిరుప‌తి ల‌డ్డూ వివాదంపై దేశ వ్యాప్తంగా తీవ్రమైన‌ చ‌ర్చ న‌డుస్తుంది. గ‌తంలో ఈ విష‌య‌మై స్పందించిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి. హనుమంతరావు(వీహెచ్‌)...

By Medi Samrat  Published on 24 Sept 2024 11:09 AM IST


Telangana government, family digital card, CM Revanth, Telangana
ప్ర‌తి కుటుంబానికి ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు.. తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్ర‌తి కుటుంబానికి ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది.

By అంజి  Published on 24 Sept 2024 6:45 AM IST


Telangana government, farmers, Distribution, crop damage compensation
Telangana: రైతులకు ప్రభుత్వం తీపికబురు.. ఎకరానికి రూ.10,000 పంట నష్టపరిహారం

రెండు రోజుల్లో రైతులకు పంట నష్ట పరిహారం మొదటి విడతగా10 వేలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

By అంజి  Published on 24 Sept 2024 6:30 AM IST


Share it