తెలంగాణ - Page 27
తెలుగు రాష్ట్రాల జల విభాగాల పరిష్కారం కోసం కమిటీని నోటిఫై చేసిన కేంద్ర జలశక్తి శాఖ
తెలుగు రాష్ట్రాల జల విభాగాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి శాఖ కమిటీని నోటిఫై చేసింది.
By Knakam Karthik Published on 2 Jan 2026 4:28 PM IST
నల్గొండ ప్రజలు నరకం అనుభవిస్తున్నారు.. అందుకే మూసీ ప్రక్షాళన: సీఎం రేవంత్
మూసీ కాలుష్యంతో నల్గొండ జిల్లా నరకం అనుభవిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ..
By అంజి Published on 2 Jan 2026 12:32 PM IST
విషాదం: ఆన్లైన్ గేమింగ్ యాప్లతో అప్పులు..యువకుడు సూసైడ్
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆన్లైన్ గేమింగ్ మత్తు మరో ప్రాణాన్ని బలిగొంది
By Knakam Karthik Published on 2 Jan 2026 12:25 PM IST
కేసీఆర్ను రేవంత్ తిడుతుంటే కూతురిగా నా రక్తం మరిగిపోతుంది: కవిత
కేసీఆర్ను సీఎం రేవంత్ తిడుతుంటే తన రక్తం మరిగిపోతుంది..అని జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు
By Knakam Karthik Published on 2 Jan 2026 11:59 AM IST
తెలుగు రాష్ట్రాలను కప్పేసిన పొగమంచు.. పలు విమానాలు రద్దు
తెలుగు రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. పొగ మంచు కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి.
By అంజి Published on 2 Jan 2026 9:41 AM IST
తెలంగాణ హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీ పడేదే లేదు: సీఎం రేవంత్
కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By అంజి Published on 2 Jan 2026 8:39 AM IST
మహిళా సంఘాలకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. మరో కొత్త పథకం.. పూర్తి వివరాలు ఇవిగో
ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాల సభ్యుల కోసం ప్రభుత్వం 'ఇందిరా డెయిరీ ప్రాజెక్టు'ను తీసుకొచ్చింది.
By అంజి Published on 2 Jan 2026 7:56 AM IST
Telangana: నేటి నుంచే అసెంబ్లీ సమావేశాల పునఃప్రారంభం.. నదీ జలాలపై వాడీ వేడీ చర్చ!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. గురువారం కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో...
By అంజి Published on 2 Jan 2026 6:47 AM IST
విషాదం.. జర్మనీలో జరిగిన అగ్నిప్రమాదంలో తెలంగాణ విద్యార్థి మృతి
జర్మనీలో జరిగిన ఒక అపార్ట్మెంట్ అగ్నిప్రమాదంలో తెలంగాణకు చెందిన విద్యార్థి మరణించాడని బుధవారం వర్గాలు తెలిపాయి. మృతుడిని జనగాం జిల్లా చిల్పూర్...
By అంజి Published on 1 Jan 2026 6:32 PM IST
2025లో 273 మందిని అరెస్టు చేసిన ఏసీబీ..!
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) 2025లో 199 అక్రమాస్తుల కేసుల్లో 273 మందిని అరెస్టు చేసింది. వీరిలో ఎక్కువ మంది లంచం తీసుకుంటూ పట్టుబడ్డారని ఎసిబి...
By Medi Samrat Published on 31 Dec 2025 9:00 PM IST
రోజా ఇంటికి వెళ్లి కేసిఆర్ ఏం మాట్లాడారో గుర్తు లేదా?: మంత్రి ఉత్తమ్
తెలంగాణలో కృష్ణా, గోదావరి జలాలపై అధికార, ప్రతిపక్షాలా మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఏ ప్రాజెక్టు పూర్తి చేసిందో...
By అంజి Published on 31 Dec 2025 3:25 PM IST
జాతివివక్ష మానవత్వానికే గొడ్డలిపెట్టు..డెహ్రాడున్లో విద్యార్థి హత్యపై కేటీఆర్ ట్వీట్
డెహ్రాడూన్లో త్రిపురకు చెందిన ఎంబీఏ విద్యార్థిని ఏంజెల్ చక్మా దారుణ హత్యపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 31 Dec 2025 1:28 PM IST











