తెలంగాణ - Page 27
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్.. అధికారులకు కీలక సూచనలు
అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ, తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించే లక్ష్యంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు అత్యుత్తమ...
By అంజి Published on 7 Dec 2025 7:34 AM IST
తెలంగాణను దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చి దిద్దుతా: సీఎం రేవంత్
రాబోయే రోజుల్లో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే మాడల్ను ప్రకటించబోతున్నామని...
By అంజి Published on 7 Dec 2025 7:09 AM IST
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధం.. 1,000 సీసీ కెమెరాలు, హై-స్పీడ్ ఇంటర్నెట్
డిసెంబర్ 8 నుండి 9 వరకు మీర్బన్పేటలోని ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు వేదిక సిద్ధమైంది.
By అంజి Published on 6 Dec 2025 1:30 PM IST
Video: కర్ణాటకలో భాషా వివాదం.. 'తెలుగు' అక్షరాలను తొలగించిన కన్నడిగులు
కర్ణాటకలో మరోసారి భాషా వివాదం తెరపైకొచ్చింది. ఓ షాపింగ్ మాల్కు తెలుగులో ఉన్న పేరు తొలగిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
By అంజి Published on 6 Dec 2025 7:29 AM IST
'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు'.. సీఎం రేవంత్ ప్రకటన
డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
By అంజి Published on 6 Dec 2025 6:59 AM IST
సీఎం చంద్రబాబును కలిసిన మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి...
By Medi Samrat Published on 5 Dec 2025 7:49 PM IST
తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా : రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తానని, అవసరమైతే ఢిల్లీతోనైనా పోరాడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 5 Dec 2025 7:25 PM IST
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు.. తీపికబురు చెప్పిన ప్రభుత్వం
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై మాట్లాడుతూ.. వచ్చే మూడేళ్లలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ...
By అంజి Published on 5 Dec 2025 12:30 PM IST
కాళోజీ హెల్త్ వర్సిటీకి ఇన్చార్జ్ వీసీ నియామకం..ఎవరంటే?
కాళోజి నారాయణరావు యూనివర్సిటీ అఫ్ హెల్త్ సైన్సెస్ ఇంచార్జ్ వీసీగా డా. రమేష్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది.
By Knakam Karthik Published on 5 Dec 2025 11:38 AM IST
యాక్షన్లోకి దిగిన మానవ హక్కుల కమిషన్
హైదరాబాద్లో ఎనిమిదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది.
By Medi Samrat Published on 4 Dec 2025 8:50 PM IST
Bijapur Encounter : 18కి చేరిన మృతుల సంఖ్య
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన భీకర ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు మరణించారు.
By Medi Samrat Published on 4 Dec 2025 6:50 PM IST
రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ సోదాలు
రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులుపై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
By Knakam Karthik Published on 4 Dec 2025 12:20 PM IST














