తెలంగాణ - Page 269
సమాజ సేవ చేయండి.. 11 మంది యువకులకు కోర్టు శిక్ష.. ఏం చేశారంటే..
నిజామాబాద్ జిల్లాలో వేర్వేరు కేసులకు సంబంధించి అరెస్టయిన 11 మంది యువకులకు జిల్లా మేజిస్ట్రేట్ సమాజ సేవ చేయాలంటూ శిక్ష విధించింది.
By Medi Samrat Published on 27 Dec 2024 6:52 PM IST
కేటీఆర్కు మరోసారి ఊరట
ఫార్ములా-ఇ రేస్ కేసులో అక్రమాలకు సంబంధించిన కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు అరెస్టు నుండి తెలంగాణ హైకోర్టు ఊరటను ఇచ్చింది.
By Medi Samrat Published on 27 Dec 2024 3:37 PM IST
సర్పంచ్ ఎన్నికలు జరగనివ్వం : ఎమ్మెల్సీ కవిత
బంజారా హిల్స్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ సంఘాల సమావేశం జరిగింది.
By Medi Samrat Published on 27 Dec 2024 3:09 PM IST
తిరుమలలో తెలంగాణ భక్తులపై నిర్లక్ష్యం: మంత్రి సురేఖ
ఉమ్మడి రాష్ట్రం విడిపోవడం వల్ల దురదృష్టవశాత్తు శ్రీశైలం ఆలయాన్ని కోల్పోయామని తెలంగాణ అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాశాఖ మంత్రి సురేఖ అన్నారు.
By అంజి Published on 27 Dec 2024 1:45 PM IST
మా హృదయాల్లో మన్మోహన్ స్థానం శాశ్వతం: రేవంత్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మరించుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
By అంజి Published on 27 Dec 2024 10:57 AM IST
కరెంట్ షాక్తో ఇద్దరు మృతి.. సీఎం రేవంత్ ఫ్లెక్సీలు తీస్తుండగా..
ఫ్లెక్సీలు తొలిగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఇద్దరు యువకులు మృతి చెందారు.
By అంజి Published on 27 Dec 2024 10:31 AM IST
Telangana: గ్రూప్ 1 ఫలితాల విడుదలకు మార్గం సుగమం
డిసెంబర్ 26వ తేదీ గురువారం గ్రూప్ 1 ఫలితాల విడుదలను నిలిపివేయాలంటూ కొందరు గ్రూప్ 1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
By అంజి Published on 27 Dec 2024 8:30 AM IST
కుల గణనపై సీఎం రేవంత్ తీర్మానం.. ఆమోదించిన సీడబ్ల్యూసీ
కుల గణనను సమర్థిస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది.
By అంజి Published on 27 Dec 2024 8:19 AM IST
మన్మోహన్ మృతి.. ఇవాళ సెలవు.. వారం రోజులు సంతాప దినాలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో కేంద్రం వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది.
By అంజి Published on 27 Dec 2024 7:27 AM IST
టాలీవుడ్ను సీఎం రేవంత్ టార్గెట్గా చేసుకున్నారు: అమిత్ మాలవీయ
సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమను బలవంతంగా, దోపిడీతో...
By అంజి Published on 26 Dec 2024 12:35 PM IST
Telangana: కొత్త ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. 4 విడతల్లో రూ.5 లక్షల ఆర్థికసాయంతో పాటు తక్కువ ధరకే సిమెంట్, ఇసుక, స్టీల్...
By అంజి Published on 26 Dec 2024 8:51 AM IST
Telangana: నేడే టెట్ హాల్టికెట్లు విడుదల
తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) హాల్ టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి.
By అంజి Published on 26 Dec 2024 6:50 AM IST














