తెలంగాణ - Page 261
కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు
By Medi Samrat Published on 11 Jan 2025 9:15 PM IST
కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి ఐదుగురు హైదరాబాద్ యువకులు మృతి
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి ఐదుగురు మృతి చెందారు.
By Medi Samrat Published on 11 Jan 2025 6:57 PM IST
వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా.. క్లారిటీ ఇచ్చిన సీఎం
రైతు పంట వేసినా, వేయకున్నా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరం భూమికి రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 11 Jan 2025 9:02 AM IST
చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణలోని చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 11 Jan 2025 7:20 AM IST
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.
By Medi Samrat Published on 10 Jan 2025 5:10 PM IST
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు మంత్రి పొన్నం వార్నింగ్
సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రజల సౌకర్యార్థం 6,432 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్...
By Medi Samrat Published on 10 Jan 2025 3:16 PM IST
Telangana: గ్రామ పంచాయతీ ఉద్యోగులకు భారీ శుభవార్త
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో క్రమం తప్పకుండా ఇకపై నెల నెలా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్...
By అంజి Published on 10 Jan 2025 9:28 AM IST
పెట్టుబడులను ఆకర్షించేలా వరంగల్ ఎయిర్పోర్ట్: సీఎం రేవంత్
వరంగల్ మహానగరంగా ఎదగడానికి వీలుగా విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
By అంజి Published on 10 Jan 2025 8:51 AM IST
Suryapeta: లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. నలుగురు మృతి
సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సూర్యాపేట - ఖమ్మం హైవేపై CG 17KS7719 నంబర్ గల ప్రైవేట్ గుప్తా ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని...
By అంజి Published on 10 Jan 2025 7:35 AM IST
జనవరి 26 నుంచి రైతు భరోసా.. ఆ భూములకు పథకం లేనట్టే!
పంట పండించే ప్రతి అన్నదాతకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు ముహూర్తం ఖరారు చేసింది.
By అంజి Published on 10 Jan 2025 7:01 AM IST
తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
నేడు వైకుంఠ ఏకాదశి కావడంతో భక్తులు.. ఆలయాలకు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
By అంజి Published on 10 Jan 2025 6:28 AM IST
ఆ నాలుగు ప్రశ్నలను.. నలభై సార్లు అడిగారు..!
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది.
By Medi Samrat Published on 9 Jan 2025 6:30 PM IST














