తెలంగాణ - Page 229
హామీలు అమలు కావు, ఆయనుంటే..కిషన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలంగాణ సీఎంగా రేవంత్ ఉన్నంత కాలం హామీలు అమలు కావని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
By Knakam Karthik Published on 21 Feb 2025 3:01 PM IST
అన్నివర్గాల ప్రజలు కాంగ్రెస్పై కొట్లాడాలి..గాంధీభవన్ వద్ద రైతు నిరసనపై హరీష్రావు ట్వీట్
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 21 Feb 2025 1:50 PM IST
రూ.50 వేల కోట్లు దోచుకోవడానికే ఎల్ఆర్ఎస్.. కాంగ్రెస్పై బండి సంజయ్ సీరియస్
ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం రూ.50 వేల కోట్ల దోపిడీకి ప్లాన్ చేస్తోందని ఆరోపించారు.
By Knakam Karthik Published on 21 Feb 2025 1:02 PM IST
గోషామహల్ ఎమ్మెల్యేకు మెటా షాక్..ఫేస్బుక్, ఇన్స్టా అకౌంట్స్ తొలగింపు
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ షాక్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 21 Feb 2025 11:09 AM IST
కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని.. హైకోర్టులో పిల్ దాఖలు
మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్) అసెంబ్లీకి గైర్హాజరు కావడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
By అంజి Published on 21 Feb 2025 10:45 AM IST
Telangana: వారికి.. శుభవార్త చెప్పిన ప్రభుత్వం
చేనేత కార్మికులకు త్వరలోనే రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. వచ్చే నెలలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
By అంజి Published on 21 Feb 2025 8:01 AM IST
విషాదం.. 10వ తరగతి విద్యార్థిని గుండెపోటుతో మృతి
10వ తరగతి విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By అంజి Published on 21 Feb 2025 7:33 AM IST
Telangana: నేడే ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం.. రూ.5 లక్షల సబ్సిడీ
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరో కీలకడుగు పడనుంది. సీఎం రేవంత్ రెడ్డి నేడు మొదటి విడత కింద మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు.
By అంజి Published on 21 Feb 2025 6:33 AM IST
ఆ హత్యతో ఎలాంటి సంబంధం లేదు: బీఆర్ఎస్ నేత
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యాడు.
By Medi Samrat Published on 20 Feb 2025 4:33 PM IST
కర్ణాటకలో హైదరాబాద్ వైద్యురాలు మృతి, నదిలో ఈతకు దిగి తిరిగిరాని లోకాలకు..
మహిళా వైద్యుల బృందం విహార యాత్ర విషాద యాత్రగా మారి ఓ వైద్యురాలు ప్రాణం తీసుకుంది.
By Knakam Karthik Published on 20 Feb 2025 1:23 PM IST
రాజలింగమూర్తి హత్యలో వారి పాత్ర ఉంది : మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు
టీఆర్ఎస్ పడేండ్లలో హత్యా రాజకీయాన్ని పెంచి పోషించిందని రోడ్లు భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు.
By Medi Samrat Published on 20 Feb 2025 1:15 PM IST
చదివింది పదే కానీ, అన్నిటిపై పట్టు..రంగరాజన్పై దాడి కేసు నిందితుడు వీరరాఘవరెడ్డి
రంగరాజన్ పై దాడి సహా పలు అంశాలపై పోలీసులకు కీలక విషయాలు వెల్లడించాడు.
By Knakam Karthik Published on 20 Feb 2025 12:40 PM IST














