తెలంగాణ - Page 228
హైదరాబాద్లో ఫాల్కన్ కంపెనీ రూ.1700 కోట్ల స్కామ్..రంగంలోకి ఈడీ
హైదరాబాద్ కేంద్రంగా వెలుగు చూసిన ఫాల్కన్ స్కామ్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 12:51 PM IST
Telangana: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం.. చిక్కుకున్న కార్మికులు
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది.
By అంజి Published on 22 Feb 2025 12:39 PM IST
Telangana: అక్రమ లేఅవుట్లకు జరిమానాలపై 25% రాయితీ
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అనధికార లేఅవుట్లకు జరిమానాలపై 25 శాతం రాయితీని అందించాలని, రిజిస్ట్రేషన్లకు నిబంధనలను చేర్చాలని నిర్ణయించింది.
By అంజి Published on 22 Feb 2025 12:21 PM IST
ఆ ప్రక్రియ స్టార్టయింది..అందరినీ ఢిల్లీకి తీసుకెళ్తాం: మంత్రి పొన్నం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయిందని తెలంగాణ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 22 Feb 2025 12:17 PM IST
'ఆ ముగ్గురు అధికారులు ఏపీకి'.. రిలీవ్ చేయాలని తెలంగాణకు కేంద్రం ఆదేశం
తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులను విధుల నుంచి తప్పించాలని, అలాగే వారు 24 గంటల్లోగా వారి సొంత కేడర్ అయిన ఆంధ్రప్రదేశ్కు రిపోర్ట్ చేయాలని...
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 Feb 2025 11:28 AM IST
నిరుద్యోగులకు గుడ్న్యూస్.. డేటా ఇంజినీరింగ్లో 3 నెలలు ఉచిత శిక్షణ.. ఆపై జాబ్
డేటా ఇంజినీరింగ్లో 90 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. టాస్క్, శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్...
By అంజి Published on 22 Feb 2025 10:43 AM IST
పసుపు రైతుల గోడు పట్టించుకోండి
దేశంలోనే అతిపెద్ద సుగంధ కేంద్రాలలో ఒకటైన నిజామాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో పసుపు ధరలు భారీగా పడిపోయాయి
By Medi Samrat Published on 21 Feb 2025 8:45 PM IST
రాహుల్ గాంధీపై రాజా సింగ్ విమర్శలు
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు చెందిన పలు అకౌంట్లను మెటా తొలగించింది.
By Medi Samrat Published on 21 Feb 2025 7:15 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్కు భారీ షాక్
మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీని వీడారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నకు తన మద్దతు...
By Medi Samrat Published on 21 Feb 2025 6:43 PM IST
నాపై పగతో ఆ ప్రాజెక్టు పక్కన పెట్టారు, పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా?: సీఎం రేవంత్
గతంలో కొందరు సీఎంలు పాలమూరు పేరు చెప్పి రాజకీయం చేశారని.. అయినా కూడా ఆ జిల్లాకు చేసిందేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు
By Knakam Karthik Published on 21 Feb 2025 5:31 PM IST
కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కేసు వ్యవహారంలో కీలక పరిణామం
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది.
By Knakam Karthik Published on 21 Feb 2025 4:43 PM IST
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్
తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 21 Feb 2025 3:17 PM IST














