తెలంగాణ - Page 148
ప్రెస్ క్లబ్కు ఎవరొచ్చినా చర్చకు సిద్ధం: కేటీఆర్
తమ నేతలు మాట్లాడే సమయంలో అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చర్చకు అనుమతిస్తే సమావేశాలకు వస్తామని తెలంగాణ భవన్లో కేటీఆర్ అన్నారు.
By అంజి Published on 8 July 2025 12:01 PM IST
సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో 44కి చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.
By Knakam Karthik Published on 8 July 2025 11:42 AM IST
కార్యకర్తలను బావ బామ్మర్దులు రెచ్చగొట్టి దాడులకు ప్రేరేపిస్తున్నారు: కాంగ్రెస్ ఎంపీ
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతుంది..అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 8 July 2025 11:05 AM IST
హైడ్రా చర్యలతో బతికిన 'బతుకమ్మకుంట' చెరువు
హైదరాబాద్లో చెరువుల పునరుద్దరణలో భాగంగా హైడ్రా చేపట్టిన ఆపరేషన్లో మరో ముందడుగు పడింది.
By Knakam Karthik Published on 8 July 2025 10:34 AM IST
మహిళా సంఘాలకు గుడ్న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాల ప్రమాద బీమా పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 8 July 2025 8:04 AM IST
Hyderabad: ఆ ఎనిమిది మంది ఆచూకీ ఎక్కడ? నేడు పాశమైలారం ప్రమాదస్థలికి NDMA
నేడు పాశమైలారం సిగాచి పరిశ్రమకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం రానుంది.
By Knakam Karthik Published on 8 July 2025 7:42 AM IST
అమెరికాలో రోడ్డు ప్రమాదం..దంపతులు సహా ఇద్దరు చిన్నారులు సజీవదహనం
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం అయ్యింది.
By Knakam Karthik Published on 8 July 2025 7:29 AM IST
నా జోలికి వచ్చినోళ్లెరూ బాగుపడలేదు.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
ములుగు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తట్టుకోలేక బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు.
By Medi Samrat Published on 7 July 2025 5:50 PM IST
అక్బరుద్దీన్కు హైడ్రా మినహాయింపు ఇచ్చిందా?.. కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్
అక్రమ నిర్మాణాల పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు చెరువులు, కుంటల్లో భవంతులు నిర్మించి కాలేజీలు
By అంజి Published on 7 July 2025 4:42 PM IST
యువకుడి ప్రాణం తీసిన పూరి..గొంతులో ఇరుక్కుపోవడంతో
మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఖానాపూర్లో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 7 July 2025 12:00 PM IST
స్వర్ణకారుల వరుస ఆత్మహత్యలు కలచివేస్తున్నాయి : ఎమ్మెల్సీ కవిత
రాష్ట్రంలో కొందరు పోలీసుల పేరు చెప్పి స్వర్ణకారులను వేధింపులకు గురి చేస్తున్నారు..అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
By Knakam Karthik Published on 7 July 2025 11:33 AM IST
'మహిళలకు 60 సీట్లు ఇచ్చే బాధ్యత నాదే' : సీఎం రేవంత్
త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్ రాబోతుంది, వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా..అని తెలంగాణ సీఎం...
By Knakam Karthik Published on 7 July 2025 10:41 AM IST














