తెలంగాణ - Page 149
రూ.4,215 కోట్ల ఆర్థిక మోసం..ఫాల్కన్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అరెస్టు
రూ.4,215 కోట్ల భారీ ఆర్థిక మోసంలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ఫాల్కన్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) ఆర్యన్ సింగ్ను తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్...
By Knakam Karthik Published on 7 July 2025 8:58 AM IST
మహేశ్బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం నోటీసులు
టాలీవుడ్ సినీ నటుడు మహేశ్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం నోటీసులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 7 July 2025 8:33 AM IST
రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్లపై ఉన్నత విద్యామండలి ప్రకటన
తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్యను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.
By Knakam Karthik Published on 7 July 2025 7:29 AM IST
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..ఇవాళ భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది
By Knakam Karthik Published on 7 July 2025 7:14 AM IST
గుడ్న్యూస్: నేడు వారికి ఇందిరమ్మ ఇళ్లు అందించనున్న ప్రభుత్వం
తెలంగాణలో చెంచులకు ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి ప్రకటించారు.
By Knakam Karthik Published on 7 July 2025 6:59 AM IST
మహిళలకు గుడ్న్యూస్ చెప్పిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి
తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పారు
By Knakam Karthik Published on 6 July 2025 7:31 PM IST
చెంచులకు 13 వేల ఇందిరమ్మ ఇండ్లు..మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
చెంచులు దశాబ్దాల పాటు సొంత ఇండ్లకు నోచుకోలేదని వారి సొంతింటి కలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం సాకారం చేస్తుందని ...
By Knakam Karthik Published on 6 July 2025 6:46 PM IST
దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇలా చేయలేదు: డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.22,500 కోట్ల భారీ బడ్జెట్తో 4.50 ఇందిరమ్మ లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు...
By Knakam Karthik Published on 6 July 2025 6:33 PM IST
అలా చేయకపోతే రైతులతో కలిసి వెళ్తాం..ప్రభుత్వానికి హరీశ్ రావు వార్నింగ్
రాజకీయాలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు..అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
By Knakam Karthik Published on 6 July 2025 2:23 PM IST
ఈ నెలలో 2.4 లక్షల కొత్త రేషన్కార్డులు.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ ఇస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి...
By అంజి Published on 6 July 2025 10:55 AM IST
వాణిజ్య కేంద్రాల్లో రోజువారీ పని గంటల పెంపు.. తెలంగాణ సర్కార్ అనుమతి
వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల పరిమితిని తెలంగాణ ప్రభుత్వం సవరించింది. రోజుకు 10 గంటల వరకు పని చేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
By అంజి Published on 6 July 2025 9:03 AM IST
'వడ్డీ లేని రుణాలు'.. మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు
మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHGs) జూలై 12 నుండి 18 వరకు వడ్డీ లేని రుణ చెక్కుల ప్రజా పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని ఉప ముఖ్యమంత్రి...
By అంజి Published on 6 July 2025 6:52 AM IST














