తెలంగాణ - Page 142
దమ్ముంటే మేడిగడ్డ బ్యారేజ్పై చర్చకు రండి.. సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్
సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే మేడిగడ్డ బ్యారేజ్ మీదనే చర్చ పెడదాం..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు
By Knakam Karthik Published on 16 July 2025 5:30 PM IST
విచారణను ఎదుర్కోవాల్సిందే...బోధన్ మాజీ ఎమ్మెల్యేపై FIR కొట్టివేతకు హైకోర్టు నిరాకరణ
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తన కొడుకుపై ఉన్న హిట్ అండ్ రన్ కేసులో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
By Knakam Karthik Published on 16 July 2025 4:39 PM IST
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఈఎన్సీ అడ్మిన్గా రమేశ్బాబు నియామకం
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 16 July 2025 4:08 PM IST
ప్రాజెక్టుల వార్పై కేంద్ర ప్రభుత్వం సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
కేంద్ర ప్రభుత్వం సమక్షంలో రెండు తెలుగు రాష్ట్రాల నీటి వ్యవహారాలపై కేంద్రజలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సమావేశం ప్రారంభమైంది
By Knakam Karthik Published on 16 July 2025 3:31 PM IST
బీసీలకు రాజకీయ అవకాశాలు దక్కాలంటే అదొక్కటే మార్గం: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణలో 25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది..అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత...
By Knakam Karthik Published on 16 July 2025 2:48 PM IST
గుడ్న్యూస్ చెప్పిన మంత్రి కోమటిరెడ్డి..దసరా నాటికి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తి
హైదరాబాద్ ఉప్పల్లో కొన్నాళ్లుగా నిలిచిపోయిన ఎలివేటెడ్ కారిడార్ పనులపై తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభవార్త చెప్పారు
By Knakam Karthik Published on 16 July 2025 1:06 PM IST
95 మంది విద్యార్థుల ప్రాణాలను కాంగ్రెస్ బలి తీసుకుంది: ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 16 July 2025 11:07 AM IST
Telangana: గవర్నర్ వద్దకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆర్డినెన్స్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా రాజ్భవన్కు చేరింది.
By Knakam Karthik Published on 16 July 2025 10:26 AM IST
విద్యార్ధులకు గుడ్న్యూస్.. ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్..!
పాలిసెట్లో ర్యాంకుతో సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
By అంజి Published on 16 July 2025 9:31 AM IST
కాలేజీ విద్యార్థులకు గుడ్న్యూస్.. ఈ-పాస్ స్కాలర్షిప్ దరఖాస్తులు ప్రారంభం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం ఈ - పాస్ వెబ్సైట్ అందుబాటులోకి...
By అంజి Published on 16 July 2025 7:35 AM IST
పాత వాళ్లు పోయి కొత్త కళాకారుడు వచ్చాడు : బీజేపీ అధ్యక్షుడిపై కాంగ్రెస్ ఎంపీ సెటైర్లు
బీజేపీలో పాత కళాకారులు పోయి కొత్త కళాకారుడు వచ్చాడని ఎంపీ చామల కిరణ్ సెటైర్లు సంధించారు.
By Medi Samrat Published on 15 July 2025 6:30 PM IST
గురుకులాల్లో దారుణాలకు బాధ్యత ఎవరిది?..సీఎం రేవంత్కు కేటీఆర్ ప్రశ్నలు
గురుకుల విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు..విద్యార్థుల మరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 15 July 2025 3:38 PM IST














