స్పోర్ట్స్ - Page 57
రిటైర్మెంట్కు ఇంకా టైమ్ ఉంది..ధోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వచ్చే సీజన్లో సీఎస్కేలో భాగంగా తిరిగి వస్తానా లేదా అనేది నిర్ణయించుకోవడానికి తాను సెలవు తీసుకుంటానని ఎంఎస్ ధోని అన్నారు.
By Knakam Karthik Published on 25 May 2025 9:15 PM IST
చివరి మ్యాచ్లో సీఎస్కే విజృంభణ..గుజరాత్ టైటాన్స్పై భారీ విక్టరీ
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు ఆదివారం తమ చివరి లీగ్ మ్యాచ్ లో విజృంభించి ఆడారు.
By Knakam Karthik Published on 25 May 2025 8:11 PM IST
ఆ విషయం బుమ్రాకు కూడా తెలుసు : అగార్కర్
మే 24, శనివారం భారత క్రికెట్ జట్టు కొత్త టెస్ట్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ను బీసీసీఐ ఎంపిక చేసింది.
By Medi Samrat Published on 24 May 2025 8:15 PM IST
రిషబ్ పంత్ను టెస్టు జట్టు వైస్ కెప్టెన్గా నియమించడానికి కారణం ఇదే..!
భారత జట్టు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ రిషబ్ పంత్ను వైస్ కెప్టెన్గా చేయడానికి కారణమేమిటో చెప్పాడు.
By Medi Samrat Published on 24 May 2025 5:36 PM IST
భారత టెస్టు క్రికెట్లో నూతన శకం ప్రారంభం.. ఇంగ్లండ్ టూర్కు జట్టు ప్రకటన
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత టెస్టు క్రికెట్లో కొత్త శకం మొదలైంది.
By Medi Samrat Published on 24 May 2025 2:29 PM IST
భారీ సిక్సర్తో స్పాన్సర్కు నష్టం మిగిల్చిన అభిషేక్ శర్మ.. ఏం జరిగిందో వీడియోలో చూడు..!
శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ క్రీజులో ఉన్నంతసేపు ఒక్కో షాట్తో ప్రేక్షకులను...
By Medi Samrat Published on 24 May 2025 10:29 AM IST
'మ్యాచ్ ఓడిపోవడం మంచిదే'.. RCB కెప్టెన్ ఎందుకు ఇలా అంటున్నాడు..?
ఐపీఎల్-2025లో భాగంగా శుక్రవారం (మే 23) లక్నోలో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్ జరిగింది
By Medi Samrat Published on 24 May 2025 9:29 AM IST
పాక్ విమానాలకు భారత గగనతల నిషేధం.. మరో నెల రోజులు పొడిగింపు
గత నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించిన భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
By Medi Samrat Published on 23 May 2025 9:21 PM IST
టెస్ట్ క్రికెట్లో అరుదైన ఫీట్ సాధించిన ఇంగ్లండ్ బ్యాట్స్మెన్
భారత్తో టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ ఆలీ పోప్ టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించాడు.
By Medi Samrat Published on 23 May 2025 8:06 PM IST
సెమీ ఫైనల్స్ చేరిన కిదాంబి శ్రీకాంత్
మలేషియా మాస్టర్స్ లో మాజీ ప్రపంచ నంబర్ 1 కిదాంబి శ్రీకాంత్ సెమీఫైనల్ లోకి దూసుకెళ్లాడు
By Medi Samrat Published on 23 May 2025 7:04 PM IST
ఓటమికి కారణం చెప్పిన గిల్
లక్నో సూపర్జెయింట్స్పై గుజరాత్ టైటాన్స్ ఎత్తుగడ ఫలించలేదు.
By Medi Samrat Published on 23 May 2025 1:46 PM IST
'టీఆర్పీ కంటే మా ప్రజల ప్రాణాలే ముఖ్యం..' : భారత్-పాక్ మ్యాచ్లపై కోచ్ గంభీర్ సీరియస్ కామెంట్స్
'టీఆర్పీ కంటే మా ప్రజల ప్రాణాలే ముఖ్యం..' అని భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారు.
By Medi Samrat Published on 22 May 2025 6:58 PM IST














