స్పోర్ట్స్ - Page 51
అదరగొట్టిన హిట్ మ్యాన్, వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ
ఇంగ్లండ్తో రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. కొంతకాలంగా పరుగుల ఛేదనలో విఫలమవుతున్న హిట్ మ్యాన్ అద్భుతమైన సెంచరీ చేశాడు.
By Knakam Karthik Published on 9 Feb 2025 9:26 PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గడమే కాదు.. భారత్ ను ఓడించాలి
ఫిబ్రవరి 23న దుబాయ్లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే కాకుండా చిరకాల ప్రత్యర్థి భారత్ను ఓడించడమే పాకిస్థాన్కు అసలు కర్తవ్యమని పాకిస్థాన్...
By Medi Samrat Published on 8 Feb 2025 3:35 PM IST
Video : దుమ్ములేపుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ థీమ్ సాంగ్.. ఓ లుక్కేయండి..!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఈ నెల 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ సంయుక్తంగా నిర్వహించనున్నారు.
By Medi Samrat Published on 7 Feb 2025 5:20 PM IST
'నాకు వయసు పెరిగింది.. ఫాస్ట్ బౌలింగ్ ఆడలేను'.. రీఎంట్రీపై మాజీ డాషింగ్ ఓపెనర్
భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆడుతున్న రోజుల్లో బౌలర్లపై భీభత్సంగా విరుచుకుపడేవాడు.
By Medi Samrat Published on 7 Feb 2025 3:24 PM IST
అలా అవుట్ అయ్యాడు.. ఇలా విమర్శలు మొదలయ్యాయి..!
ఫిబ్రవరి 6న నాగ్ పూర్ వేదికగా భారత్ -ఇంగ్లండ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ను కొనసాగించాడు.
By Medi Samrat Published on 6 Feb 2025 7:19 PM IST
Video : ఆరు రోజుల గ్యాప్తో పుట్టారు.. కానీ ఇద్దరూ ఒకే రోజు వన్డేల్లో ఎంట్రీ ఇచ్చారు..!
భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
By Medi Samrat Published on 6 Feb 2025 3:29 PM IST
క్రికెట్ చాలా ఇచ్చింది, సంపాదన నుంచి 10 శాతం విరాళంగా ఇస్తా: రిషభ్ పంత్
టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశాడు. తనకు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో 10 శాతం పేదలకు ఆర్థిక సాయంగా అందించనున్నట్లు...
By Knakam Karthik Published on 6 Feb 2025 9:27 AM IST
భారత్తో వన్డే సిరీస్.. 14 నెలల తర్వాత జట్టులోకి ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్మెన్
ఫిబ్రవరి 6 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
By Medi Samrat Published on 5 Feb 2025 7:43 PM IST
వన్డే జట్టులో లేకున్నా టీమ్తోనే ఉన్న మిస్టరీ స్పిన్నర్.. చోటిచ్చి షాకిచ్చిన బీసీసీఐ..!
భారత జట్టు గురువారం నుంచి ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది.
By Medi Samrat Published on 4 Feb 2025 6:47 PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడే జట్లు ఇవే.. దిగ్గజాల జోస్యం నిజమయ్యేనా.?
ICC ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ ఆతిథ్యంలో ప్రారంభం కానుంది.
By Medi Samrat Published on 4 Feb 2025 2:09 PM IST
'నా టార్గెట్ అదే'.. క్రికెటర్ త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు
అండర్ - 19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజయంపై భారత స్టార్ ప్లేయర్ త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జట్టు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందన్నారు.
By అంజి Published on 4 Feb 2025 10:57 AM IST
జోఫ్రా ఆర్చర్ అంతపని చేశాడా.?
ముంబైలో ఇంగ్లండ్తో జరిగిన ఐదవ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లో జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి కారణంగా భారత జట్టు వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ చూపుడు వేలికి...
By Medi Samrat Published on 3 Feb 2025 6:45 PM IST














