స్పోర్ట్స్ - Page 50
కెప్టెన్గా భారీ ఫీట్ సాధించిన రోహిత్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఇంగ్లండ్తో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత జట్టు క్లీన్స్వీప్ చేసింది.
By Medi Samrat Published on 13 Feb 2025 7:49 AM IST
చేతులెత్తేసిన ఇంగ్లండ్.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్
మూడో వన్డేలో టీమిండియా 142 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది.
By Medi Samrat Published on 12 Feb 2025 9:14 PM IST
లో స్కోరింగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన శ్రీలంక
బౌలర్ల పటిష్ట ప్రదర్శనతో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 49 పరుగుల తేడాతో విజయం సాధించింది.
By Medi Samrat Published on 12 Feb 2025 7:19 PM IST
హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. అదే తరహాలో అవుట్
ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ రాణించాడు.
By Medi Samrat Published on 12 Feb 2025 3:16 PM IST
భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్లు గ్రీన్ ఆర్మ్ బ్యాండ్స్ ఎందుకు ధరించారంటే.?
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో మొదట టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
By Medi Samrat Published on 12 Feb 2025 2:00 PM IST
మరో స్టార్ బౌలర్ ఔట్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు గట్టి షాక్..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ఇంకా 6 రోజులే ఉంది. ఈ టోర్నీకి ముందు ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
By Medi Samrat Published on 12 Feb 2025 10:10 AM IST
ఛాంపియన్స్ ట్రోఫీకి జస్ప్రీత్ బుమ్రా 'ఓకే'.. కానీ సెలెక్టర్లదే నిర్ణయం!
జస్ప్రీత్ బుమ్రాను నేషనల్ క్రికెట్ అకాడమీ 'ఓకే' అని భావించినట్లు వార్తలు వచ్చాయి, కానీ రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం స్టార్ పేసర్తో రిస్క్...
By అంజి Published on 12 Feb 2025 9:56 AM IST
Video : 16 సిక్సర్లు.. 12 ఫోర్లు.. రిటైరయ్యాక కూడా అదే విధ్వంసం..!
ఇటీవల రిటైరైన న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ లెజెండ్ 90 లీగ్లో 160 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడి అభిమానులను ఉర్రూతలూగించాడు.
By Medi Samrat Published on 11 Feb 2025 8:36 AM IST
ఆ మంచి నిర్ణయం ఎప్పుడో తీసుకున్న గంభీర్..1
భారత్-ఇంగ్లండ్ల మధ్య మూడు మ్యాచ్ల ODI సిరీస్లో మూడవ, చివరి మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్లో 'డొనేట్ ఆర్గాన్స్, సేవ్ లైవ్స్' అవగాహన కార్యక్రమం...
By Medi Samrat Published on 11 Feb 2025 7:43 AM IST
ఛాంపియన్స్ ట్రోఫి విజేత ఆ జట్టే.. అశ్విన్ అంచనా నిజమయ్యేనా.?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి జరగనుంది. ఈ టోర్నమెంట్లో 8 జట్లు పాల్గొంటున్నాయి.
By Medi Samrat Published on 10 Feb 2025 10:14 AM IST
రెండో వన్డేలో విజయం తర్వాత ఆటగాళ్లకు రోహిత్ వార్నింగ్
ఆదివారం కటక్లో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్పై భారత జట్టు విజయం సాధించింది.
By Medi Samrat Published on 10 Feb 2025 9:27 AM IST
అదరగొట్టిన హిట్ మ్యాన్, వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ
ఇంగ్లండ్తో రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. కొంతకాలంగా పరుగుల ఛేదనలో విఫలమవుతున్న హిట్ మ్యాన్ అద్భుతమైన సెంచరీ చేశాడు.
By Knakam Karthik Published on 9 Feb 2025 9:26 PM IST














