స్పోర్ట్స్ - Page 49
IND vs AUS : ఓటమికి పెద్ద కారణం చెప్పిన రోహిత్
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్లో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
By Medi Samrat Published on 30 Dec 2024 2:19 PM IST
టీమ్ ఇండియా ఓటమి.. 2-1 ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా
మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సిండ్ డే టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు 184 రన్స్ తేడాతో పరాజయం పాలైంది.
By అంజి Published on 30 Dec 2024 12:13 PM IST
వారిద్దరు విఫలమయ్యారు.. వీరిద్దరు ఫీలయ్యారు..!
మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఐదో, చివరి రోజు మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 30 Dec 2024 9:33 AM IST
ఉత్కంఠ పోరులో విజయం.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా
మార్కో జాన్సెన్, కగిసో రబడా భాగస్వామ్యం కారణంగా దక్షిణాఫ్రికా తొలి టెస్టులో పాకిస్థాన్ను 2 వికెట్ల తేడాతో ఓడించింది.
By Medi Samrat Published on 29 Dec 2024 7:15 PM IST
గవాస్కర్ పాదాలను తాకిన నితీష్ కుమార్ రెడ్డి తండ్రి
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్లో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేయడం తెలుగు వాళ్లకు ఎంతో స్పెషల్ గా నిలిచింది.
By అంజి Published on 29 Dec 2024 4:30 PM IST
సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగు తేజం కోనేరు హంపి
ఇండోనేషియాకు చెందిన ఐరీన్ సుకందర్ను ఓడించి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ను కోనేరు హంపీ గెలుచుకుంది.
By అంజి Published on 29 Dec 2024 3:00 PM IST
మనోడు గ్రేటు.. బుమ్రా కొత్త రికార్డు
టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన భారత పేసర్గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు.
By అంజి Published on 29 Dec 2024 10:46 AM IST
Video : నితీష్రెడ్డి సెంచరీ.. కామెంట్రీ బాక్స్లో కన్నీళ్లు పెట్టుకున్న లెజెండ్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024లో నాలుగో టెస్ట్ మ్యాచ్ మెల్బోర్న్లో జరుగుతోంది.
By Medi Samrat Published on 28 Dec 2024 8:08 PM IST
నితీష్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నజరానా
యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ 25 లక్షల రూపాయల నగదు బహుమతిని...
By Medi Samrat Published on 28 Dec 2024 4:50 PM IST
ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీతో సత్తా చాటిన నితీష్ కుమార్ రెడ్డి
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మూడో రోజు శనివారం తన మొట్టమొదటి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు.
By Medi Samrat Published on 28 Dec 2024 12:10 PM IST
Viral Video : అర్ధ సెంచరీ బాదాక 'పుష్ప రాజ్'గా మారిన నితీష్ రెడ్డి..!
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో 3వ రోజు నితీష్ కుమార్ రెడ్డి తన తొలి టెస్టు అర్ధశతకం సాధించాడు.
By M.S.R Published on 28 Dec 2024 9:42 AM IST
ఫ్యాన్స్ తో గొడవ పడ్డం ఒక్కటే తక్కువ.. కోహ్లీని కూల్ చేసిన సెక్యూరిటీ
డిసెంబరు 27, శుక్రవారం నాడు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానులతో ఘర్షణకు దిగినంత పని చేశాడు.
By Medi Samrat Published on 27 Dec 2024 7:54 PM IST