స్పోర్ట్స్ - Page 5
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ కన్నుమూత
క్రికెట్ మాజీ ఆటగాడు, కెప్టెన్, కోచ్, ఆస్ట్రేలియా క్రికెట్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరైన బాబ్ సింప్సన్ 89 సంవత్సరాల వయసులో మరణించారు.
By అంజి Published on 16 Aug 2025 9:36 AM IST
కూతురిని గాలికొదిలేసి.. ప్రియురాలి పిల్లలను చదివిస్తున్నాడు : షమీ మాజీ భార్య సంచలన ఆరోపణలు
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీపై ఆయన మాజీ భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 14 Aug 2025 9:15 PM IST
ఆయనో 'దిగ్గజం'.. ఆయనకో దిగ్గజం.. ఆ ఇంట విషాదం..!
1972 మ్యూనిచ్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు సభ్యుడు, టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ తండ్రి వెస్ పేస్ 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
By Medi Samrat Published on 14 Aug 2025 2:15 PM IST
రెజ్లర్ సుశీల్ కుమార్కు మళ్లీ కష్టాలు.. బెయిల్ రద్దు చేసిన 'సుప్రీం'
జూనియర్ రెజ్లర్ సాగర్ ధంకర్ హత్య కేసులో ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్కు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.
By Medi Samrat Published on 13 Aug 2025 2:42 PM IST
ఈడీ విచారణకు హాజరైన మాజీ క్రికెటర్ సురేష్ రైనా
అక్రమ బెట్టింగ్ యాప్ 1xBet తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ దర్యాప్తులో మాజీ క్రికెటర్ సురేష్ రైనా విచారణ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు...
By Knakam Karthik Published on 13 Aug 2025 12:30 PM IST
చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్..!
భారత టెస్టు జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ జూలై నెల ICC ఉత్తమ పురుష ఆటగాడిగా ఎంపికయ్యాడు.
By Medi Samrat Published on 12 Aug 2025 6:22 PM IST
రూ.100కోట్ల పరువు నష్టం కేసు.. స్టేట్మెంట్ ఇవ్వనున్న ధోనీ..!
ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణంలో తన పేరును లాగినందుకు రెండు పెద్ద మీడియా ఛానెల్లు మరియు ఒక జర్నలిస్ట్పై దాఖలైన రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో భారత మాజీ...
By Medi Samrat Published on 12 Aug 2025 2:47 PM IST
పృథ్వీ షా కెరీర్పై రోహిత్ శర్మ కోచ్ సంచలన ఆరోపణలు
రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ పృథ్వీ షా కెరీర్ పై సంచలన ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 11 Aug 2025 7:00 PM IST
ట్రైనింగ్ మొదలు పెట్టిన విరాట్ కోహ్లీ..!
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి అడుగుపెడుతూ ఉండడంతో ప్రాక్టీస్ ప్రారంభించాడు.
By Medi Samrat Published on 8 Aug 2025 7:22 PM IST
బుమ్రా గైర్హాజరీలో 'భారత విజయం కేవలం యాదృచ్ఛికమే'
జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో ఇంగ్లండ్తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్లను భారత్ గెలవడం కేవలం యాదృచ్ఛికమేనని గ్రేట్ ఇండియన్ బ్యాట్స్మెన్ సచిన్...
By Medi Samrat Published on 6 Aug 2025 7:44 PM IST
ఐసీసీ ర్యాంకింగ్స్లో అదరగొట్టిన జైస్వాల్, సిరాజ్, ప్రసిద్ధ్.. గిల్కు షాక్..!
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. ఈ సిరీస్ తర్వాత ICC మళ్లీ తాజా ర్యాంకింగ్ అప్డేట్ను విడుదల చేసింది.
By Medi Samrat Published on 6 Aug 2025 3:06 PM IST
ఓవల్ టెస్ట్: సిరాజ్ మ్యాజిక్తో సిరీస్ సమం..ఇంగ్లాండ్పై భారత్ విక్టరీ
ఓవల్లో జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఉత్కంఠభరిత విజయం సాధించింది.
By Knakam Karthik Published on 4 Aug 2025 5:16 PM IST