స్పోర్ట్స్ - Page 27
టీమిండియా విజయలక్ష్యం 413.. చేధించి సిరీస్ గెలిచేనా.?
ఆస్ట్రేలియా-భారత్ మూడు వన్డేల సిరీస్లో చివరి మ్యాచ్ ఈ రోజు జరుగుతుంది.
By Medi Samrat Published on 20 Sept 2025 5:38 PM IST
మేము ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.. మంధానతో బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తున్నా..
స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ స్మృతి మంధానతో తనకు సహజమైన అవగాహన ఉందని, దాని కారణంగా మేము భారత్కు స్థిరమైన శుభారంభాలను అందించడంలో విజయం సాధించాయని...
By Medi Samrat Published on 18 Sept 2025 8:40 PM IST
వరల్డ్ ఛాంపియన్షిప్.. నిరాశ పరిచిన నీరజ్ చోప్రా.. సచిన్ను వెంటాడిన బ్యాడ్లక్..!
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2025 ఆరవ రోజున పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ మ్యాచ్లో ట్రినిడాడ్ మరియు టొబాగోకు చెందిన కెషోర్న్ వాల్కాట్ బంగారు...
By Medi Samrat Published on 18 Sept 2025 6:23 PM IST
'ఫిర్యాదు చేయాల్సింది మాకు కాదు'.. హ్యాండ్షేక్ వివాదంపై పీసీబీకి ఐసీసీ దిమ్మతిరిగే రిప్లై
ఆసియా కప్ 2025లో భారత్-పాక్ మ్యాచ్ తర్వాత మొదలైన వివాదం ఆగడం లేదు.
By Medi Samrat Published on 18 Sept 2025 9:44 AM IST
ICC Rankings : నంబర్-1 బౌలర్గా అవతరించిన వరుణ్ చక్రవర్తి
భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ICC పురుషుల T20I బౌలింగ్ ర్యాంకింగ్స్లో తొలిసారిగా నంబర్-1 స్థానాన్ని సాధించాడు.
By Medi Samrat Published on 17 Sept 2025 3:58 PM IST
భారత జట్టుకు కొత్త స్పాన్సర్..!
భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ స్పాన్సర్గా అపోలో టైర్స్ను ప్రకటించారు. 2027 వరకు ఈ హక్కులను దక్కించుకుంది
By Medi Samrat Published on 16 Sept 2025 6:39 PM IST
క్రికెటర్లు రాబిన్ ఉతప్ప, యువరాజ్ సింగ్లకు ఈడీ నోటీసులు
అక్రమ బెట్టింగ్ యాప్ల ప్రకటనల వివాదంలో పలువురు ప్రముఖులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు కొనసాగిస్తోంది.
By Knakam Karthik Published on 16 Sept 2025 1:13 PM IST
హ్యాండ్షేక్ వివాదం..ఆసియా కప్ నుంచి తప్పుకుంటామని పాక్ హెచ్చరిక
ఆసియా కప్ 2025లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత హ్యాండ్షేక్ వివాదం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
By Knakam Karthik Published on 16 Sept 2025 10:06 AM IST
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా హైదరాబాదీ
ఇంగ్లాండ్తో జరిగిన ఐదవ, చివరి టెస్ట్లో వీరోచిత ప్రదర్శనకు గాను భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికయ్యాడు.
By Medi Samrat Published on 15 Sept 2025 7:29 PM IST
'హ్యాండ్షేక్' వివాదంపై డోంట్ కేర్ అంటున్న బీసీసీఐ
'హ్యాండ్షేక్' వివాదంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీవ్రంగా స్పందించింది.
By Medi Samrat Published on 15 Sept 2025 5:50 PM IST
భారత జట్టుపై ఫిర్యాదట.. పీసీబీ ఓవరాక్షన్..!
సెప్టెంబర్ 14 ఆదివారం జరిగిన ఆసియా కప్ గ్రూప్-స్టేజ్ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత ఆటగాళ్లపై ఫిర్యాదు చేశారు.
By Medi Samrat Published on 15 Sept 2025 3:09 PM IST
యువరాజ్ సింగ్ కాదు.. గిల్కు స్ఫూర్తినిచ్చింది ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్లట..!
ప్రస్తుతం భారత క్రికెట్లో శుభ్మన్ గిల్ పేరు చర్చనీయాంశమైంది.
By Medi Samrat Published on 12 Sept 2025 3:19 PM IST














