స్పోర్ట్స్ - Page 112
శ్రీలంక పర్యటనకు భారత్.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ఈ నెలాఖరులోనే భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది.
By Srikanth Gundamalla Published on 11 July 2024 8:45 PM IST
భారత్పై ఓటమి.. టీమ్ మెంబర్స్పై కెప్టెన్ రజా ఫైర్
జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
By Medi Samrat Published on 11 July 2024 10:29 AM IST
అప్పటివరకూ గంభీర్ జీతం ఫిక్స్ కాదట..!
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ నియామకానికి సంబంధించిన ఆర్థిక లాంఛనాలు ఇంకా పూర్తి కాలేదు.
By Medi Samrat Published on 11 July 2024 8:52 AM IST
వరుసగా రెండో టీ20 మ్యాచ్లో గెలిచిన టీమిండియా
ఐదు టీ20ల సిరీస్లో భాగంగా భారత్-జింబాబ్వే మధ్య మూడో మ్యాచ్ బుధవారం సాయంత్రం జరిగింది.
By Medi Samrat Published on 11 July 2024 6:30 AM IST
ఇంత మంచితనమా.? రూ. 2.5 కోట్ల అదనపు బోనస్ను తిరస్కరించిన ద్రవిడ్..!
టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ దాతృత్వం వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 10 July 2024 4:05 PM IST
ఆ ఇద్దరినీ కోచింగ్ స్టాప్గా తీసుకోనున్న గంభీర్..!
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నియమించింది.
By Medi Samrat Published on 10 July 2024 3:25 PM IST
జింబాబ్వేపై భారత్ భారీ గెలుపు.. పాక్, ఆసీస్ రికార్డు బద్దలు
టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీతో చితక్కొట్టాడు.
By Srikanth Gundamalla Published on 8 July 2024 7:22 AM IST
ఎంఎస్ ధోనీకి జైషా, బీసీసీఐ స్పెషల్ బర్త్డే విషెస్.. వన్ అండ్ ఓన్లీ అంటూ..
భారత దిగ్గజ క్రికెటర్, ఫార్మాట్లలో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరైన ఎంఎస్ ధోనీ ఆదివారం 43వ ఏట అడుగుపెట్టాడు.
By అంజి Published on 7 July 2024 4:45 PM IST
జింబాబ్వేతో అందుకే ఓడిపోయాం: టీమిండియా కెప్టెన్ గిల్
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ విజేతగా నిలిచిన తర్వాత.. భారత్ వైపు యావత్ ప్రపంచం చూసింది.
By Srikanth Gundamalla Published on 7 July 2024 10:13 AM IST
హైదరాబాద్లో నేడు టీ20 విజయోత్సవ ర్యాలీ.. మహమ్మద్ సిరాజ్కు సన్మానం
ఇటీవల భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ విజయాన్ని పురస్కరించుకుని ఈరోజు హైదరాబాద్లో జరిగే విజయోత్సవ ర్యాలీలో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ను...
By అంజి Published on 5 July 2024 9:11 AM IST
జనసంద్రమైన ముంబై.. టీమిండియాకు అభిమానుల బ్రహ్మరథం
టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు జూలై 4, గురువారం నాడు ముంబైలో ఘనంగా విజయోత్సవ వేడుక జరుపుకుంది.
By అంజి Published on 5 July 2024 6:48 AM IST
రేపు అసెంబ్లీలో టీమిండియా ఆటగాళ్లకు సన్మానం
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ సహా ఇతర జట్టు సభ్యులను శుక్రవారం మహారాష్ట్ర విధాన్ భవన్లో...
By అంజి Published on 4 July 2024 4:45 PM IST














