జాతీయం - Page 27
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోండి: పార్లమెంటరీ ప్యానెల్
దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేసే సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటరీ ప్యానెల్...
By అంజి Published on 6 May 2025 7:16 AM IST
ప్రతి రాష్ట్రం మాక్ డ్రిల్ చేపట్టాలి: హోం మంత్రిత్వ శాఖ
పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారతదేశం- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో మే 7న సమర్థవంతమైన పౌర రక్షణ కోసం డ్రిల్ నిర్వహించాలని హోం...
By Medi Samrat Published on 5 May 2025 9:44 PM IST
పాకిస్థాన్ ప్రపంచ పటంలో ఉండదు: అనురాగ్ ఠాకూర్
పాకిస్థాన్ తన వైఖరి మార్చుకోకుండా, భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తే ఆ దేశాన్ని ప్రపంచ పటం నుంచే తుడిచిపెట్టేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ నేత...
By Medi Samrat Published on 5 May 2025 8:30 PM IST
Video: ఉగ్రవాదులకు సహాయం, పోలీసుల నుంచి పారిపోతూ నదిలోకి దూకిన వ్యక్తి
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం కల్పించిన వ్యక్తి భద్రతా బలగాల నుంచి తప్పించుకునే క్రమంలో నదిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు
By Knakam Karthik Published on 5 May 2025 1:46 PM IST
పహల్గామ్ ఉగ్రదాడి: వినయ్ నర్వాల్ భార్యపై ట్రోలింగ్..జాతీయ మహిళా కమిషన్ సీరియస్
హిమాన్షీపై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతోంది. కాగా.. ఈ అంశంపై జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకుంది.
By Knakam Karthik Published on 5 May 2025 12:41 PM IST
ఉగ్రదాడి జరిగే ఛాన్స్.. జమ్మూ జైళ్లలో హై అలర్ట్.. భద్రత కట్టుదిట్టం
జమ్మూ కాశ్మీర్లోని జైళ్లపై ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని వర్గాలు సూచించాయి. దీని ఫలితంగా భద్రతా చర్యలు గణనీయంగా పెరిగాయి.
By అంజి Published on 5 May 2025 11:08 AM IST
మైనారిటీలపై రెచ్చగొట్టే ప్రసంగం.. బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
ముస్లింలను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే, మతపరమైన ప్రసంగం చేశారనే ఆరోపణలపై బెల్తంగడి భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే హరీష్ పూంజాపై పోలీసులు...
By అంజి Published on 5 May 2025 9:43 AM IST
'మీరు కోరుకునేది ఖచ్చితంగా జరుగుతుంది'.. పాక్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
భారతదేశాన్ని దెబ్బతీసే ధైర్యం చేసేవారికి "తగిన" సమాధానం ఇవ్వడం తన బాధ్యత అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం అన్నారు.
By అంజి Published on 5 May 2025 6:27 AM IST
పహల్గామ్ ఉగ్రదాడి: ప్రధాని మోడీతో ఎయిర్ చీఫ్ మార్షల్ సమావేశం
ప్రధాని మోడీతో భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఢిల్లీలోని ప్రధాని నివాసంలో సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 4 May 2025 5:52 PM IST
700 అడుగుల లోయలో పడిన ఆర్మీ వాహనం, ముగ్గురు జవాన్లు మృతి
జమ్ముకశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 4 May 2025 2:58 PM IST
భారత్తో పాక్ 4 రోజులు మాత్రమే యుద్ధం చేయగలదు: నివేదిక
గత నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారతదేశంతో ఉద్రిక్తతల మధ్య , పాకిస్తాన్ సైన్యం కీలకమైన ఫిరంగి మందుగుండు సామగ్రి కొరతను ఎదుర్కొంటోంది.
By అంజి Published on 4 May 2025 12:48 PM IST
పాక్ రేంజర్ని అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్ దళాలు
రాజస్థాన్లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దులో దేశ పారామిలిటరీ దళానికి చెందిన పాకిస్తానీ రేంజర్ను సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) శనివారం అదుపులోకి...
By అంజి Published on 4 May 2025 7:15 AM IST