జాతీయం - Page 28

earthquake, Delhi-NCR, tremors across region, national news
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం.. ఇళ్ల నుండి పరుగులు తీసిన ప్రజలు

సోమవారం తెల్లవారుజామున దేశ రాజధానిలో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ఢిల్లీ నివాసితులు, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్) లోని ప్రజలు బలమైన...

By అంజి  Published on 17 Feb 2025 7:29 AM IST


Video : పరీక్షకు లేట్ అవుతుంద‌ని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న విద్యార్థి
Video : పరీక్షకు లేట్ అవుతుంద‌ని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న విద్యార్థి

మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ఒక విద్యార్థి పరీక్ష రాయడం కోసం కాలేజీని చేరుకోడానికి ఏకంగా ఆకాశం నుండి వెళ్లాడు.

By Medi Samrat  Published on 16 Feb 2025 5:00 PM IST


Madhya Pradesh, groom collapses on horseback, wedding procession,  Sheopur city
పెళ్లి ఊరేగింపులో విషాదం.. గుర్రంపై కుప్పకూలి వరుడు మృతి

మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ నగరంలో పెళ్లి ఊరేగింపులో వరుడు అకస్మాత్తుగా కుప్పకూలి గుర్రంపై మరణించాడు.

By అంజి  Published on 16 Feb 2025 1:36 PM IST


Government schemes, farmers, Farmer Registry, Unique ID
రైతులకు ఈ యూనిక్‌ ఐడీతోనే ప్రభుత్వ పథకాలు!

వ్యవసాయ రంగంలో అన్నదాతల సంక్షేమం, సాగుకు పెట్టుబడి సాయం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథఖాలను అమలు చేస్తున్నాయి.

By అంజి  Published on 16 Feb 2025 10:56 AM IST


Confused announcements, stampede, Delhi railway station, Kumbh Mela
ఢిల్లీ తొక్కిసలాట.. 18 మంది దుర్మరణం.. గజిబిజి అనౌన్స్‌మెంటే కారణమా?

నిన్న రాత్రి ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు గజిబిజి అనౌన్స్‌మెంట్‌ కారణమని తెలుస్తోంది.

By అంజి  Published on 16 Feb 2025 10:10 AM IST


New FASTag rules, NPCI, toll plazas, toll fee
రేపటి నుంచే ఫాస్టాగ్‌ కొత్త రూల్స్‌.. చెక్‌ చేసుకోండి

ఫాస్టాగ్‌ లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) రేపటి నుంచి కొత్త నిబంధనలను తీసుకొస్తోంది.

By అంజి  Published on 16 Feb 2025 7:41 AM IST


Children among 18 dead, Kumbh rush, stampede, Delhi Railway station
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో భారీ తొక్కిసలాట.. 18 మంది మృతి

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది మహిళలు, ఐదుగురు పిల్లలు, నలుగురు పురుషులు సహా 18 మంది మరణించగా, అనేక...

By అంజి  Published on 16 Feb 2025 6:34 AM IST


Ex Goa MLA,  auto-rickshaw driver, Karnataka
ఆటో డ్రైవర్ తో మాజీ ఎమ్మెల్యే గొడవ.. చివరికి ఏమైందంటే?

ఆటో డ్రైవర్‌తో గొడవ కారణంగా గోవా మాజీ ఎమ్మెల్యే లావూ మమ్లేదార్ మరణించారు.

By అంజి  Published on 15 Feb 2025 6:37 PM IST


National News, Delhi, Sheeshmahal, Chief Minister Bungalow, Central Government,
శీష్ మహల్ పునర్నిర్మాణం వివాదం..విచారణకు కేంద్రప్రభుత్వం ఆదేశం

శీష్ మహల్ పునరుద్ధరణలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణకు కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

By Knakam Karthik  Published on 15 Feb 2025 12:43 PM IST


పదవీ విరమణ చేయనున్న సీఈసీ.. రాష్ట్రపతి ఎన్నికల నుంచి ఢిల్లీ ఎల‌క్ష‌న్ వ‌ర‌కూ ఎన్నో స‌వాళ్లు..
పదవీ విరమణ చేయనున్న సీఈసీ.. రాష్ట్రపతి ఎన్నికల నుంచి ఢిల్లీ ఎల‌క్ష‌న్ వ‌ర‌కూ ఎన్నో స‌వాళ్లు..

ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (సీఈసీ) మంగళవారం ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు.

By Medi Samrat  Published on 15 Feb 2025 9:30 AM IST


National News, MahaKumbh Mela, Uttarpradesh, Prayagraj
మహా కుంభ మేళాలో రికార్డు..ఇప్పటివరకు 50 కోట్ల మంది పుణ్యస్నానం

జనవరి 13వ తేదీ నుంచి మహా కుంభ మేళాలో 50 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

By Knakam Karthik  Published on 15 Feb 2025 7:44 AM IST


Telugu News, National, Temperatures, Imd
మార్చి 15 నుంచి దంచికొట్టుడే..ఎండల తీవ్రతపై నిపుణుల హెచ్చరిక

దేశంలో ఈ సంవత్సరం ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నమోదు అవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

By Knakam Karthik  Published on 15 Feb 2025 7:25 AM IST


Share it