జాతీయం - Page 28
Delhi Blast : యూఏపీఏ, ఎక్స్ప్లోసివ్ చట్టాల కింద కేసు నమోదు
రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఉగ్రవాదుల దాడికి సంబంధించి చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA-ఉఫా) కింద కేసు...
By Medi Samrat Published on 11 Nov 2025 9:57 AM IST
ఎర్రకోట పేలుడు.. i20 కారును నడుపుతున్న అనుమానితుడి మొదటి చిత్రం
సోమవారం రాత్రి ఎర్రకోట సమీపంలో కారు పేలి ఎనిమిది మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. తాజాగా అధికారుల దర్యాప్తులో..
By అంజి Published on 11 Nov 2025 7:21 AM IST
'పుల్వామాతో లింక్'.. ఎర్రకోట భారీ పేలుడు కేసులో కీలక పరిణామాలు
సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడులో తొమ్మిది మంది మృతి చెందగా..
By అంజి Published on 11 Nov 2025 6:48 AM IST
ఢిల్లీ పేలుడు.. ఘటనా స్థలానికి అమిత్షా
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో 10 మంది మరణించారు.
By Medi Samrat Published on 10 Nov 2025 10:03 PM IST
Red Fort blast : ఎర్రకోట వద్ద బాంబ్ బ్లాస్ట్.. దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్..!
ఎర్రకోట వద్ద బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఢిల్లీ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది.
By Medi Samrat Published on 10 Nov 2025 9:11 PM IST
Delhi Blast : ఢిల్లీ ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు.. 8 మంది మృతి
ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు భయాందోళనలను సృష్టించింది
By Medi Samrat Published on 10 Nov 2025 7:38 PM IST
360 కేజీల పేలుడు సామాగ్రి కేసులో కొత్త ట్విస్ట్.. ఆ ఉగ్రవాదికి మహిళా డాక్టర్తో లింకు..!
హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలోని అల్ఫాలా యూనివర్సిటీ కాలేజీ నుంచి 10 రోజుల క్రితం అరెస్టయిన ఉగ్రవాది ముజమ్మిల్ కేసులో ఇప్పుడు కొత్త ట్విస్ట్...
By Medi Samrat Published on 10 Nov 2025 2:51 PM IST
స్పైస్ జెట్ విమానానికి తప్పిన ప్రమాదం, కోల్కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ముంబై నుండి కోల్కతాకు వెళ్తున్న స్పైస్జెట్ విమానం SG670 ఆదివారం రాత్రి అత్యవసరంగా ల్యాండ్ అయింది
By Knakam Karthik Published on 10 Nov 2025 1:05 PM IST
పాఠశాలలు, విద్యాసంస్థల్లో వందేమాతరం తప్పనిసరి..యోగీ ఆదిత్యనాథ్ ప్రకటన
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, విద్యాసంస్థల్లో వందేమాతరం పాడటం తప్పనిసరి చేస్తున్నట్లు...
By Knakam Karthik Published on 10 Nov 2025 12:48 PM IST
మాలిలో భారతీయుల కిడ్నాప్.. విడుదల కోసం ఎంబసీ తీవ్ర ప్రయత్నాలు
మాలిలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్ చేయబడ్డారు. దీంతో వారి విడుదల కోసం భారతదేశం తక్షణ దౌత్య ప్రయత్నాలు ప్రారంభించింది.
By అంజి Published on 10 Nov 2025 12:09 PM IST
మా పిల్లల ప్రాణాలతో ఆడకండి..ఢిల్లీలో గాలి నాణ్యతపై తల్లిదండ్రుల నిరసన
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం మళ్ళీ ప్రమాదకర స్థాయికి చేరింది.
By Knakam Karthik Published on 10 Nov 2025 11:36 AM IST
ఢిల్లీలో పేలుడుకు ఉగ్రసంస్థ ప్లాన్..స్పెషల్ ఆపరేషన్లో బయటపడిన పేలుడు పదార్థాలు
దేశ రాజధాని ఢిల్లీకీ సమీపంలోనే భయంకరంగా భారీ పేలుడు పదార్థాలు బయటపడ్డాయి.
By Knakam Karthik Published on 10 Nov 2025 11:19 AM IST














