జాతీయం - Page 28
రాహుల్ ప్రాథమిక స్వభావమే భారత్ వ్యతిరేకం : బీజేపీ
భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కారణంగా పాకిస్థాన్ భారీ నష్టాన్ని చవిచూసింది.
By Medi Samrat Published on 23 May 2025 2:50 PM IST
Video : బెయిల్ పొందిన తర్వాత విజయోత్సవ సంబరాలు చేసుకున్న రేపిస్టులు
కర్నాటకలోని హవేరి జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 23 May 2025 2:34 PM IST
దివ్యాంగులకు గుడ్న్యూస్ చెప్పిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇళ్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కేటాయిస్తామని హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
By అంజి Published on 23 May 2025 6:59 AM IST
ఇద్దరు తీవ్రవాదులు హతం.. ఇంకా అక్కడ దాక్కునే ఉన్నారు..!
భద్రతా బలగాలు మరో ఇద్దరు తీవ్రవాదులను అంతమొందించాయి.
By Medi Samrat Published on 22 May 2025 2:06 PM IST
ఈడీ హద్దులు దాటింది..సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
తమిళనాడులోని ప్రభుత్వ మద్యం దుకాణాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన దాడుల విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
By Knakam Karthik Published on 22 May 2025 1:52 PM IST
భారత్ను ఎప్పటికీ తలదించుకోనివ్వను: ప్రధాని మోడీ
భారతదేశంపై ఉగ్రదాడి జరిగితే తక్షణమే దానికి కఠిన ప్రతిస్పందన ఉంటుందని ప్రధాని మోడీ మరోసారి వార్నింగ్ ఇచ్చారు
By Knakam Karthik Published on 22 May 2025 1:39 PM IST
పాక్కు గూఢచర్యం..జ్యోతి మల్హోత్రా కేసులో పోలీసుల సంచలన స్టేట్మెంట్
పాకిస్థాన్కు గూఢచర్య చేస్తుందనే ఆరోపణ నేపథ్యంలో అరెస్టయిన హర్యాన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై దర్యాప్తు కొనసాగుతోంది.
By Knakam Karthik Published on 22 May 2025 10:25 AM IST
Jammu Kashmir : కిష్త్వార్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్
జమ్మూకశ్మీర్లోని కిష్త్వార్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది.
By Medi Samrat Published on 22 May 2025 9:36 AM IST
బసవరాజు తలపై రూ.1.5 కోట్ల భారీ రివార్డు.. ప్రధాని మోదీ స్పందన
ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్లో జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు.
By Medi Samrat Published on 21 May 2025 6:30 PM IST
రూ.కోటి రివార్డు ఉన్న మావోయిస్టు మృతిచెందినట్లు అమిత్ షా ట్వీట్
మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్లు కేంద్ర హోంశాఖ అధికారికంగా ప్రకటించింది.
By Knakam Karthik Published on 21 May 2025 5:30 PM IST
ముఖంపై మూత్ర విసర్జన చేశాడు.. బీజేపీ ఎమ్మెల్యేపై గ్యాంగ్ రేప్ ఆరోపణలు
బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న నాయుడు తనపై సామూహిక అత్యాచారానికి పురిగొల్పి, ముఖంపై మూత్ర విసర్జన చేసి, ప్రాణాంతక వైరస్ ఇంజెక్ట్ చేశాడని 40 ఏళ్ల మహిళ...
By Medi Samrat Published on 21 May 2025 4:48 PM IST
నన్ను పాకిస్థాన్ లో పెళ్లి చేసుకో.. అతడిని కోరిన జ్యోతి మల్హోత్రా
ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారి మధ్య జరిగిన సంభాషణ వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 21 May 2025 4:40 PM IST