జాతీయం - Page 28
నేడే దేశ వ్యాప్తంగా నీట్ ఎగ్జామ్.. ఐడీ కార్డు తప్పనిసరి, నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ ఎగ్జామ్ ఇవాళ జరగనుంది. ఈ పరీక్ష భారతదేశం, విదేశాలలో 566 నగరాల్లో నిర్వహించబడుతుంది.
By అంజి Published on 4 May 2025 6:40 AM IST
పాకిస్థాన్ ను సమర్థించిన వారిపై కేసులు.. ఇప్పటి వరకూ ఎంత మంది అరెస్ట్ అయ్యారంటే?
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్కు మద్దతు ఇచ్చాడనే ఆరోపణలపై అస్సాంలోని ధుబ్రీ జిల్లా నుండి ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత...
By Medi Samrat Published on 3 May 2025 7:01 PM IST
సుహాస్ శెట్టి హత్యోదంతం.. 8 మంది అరెస్ట్
కర్ణాటక రాష్ట్రంలో హిందూ సంస్థ కార్యకర్త హత్య కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర తెలిపారు.
By Medi Samrat Published on 3 May 2025 5:45 PM IST
గుజరాత్లో భూకంపం
గుజరాత్లో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలజీ రీసెర్చ్ (ISR) ఈ సమాచారాన్ని ఇచ్చింది.
By Medi Samrat Published on 3 May 2025 2:45 PM IST
పాక్ నుండి వచ్చే దిగుమతులపై భారత్ నిషేధం
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మరో కఠినమైన చర్యలో భాగంగా, పాకిస్తాన్ నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వస్తువుల దిగుమతిని భారతదేశం నిషేధించిందని...
By అంజి Published on 3 May 2025 12:22 PM IST
'నాకు ఆత్మాహుతి బాంబు ఇవ్వండి.. పాక్పై దాడి చేస్తా'.. మంత్రి అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక మైనారిటీ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ పొరుగు దేశంపై యుద్ధం చేయడానికి ఆత్మాహుతి బాంబుతో పాకిస్తాన్కు పంపాలని డిమాండ్ చేసిన వీడియో.. ఇప్పుడు...
By అంజి Published on 3 May 2025 11:13 AM IST
ఆలయంలో భారీ తొక్కిసలాట.. ఏడుగురు మృతి, 30 మందికి పైగా గాయాలు
శుక్రవారం రాత్రి గోవాలోని షిర్గావ్లో శ్రీ లైరాయ్ జాతర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు.
By అంజి Published on 3 May 2025 8:11 AM IST
ఆ 6,266 కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయో.?
అధికారిక సమాచారం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ 2000 రూపాయల కరెన్సీని ఉపసంహరించుకున్న రెండు సంవత్సరాల తరువాత కూడా రూ.6,266 కోట్ల విలువైన రూ.2000 నోట్లు...
By Medi Samrat Published on 2 May 2025 5:50 PM IST
సోనియా, రాహుల్కు షాక్..ఆ కేసులో కోర్టు నోటీసులు
కాంగ్రెస్ మాజీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీకి ఢిల్లీ రాస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది
By Knakam Karthik Published on 2 May 2025 4:04 PM IST
పహల్గామ్ ఉగ్రదాడి.. పాక్ హస్తంపై కీలక ఆధారాలు లభ్యం
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై విచారణలో ఎన్ఐఏ కీలకమైన పురోగతి సాధించింది. ఈ దాడి వెనుక లష్కరే తోయిబా, పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ఉన్నట్టు ప్రాథమిక నివేదిక...
By అంజి Published on 2 May 2025 1:16 PM IST
పాక్ ఎయిర్స్పేస్ మూత.. ఎయిర్ ఇండియాకు రూ.5,037 కోట్ల నష్టం?
విమానాలకు గగనతలాల మూసివేతతో పాకిస్తాన్తో పాటు భారత్కూ భారీ నష్టం వాటిల్లనుంది.
By అంజి Published on 2 May 2025 11:00 AM IST
ఢిల్లీలో గాలివాన బీభత్సం.. 100 విమానాలు ఆలస్యం, 40 ఫ్లైట్లు ఆలస్యం
దేశ రాజధాని ఢిల్లీలో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షానికి తోడు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో మహానగరం చిగురుటాకులా...
By అంజి Published on 2 May 2025 8:38 AM IST