జాతీయం - Page 29
అగ్ని ప్రమాదం.. కేంద్ర మాజీమంత్రి గిరిజా వ్యాస్ కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గిరిజా వ్యాస్ గురువారం సాయంత్రం 7:15 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో...
By అంజి Published on 2 May 2025 8:19 AM IST
వాఘా-అటారీ సరిహద్దు మూసివేత.. చిక్కుకుపోయిన 70 మంది పాకిస్తానీలు
భారతదేశం విడిచి వెళ్లడానికి గడువు ముగియడంతో గురువారం 70 మంది పాకిస్తానీ జాతీయులు అట్టారి సరిహద్దులో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.
By అంజి Published on 2 May 2025 7:48 AM IST
8 కోట్ల రూపాయల అదృష్టం.. ఇండియాకు వస్తూ టికెట్ కొన్నాడు..!
దుబాయ్లో నివసిస్తున్న 49 ఏళ్ల భారతీయ ప్రవాసుడికి జాక్ పాట్ తగిలింది.
By Medi Samrat Published on 1 May 2025 9:20 PM IST
మూడు కొత్త కార్యక్రమాలు చేపట్టిన ఎన్నికల సంఘం
ఓటర్ల జాబితాల ఖచ్చితత్వాన్ని మరింతగా మెరుగుపరచడం, ఓటువేసే ప్రక్రియను పౌరులకు మరింత సులభతరం చేసే లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం మూడు...
By Medi Samrat Published on 1 May 2025 8:28 PM IST
తీవ్రవాదులు అక్కడే దాక్కున్నారు : NIA
పహల్గామ్లో 26 మందిని బలిగొన్న ఘోరమైన ఉగ్రవాద దాడి జరిగి వారం రోజులు గడిచింది.
By Medi Samrat Published on 1 May 2025 8:10 PM IST
ఉగ్రవాదులు ప్రాణాలతో ఉండరు.. సెలెక్టివ్గా హతమారుస్తాం : అమిత్ షా
ఉగ్రవాదాన్ని దాని మూలాల నుంచి పెకిలించివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
By Medi Samrat Published on 1 May 2025 6:39 PM IST
బలగాల మనోధైర్యాన్ని దెబ్బతీయకండి.. సుప్రీం సీరియస్
పహల్గామ్ ఘటనపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
By Knakam Karthik Published on 1 May 2025 2:08 PM IST
గుడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాయి.
By Medi Samrat Published on 1 May 2025 1:30 PM IST
Video : బస్సు ఆపి నమాజ్ చేసిన డ్రైవర్.. ప్రయాణికులు ఏం చేశారంటే..?
కర్ణాటకలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నమాజ్ చేసేందుకు రోడ్డుపై బస్సును ఆపి సీటుపై నమాజ్ చేయడం ప్రారంభించాడు
By Medi Samrat Published on 1 May 2025 11:19 AM IST
కేంద్రం కీలక నిర్ణయం..జనగణనలో కుల గణన కోసం ప్రత్యేక కమిషన్
జనగణనలో కుల గణన కోసం ప్రత్యేక కమిషన్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది
By Knakam Karthik Published on 1 May 2025 11:15 AM IST
ఓటు వేశాను, చదువుకున్నాను, 17 ఏళ్లుగా ఇక్కడే ఉన్నా.. అయినా పంపించేస్తున్నారు
ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన దారుణమైన దాడిలో 26 మంది మరణించిన తర్వాత భారత ప్రభుత్వం విధించిన గడువు చివరి రోజున వందలాది మంది పాకిస్తాన్కు తిరిగి...
By Medi Samrat Published on 30 April 2025 9:26 PM IST
తాలిబాన్లతో చర్చలు జరుపుతున్న భారత్
పహల్గామ్ ఊచకోతపై పాకిస్తాన్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు భారత్ అన్ని మార్గాలను అన్వేషిస్తోంది.
By Medi Samrat Published on 30 April 2025 8:20 PM IST