జాతీయం - Page 29
పార్లమెంటులో ఇండిగో సంక్షోభంపై మాట్లాడిన మంత్రి
గత వారం రోజులుగా ఇండిగో సంక్షోభం యావత్ దేశాన్ని కుదిపేసింది
By Medi Samrat Published on 8 Dec 2025 3:58 PM IST
వందేమాతరాన్ని నెహ్రూ ముక్కలు ముక్కలు చేశారు: ప్రధాని మోదీ
లోక్సభలో వందేమాతరంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్, జవహర్లాల్ నెహ్రూపై తీవ్ర విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 8 Dec 2025 3:32 PM IST
వందేమాతరంపై చర్చ.. ప్రధాని మోదీని అడ్డుకున్న ఎంపీ.. కారణం..?
లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగంతో వందేమాతరంపై చర్చ మొదలైంది.
By Medi Samrat Published on 8 Dec 2025 2:31 PM IST
ఇండిగోపై కఠిన చర్యలు తప్పవు..పార్లమెంట్లో కేంద్ర మంత్రి ప్రకటన
ఇండిగోపై కఠిన చర్యలు తప్పవని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో ప్రకటించారు.
By Knakam Karthik Published on 8 Dec 2025 2:12 PM IST
మావోయిస్టు పార్టీకి మరో షాక్..రూ.కోటి రివార్డున్న నేత సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
By Knakam Karthik Published on 8 Dec 2025 1:56 PM IST
ఎయిర్పోర్ట్లో AMSS సిస్టమ్ వైఫల్యం, కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యంపై సభలో చర్చ
రాజ్యసభలో శుక్రవారం విమానయాన రంగంలోని అవ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
By Knakam Karthik Published on 8 Dec 2025 1:29 PM IST
నేడు లోక్సభలో 'వందేమాతరం'పై కీలక చర్చ.. నాయకత్వం వహించనున్న ప్రధాని మోదీ
నేడు పార్లమెంట్లో జాతీయ గేయం 'వందేమాతరం' పై చర్చ జరగనుంది. ఇప్పటి వరకు వెలుగులోకి రాని అంశాలను చర్చలో వెల్లడించే అవకాశం ఉంది.
By అంజి Published on 8 Dec 2025 9:10 AM IST
Indigo Crisis: పలు విమానాల రద్దు.. ఇంకా సాధారణ స్థితికి చేరుకోని ఇండిగో కార్యకలాపాలు
ఇండిగో విమానయాన సంస్థ కార్యకలాపాలు ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోలేదు. దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో సోమవారం కూడా విమానాల ఆలస్యాలు, రద్దులు...
By అంజి Published on 8 Dec 2025 8:49 AM IST
ఇండిగో సంక్షోభం..వెలుగులోకి కొత్త వివరాలు
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోను చుట్టుముట్టిన భారీ సంక్షోభం కొనసాగుతుండగా, ఈ పరిస్థితికి దారితీసిన సంఘటనల వరుసపై కొత్త వివరాలు వెలుగులోకి...
By Knakam Karthik Published on 7 Dec 2025 8:37 PM IST
ఇండిగో ప్యాసింజర్లకు ఊరట..రూ.610 కోట్లు రీఫండ్స్ ప్రాసెస్
ఇండిగో మొత్తం రూ.610 కోట్ల రీఫండ్లను ప్రాసెస్ చేసి, ప్రయాణీకులకు 3,000 సామాను పంపిణీ చేసిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.
By Knakam Karthik Published on 7 Dec 2025 6:54 PM IST
విమాన సర్వీసుల పునరుద్ధరణపై ఇండిగో కీలక ప్రకటన
ఇటీవల భారీ అంతరాయాలతో ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. తన కార్యకలాపాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తోంది.
By Knakam Karthik Published on 7 Dec 2025 4:59 PM IST
ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని లాక్కెళ్లిన చిరుత.. ఇప్పటికి ముగ్గురు
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో చిరుత ఓ చిన్నారి ప్రాణాలను తీసింది. వాల్పారైలోని తేయాకు తోటలో చిరుతపులి దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు.
By అంజి Published on 7 Dec 2025 12:49 PM IST














