జాతీయం - Page 29
Gujarat: వడోదరలో బ్రిడ్జి కూలిన ఘటన..15కి చేరిన మృతుల సంఖ్య
గుజరాత్లోని వడోదర జిల్లాలోని మహిసాగర్ నదిపై ఉన్న బ్రిడ్జి బుధవారం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరుకుంది
By Knakam Karthik Published on 10 July 2025 1:21 PM IST
అమానవీయ ఘటన.. వాష్రూమ్లో రక్తపు మరకలున్నాయని.. బాలికలను వరుస క్రమంలో నిలబెట్టి..
ఓ పాఠశాలలో బాలికలను రుతుక్రమ పరీక్ష కోసం వివస్త్రను చేయించిన అమానవీయ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 10 July 2025 11:22 AM IST
ఢిల్లీలో భూ ప్రకంపనలు..రిక్టర్ స్కేల్పై 4.1గా నమోదు
దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ సహా పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి.
By Knakam Karthik Published on 10 July 2025 10:12 AM IST
ఎలోన్ మస్క్ 'స్టార్ లింక్'కు ప్రభుత్వ ఆమోదం.. నెక్ట్స్ ట్రయల్స్
ఎలోన్ మస్క్ కు చెందిన ఉపగ్రహ ఇంటర్నెట్ వెంచర్, స్టార్లింక్ భారతదేశంలో కార్యకలాపాలను ప్రారంభించడానికి తుది నియంత్రణ అడ్డంకిని తొలగించింది
By Medi Samrat Published on 9 July 2025 9:22 PM IST
ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు..!
నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్వయంగా తోసిపుచ్చారు.
By Medi Samrat Published on 9 July 2025 5:11 PM IST
ముంబై ఉగ్రదాడి నిందితుడి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
26/11 ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవుర్ హుస్సేన్ రాణా జ్యుడీషియల్ కస్టడీని పాటియాలా హౌస్ ప్రత్యేక కోర్టు బుధవారం ఆగస్టు 13 వరకు పొడిగించింది.
By Medi Samrat Published on 9 July 2025 3:13 PM IST
కుప్ప కూలిన జాగ్వార్ ఫైటర్ జెట్.. పైలట్ సహా ఇద్దరు మృతి
రాజస్థాన్లోని చురు జిల్లాలోని భానుడా గ్రామం సమీపంలో బుధవారం జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిపోవడంతో భారత వైమానిక దళం (IAF) పైలట్తో సహా ఇద్దరు వ్యక్తులు...
By అంజి Published on 9 July 2025 2:49 PM IST
ఆధార్ ఎప్పుడూ మొదటి గుర్తింపు కాదు..UIDAI చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఆధార్ "ఎప్పుడూ మొదటి గుర్తింపు" కాదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) CEO భువనేష్ కుమార్ అన్నారు
By Knakam Karthik Published on 9 July 2025 1:30 PM IST
విషాదం.. వంతెన కూలడంతో నదిలో పడ్డ 5 వాహనాలు.. 9 మంది మృతి
గుజరాత్లోని వడోదర జిల్లాలో వడోదర - ఆనంద్ పట్టణాలను కలిపే పెద్ద వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఐదు వాహనాలు నదిలో పడిపోవడంతో తొమ్మిది మంది మరణించారు.
By అంజి Published on 9 July 2025 12:19 PM IST
Video: భారత్ బంద్ ఎఫెక్ట్.. హెల్మెట్లు ధరించిన బస్సు డ్రైవర్లు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక బుధవారం భారత్...
By అంజి Published on 9 July 2025 11:07 AM IST
వాట్సాప్లో వేధించినా ర్యాగింగ్ కిందకే వస్తుంది..యూజీసీ కీలక ఆదేశాలు
దేశంలోని విద్యా సంస్థల్లో ర్యాగింగ్ భూతాన్ని అరికట్టే దిశగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 9 July 2025 8:51 AM IST
ఇవాళ భారత్ బంద్..ఏ రంగాలపై ఎఫెక్ట్ అంటే?
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు ఇవాళ బంద్ పాటిస్తున్నాయి.
By Knakam Karthik Published on 9 July 2025 7:58 AM IST