జాతీయం - Page 29
37 రకాల ఔషధాల ధరలు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం
రోగులకు కేంద్రం ఊరట కల్పించింది. పలు వ్యాధులకు సంబంధించి 37 రకాల ఔషధాల ధరలు తగ్గిస్తూ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) నిర్ణయం...
By అంజి Published on 4 Aug 2025 7:21 AM IST
వారికి గుడ్న్యూస్..35 ముఖ్యమైన ఔషధాల ధరలను తగ్గించిన కేంద్రం
దీర్ఘ కాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 3 Aug 2025 5:18 PM IST
రెస్టారెంట్లపై ఫిర్యాదు చేయాలా? క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టిన FSSAI
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 3 Aug 2025 4:52 PM IST
Video: ఎయిర్పోర్టు సిబ్బందిపై సీనియర్ ఆర్మీ ఆఫీసర్ దాడి
శ్రీనగర్ ఎయిర్పోర్టులో ఓ సీనియర్ ఆర్మీ ఆఫీసర్ స్పైస్ జెట్ ఉద్యోగులపై దాడి చేసిన వీడియో ఇప్పుడు వైరలవుతోంది.
By Knakam Karthik Published on 3 Aug 2025 4:11 PM IST
కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో.. 11 మంది దుర్మరణం
ఉత్తరప్రదేశ్లోని గోండాలో ఘోర ప్రమాదం జరిగింది. 15 మంది ప్రయాణికులతో వెళ్తున్న బొలెరో అదుపు తప్పి కెనాల్లోకి దూసుకెళ్లింది.
By అంజి Published on 3 Aug 2025 12:46 PM IST
3 రోజు కొనసాగుతున్న ఆపరేషన్ అకాల్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
ఈ సంవత్సరం అతిపెద్ద ఉగ్రవాద నిరోధక విన్యాసాలలో ఒకటైన ఆపరేషన్ అకాల్ ఆదివారం మూడవ రోజుకు చేరుకోగా..
By అంజి Published on 3 Aug 2025 9:54 AM IST
అత్యాచారం కేసులో మాజీ ప్రధాని మనవడికి జీవితఖైదు
అత్యాచారం కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు జీవితఖైదు విధించింది
By Medi Samrat Published on 2 Aug 2025 6:15 PM IST
మోదీ, యోగి ఆదిత్యనాథ్ పేర్లు చెప్పాలని ఒత్తిడి తెచ్చారు
2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో నిర్దోషిగా విడుదలయ్యారు మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్.
By Medi Samrat Published on 2 Aug 2025 5:46 PM IST
ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం
జమ్మూ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
By Medi Samrat Published on 2 Aug 2025 4:37 PM IST
Video: అంత్యక్రియల్లో డ్యాన్స్ చేసి.. స్నేహితుడి చివరి కోరిక తీర్చిన వ్యక్తి
మధ్యప్రదేశ్లోని మాంద్సౌర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన స్నేహితుడి అంత్యక్రియల ఊరేగింపులో నృత్యం చేయడం ద్వారా అతనికి ఇచ్చిన హృదయపూర్వక వాగ్దానాన్ని...
By అంజి Published on 2 Aug 2025 1:30 PM IST
పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు.
By అంజి Published on 2 Aug 2025 11:48 AM IST
రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందని వార్తలు.. ఖండించిన ప్రభుత్వ వర్గాలు
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భారత చమురు కంపెనీలు రష్యా నుండి ముడి చమురు కొనుగోళ్లను నిలిపివేసినట్లు నివేదికలు వచ్చిన ఒక రోజు తర్వాత, ప్రభుత్వ వర్గాలు ఆ...
By అంజి Published on 2 Aug 2025 10:53 AM IST