జాతీయం - Page 29
భారత్కు F-35 యుద్ధ విమానాలు: ట్రంప్
భారత్కు అత్యంత అధునాతన F-35 ఫైటర్ జెట్లను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
By అంజి Published on 14 Feb 2025 10:18 AM IST
నూతన ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం నూతన ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది.
By Medi Samrat Published on 13 Feb 2025 3:58 PM IST
ఫోన్ యూజ్ చేయొద్దన్న తల్లి..20వ అంతస్తు నుంచి దూకిన కూతురు
బెంగళూరులో ఓ పదో తరగతి విద్యార్థిని తాము నివసిస్తోన్న అపార్ట్మెంట్లోని 20వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
By Knakam Karthik Published on 13 Feb 2025 12:46 PM IST
ఓన్లీ 'ట్యాక్స్ ఇయర్'..నేడు పార్లమెంట్ ముందుకు కొత్త ఇన్ కం ట్యాక్స్ బిల్లు
కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంట్లో నూతన ఇన్ కం ట్యాక్స్ బిల్లు -2025 బిల్లును ప్రవేశపెట్టనుంది.
By Knakam Karthik Published on 13 Feb 2025 7:52 AM IST
కేరళ ర్యాగింగ్ హార్రర్.. ప్రైవేట్ భాగాలకు డంబెల్స్ వేలాడదీయించారు
కేరళ కొట్టాయం నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు.
By Knakam Karthik Published on 12 Feb 2025 4:23 PM IST
ఆ ఏడుగురు మహిళలు ఎలాంటి తప్పు చేయలేదు
గత ఏడాది పొట్టి దుస్తులు ధరించి బార్లో అశ్లీల నృత్యాలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు మహిళలను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
By Medi Samrat Published on 12 Feb 2025 3:04 PM IST
'ఉచిత పథకాల వల్ల ప్రజలు పని చేసేందుకు సిద్ధంగా లేరు'.. 'డబ్బు పంపిణీపై సుప్రీంకోర్టు ఆగ్రహం'
ఎన్నికల ముందు ఉచితాలను ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు ఖండించింది.
By Medi Samrat Published on 12 Feb 2025 2:40 PM IST
అయోధ్య రామాలయ ప్రధాన పూజారి కన్నుమూత
అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆసుపత్రిలో చేరిన కొద్ది రోజులకే బుధవారం మరణించారు.
By అంజి Published on 12 Feb 2025 10:41 AM IST
గృహహింస చట్టం అత్తకు వర్తిస్తుందా?
సాధారణంగా గృహహింస చట్టం కోడళ్లకే వర్తిస్తుందని అనుకుంటారు. కానీ ఇది ఇంట్లో ఇతరుల వల్ల ఇబ్బంది పడే మహిళలందరికీ వర్తిస్తుంది.
By అంజి Published on 12 Feb 2025 9:30 AM IST
భార్యతో బలవంతపు అసహజ శృంగారం నేరం కాదు: హైకోర్టు
భార్యతో బలవంతపు అసహజ శృంగారం చేయడం శిక్షార్హమైన నేరం కాదంటూ ఛత్తీస్గఢ్ హైకోర్టు పేర్కొంది.
By అంజి Published on 12 Feb 2025 7:49 AM IST
ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాక డేటా తొలగించొద్దు..ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం
ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లకు సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారంటూ సుప్రీంకోర్టు మంగళవారం ఎన్నికల...
By Knakam Karthik Published on 11 Feb 2025 6:46 PM IST
24 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవడంతో..
బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో సోమవారం 24 మంది విద్యార్థులకుపైగా అల్బెండజోల్ మాత్రలు తీసుకోవడంతో అస్వస్థతకు గురయ్యారు.
By అంజి Published on 11 Feb 2025 10:00 AM IST