జాతీయం - Page 30

Polling, assembly elections, Maharashtra, Celebrities, vote
మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఇక్కడ అధికార బిజెపి నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి పోటీ...

By అంజి  Published on 20 Nov 2024 10:42 AM IST


trains, new general coaches, Railway Board, National news
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే అందుబాటులోకి 1000 జనరల్‌ కోచ్‌లు

ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ నెల ఆఖరులోగా 370 రైళ్లకు అదనంగా 1000 జనరల్‌ బోగీలను చేర్చనున్నట్టు ప్రకటించింది.

By అంజి  Published on 20 Nov 2024 6:32 AM IST


Viral Video : రేపే పోలింగ్‌.. బీజేపీ జాతీయ‌ నేత‌ డ‌బ్బులు పంచుతున్నారంటూ హైడ్రామా..!
Viral Video : రేపే పోలింగ్‌.. బీజేపీ జాతీయ‌ నేత‌ డ‌బ్బులు పంచుతున్నారంటూ హైడ్రామా..!

మహారాష్ట్ర ఎన్నికలకు ఒకరోజు ముందు రాజకీయ నాయకులు ఓటర్లకు డబ్బు పంచిన ఉదంతం రాష్ట్రంలో వెలుగుచూసింది

By Kalasani Durgapraveen  Published on 19 Nov 2024 4:43 PM IST


ఢిల్లీకి కృత్రిమ వర్షం కావాలి..!
ఢిల్లీకి కృత్రిమ వర్షం కావాలి..!

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయిలను ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా కృత్రిమ వర్షం కురిపించేలా ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరుతూ...

By Medi Samrat  Published on 19 Nov 2024 4:17 PM IST


సీఎం భేటీకి 11 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు.. ఏం జ‌రుగుతోంది అక్క‌డ‌..?
సీఎం భేటీకి 11 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు.. ఏం జ‌రుగుతోంది అక్క‌డ‌..?

మణిపూర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్, పలువురు అధికారులతో సోమవారం...

By Kalasani Durgapraveen  Published on 19 Nov 2024 2:58 PM IST


kondru sanjay Murthy, telugu officer, india, CAG
కాగ్‌ అధిపతిగా సంజయ్‌ మూర్తి.. తొలి తెలుగు వ్యక్తిగా రికార్డ్‌

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనుభవజ్ఞుడైన ఐఏఎస్ అధికారి కొండ్రు సంజయ్ మూర్తి.. ప్రతిష్ఠాత్మక భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)గా నియమితులైన తొలి...

By అంజి  Published on 19 Nov 2024 10:10 AM IST


ఇలాంటి న‌గ‌రం దేశ రాజధానిగా ఉండాలా.? ఢిల్లీ వాయు కాలుష్యంపై శశి థరూర్ ఆగ్రహం
'ఇలాంటి న‌గ‌రం దేశ రాజధానిగా ఉండాలా.?' ఢిల్లీ వాయు కాలుష్యంపై శశి థరూర్ ఆగ్రహం

ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దేశ రాజధానిలో సగటు 24 గంటల AQI 493.

By Medi Samrat  Published on 19 Nov 2024 9:05 AM IST


కాలుష్య కోర‌ల్లో సామాన్యుడు విల విల‌.. రాజధానిలో గాలి పీల్చడం 49 సిగరెట్లు తాగడంతో స‌మానం..!
కాలుష్య కోర‌ల్లో సామాన్యుడు విల విల‌.. రాజధానిలో గాలి పీల్చడం 49 సిగరెట్లు తాగడంతో స‌మానం..!

దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్ నగరాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది.

By Kalasani Durgapraveen  Published on 18 Nov 2024 5:16 PM IST


ఈసారి యూట్యూబర్‌ను బెదిరించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌.. రూ.2 కోట్లు ఇవ్వ‌కుంటే..
ఈసారి యూట్యూబర్‌ను బెదిరించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌.. రూ.2 కోట్లు ఇవ్వ‌కుంటే..

లారెన్స్ బిష్ణోయ్ పేరుతో యూట్యూబర్‌కు బెదిరింపులు వ‌చ్చాయి. యూట్యూబర్‌ సౌరభ్ జోషి నుండి ఆ గ్యాంగ్‌ 2 కోట్ల రూపాయల డబ్బు డిమాండ్ చేసింది

By Kalasani Durgapraveen  Published on 18 Nov 2024 3:24 PM IST


ఈరోజు కాదు.. ఏడు రోజుల తర్వాత.. ఈసీని స‌మ‌యం కోరిన‌ కాంగ్రెస్-బీజేపీ
ఈరోజు కాదు.. ఏడు రోజుల తర్వాత.. ఈసీని స‌మ‌యం కోరిన‌ కాంగ్రెస్-బీజేపీ

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.

By Medi Samrat  Published on 18 Nov 2024 2:55 PM IST


కోరుకున్న చోటికి వెళ్లొచ్చు.. కైలాష్ గెహ్లాట్ బీజేపీలో చేరడంపై కేజ్రీవాల్ రియాక్ష‌న్‌..!
కోరుకున్న చోటికి వెళ్లొచ్చు.. కైలాష్ గెహ్లాట్ బీజేపీలో చేరడంపై కేజ్రీవాల్ రియాక్ష‌న్‌..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కైలాష్ గెహ్లాట్ మంత్రి పదవికి, ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

By Kalasani Durgapraveen  Published on 18 Nov 2024 2:20 PM IST


ఉద్యోగం లేద‌ని కుంగిపోలేదు.. బిడ్డ‌ను చూసుకుంటూ ప‌ని ఎలా చేసుకోవాలో ఆలోచించింది..!
ఉద్యోగం లేద‌ని కుంగిపోలేదు.. బిడ్డ‌ను చూసుకుంటూ ప‌ని ఎలా చేసుకోవాలో ఆలోచించింది..!

నేడు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరిగింది. డెలివ‌రీ చేసేవాళ్లు కూడా పెర‌గారు.

By Kalasani Durgapraveen  Published on 18 Nov 2024 11:07 AM IST


Share it