జాతీయం - Page 30
పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు.
By అంజి Published on 2 Aug 2025 11:48 AM IST
రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందని వార్తలు.. ఖండించిన ప్రభుత్వ వర్గాలు
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భారత చమురు కంపెనీలు రష్యా నుండి ముడి చమురు కొనుగోళ్లను నిలిపివేసినట్లు నివేదికలు వచ్చిన ఒక రోజు తర్వాత, ప్రభుత్వ వర్గాలు ఆ...
By అంజి Published on 2 Aug 2025 10:53 AM IST
హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల్లో 84% మందికి కాలేయ ప్రమాదం ఉంది: నడ్డా
హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల్లో 84% మందికి కాలేయ ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు.
By అంజి Published on 2 Aug 2025 7:34 AM IST
నేడు పీఎం కిసాన్ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి రూ.2,000
పీఎం కిసాన్ పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. నేడు ఈ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో పెట్టుబడి డబ్బులు జమ చేసేందుకు కేంద్ర...
By అంజి Published on 2 Aug 2025 6:43 AM IST
నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్కు కోర్టులో ఎదురుదెబ్బ..!
బాలీవుడ్ నటి, హిమాచల్ ప్రదేశ్లోని మండి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్కి పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
By Medi Samrat Published on 1 Aug 2025 4:22 PM IST
రూ. 15,000 జీతంతో 24 ఇళ్లు, 40 ఎకరాల భూమి సంపాదించాడా..? అవే కాదు.. ఇంకా ఆస్తులు..!
కర్నాటకలో కేవలం రూ.15 వేల జీతంతో పనిచేసిన మాజీ క్లర్క్ ఆస్తులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
By Medi Samrat Published on 1 Aug 2025 3:59 PM IST
పని మనిషిపై అత్యాచారం కేసు.. దోషిగా తేలిన మాజీ ఎంపీ రేవణ్ణ
అత్యాచారం కేసులో కర్ణాటకకు చెందిన జేడీఎస్ బహిస్కృత నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది.
By అంజి Published on 1 Aug 2025 2:38 PM IST
ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల
ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
By Knakam Karthik Published on 1 Aug 2025 2:37 PM IST
దారుణం..ట్యూషన్ నుంచి వెళ్తున్న బాలుడు కిడ్నాప్, పెట్రోల్ పోసి కిరాతకంగా హత్య
బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 1 Aug 2025 10:46 AM IST
రూ.17 వేల కోట్ల రుణం మోసం..అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు
రుణం మోసం కేసులో రిలయన్స్ గ్రూప్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది
By Knakam Karthik Published on 1 Aug 2025 10:14 AM IST
ఎన్డీయేకు బిగ్ షాక్.. బంధం తెంచుకున్న పన్నీర్ సెల్వం..!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వం నేతృత్వంలోని అన్నాడీఎంకే క్యాడర్ హక్కుల పునరుద్ధరణ కమిటీ గురువారం బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్...
By Medi Samrat Published on 31 July 2025 8:30 PM IST
ధర్మస్థల మిస్టరీ.. బయటపడిన అవశేషాలు..!
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ‘ధర్మస్థల' లో అనుమానాస్పద మరణాలపై దర్యాప్తు సాగుతోంది.
By Medi Samrat Published on 31 July 2025 7:04 PM IST