జాతీయం - Page 30
ఒంటరిగానే పోటీ చేస్తాం.. ఎవరి సహాయం అవసరం లేదు : మమతా బెనర్జీ
షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు.
By Medi Samrat Published on 11 Feb 2025 9:24 AM IST
అప్పటివరకూ ఢిల్లీ సీఎం అభ్యర్ధిపై క్లారిటీ కష్టమే..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు రోజులు గడిచినా కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత లేదు.
By Medi Samrat Published on 11 Feb 2025 7:55 AM IST
కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహా కుంభ మేళాకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 10 Feb 2025 5:24 PM IST
300 కి.మీ మేర ట్రాఫిక్ జామ్.. మహాకుంభ్లో యాత్రికుల ఉక్కిరి బిక్కిరి
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరు కావడానికి లక్షలాది మంది భక్తులు ఇప్పటికీ ప్రయాగ్రాజ్కు చేరుకుంటుండటంతో, నగరంలో తీవ్రమైన ట్రాఫిక్...
By అంజి Published on 10 Feb 2025 11:10 AM IST
మణిపూర్లో ఊహించని పరిణామం..సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా
మణిపూర్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. కొంతకాలంగా మణిపూర్లో జాతుల మధ్య వైరంతో అల్లర్లు...
By Knakam Karthik Published on 9 Feb 2025 6:44 PM IST
వచ్చే ఏడాది మార్చికల్లా నక్సలిజాన్ని పెకలించివేస్తాం..బీజాపూర్ ఎన్కౌంటర్పై అమిత్ షా రియాక్షన్
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా...
By Knakam Karthik Published on 9 Feb 2025 5:44 PM IST
ఆన్లైన్లో పిజ్జా ఆర్డర్ చేసిన అమ్మాయిలు..హాస్టల్ నుంచి బహిష్కరించిన వార్డెన్
మహారాష్ట్రలోని ఓ హాస్టల్లో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్లో పిజ్జా ఆర్డర్ చేశారనే కారణంతో నలుగురు బాలికలను ఆ హాస్టల్ వార్డెన్ సస్పెండ్...
By Knakam Karthik Published on 9 Feb 2025 5:19 PM IST
భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృతి
ఛత్తీస్గఢ్ అడవులు తుపాకుల మోతలతో మళ్లీ దద్దరిల్లాయి. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కులో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.
By అంజి Published on 9 Feb 2025 12:33 PM IST
ప్రధాని మోదీ తిరిగొచ్చాకే.. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన తర్వాత ఫిబ్రవరి 13 తర్వాత ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉందని ఆదివారం...
By అంజి Published on 9 Feb 2025 12:03 PM IST
మెట్రో ఛార్జీలు పెంపు.. నేటి నుండే అమల్లోకి..
బెంగళూరు మెట్రో రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) శనివారం మెట్రో టిక్కెట్ ధరలను సవరించినట్లు ప్రకటించింది.
By అంజి Published on 9 Feb 2025 8:41 AM IST
ఫ్రాడ్ జరుగుతున్నా ఎలక్షన్ కమిషన్ కళ్లు మూసుకుని కూర్చుంది
గత ఏడాది నవంబర్లో పార్టీ అవమానకరమైన ఓటమి నుండి ఇంకా శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ బయటకు రాలేకపోతున్నారు.
By Medi Samrat Published on 8 Feb 2025 9:30 PM IST
వరుడి 'సిబిల్ రిపోర్ట్' చూసి పెళ్ళి రద్దు చేసుకున్నారు..!
మహారాష్ట్రలోని ముర్తిజాపూర్లోని ఒక వధువు కుటుంబం.. వరుడి సిబిల్ స్కోర్(క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్) తక్కువగా ఉన్న కారణంగా పెళ్లి...
By Medi Samrat Published on 8 Feb 2025 8:57 PM IST