జాతీయం - Page 31
రాజధానిలో గ్రేప్-4 అమలు.. ఆన్లైన్లోనే క్లాసులు.. 50 శాతం ఉద్యోగులు ఇంటికే పరిమితం.. వాటిపై నిషేదం..!
రాజధానిలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అటువంటి పరిస్థితిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) నాల్గవ దశ నేటి నుండి అమలులోకి...
By Medi Samrat Published on 18 Nov 2024 9:44 AM IST
'ఆప్-కాంగ్రెస్' పొత్తు లేనట్లే..!
రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఉత్కంఠ నెలకొంది. మూడు ప్రధాన పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ లు క్రియాశీలకంగా మారాయి
By Kalasani Durgapraveen Published on 17 Nov 2024 6:00 PM IST
ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ పార్టీకి కోలుకోలేని షాక్..!
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రభుత్వ మంత్రి కైలాష్ గెహ్లాట్ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు.
By Kalasani Durgapraveen Published on 17 Nov 2024 4:45 PM IST
హైపర్ సోనిక్ మిస్సైల్ ప్రయోగం సక్సెస్
భారత ఆర్మీ కోసం రూపొందించిన లాంగ్ రేంజ్ హైపర్ సోనిక్ మిస్సైల్ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి నిన్న...
By అంజి Published on 17 Nov 2024 10:16 AM IST
ఆసుపత్రిలో మిస్సైన చనిపోయిన రోగి కన్ను.. ఎలుక కొరికిందంటున్న వైద్యులు
శనివారం పాట్నాలోని నలంద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఓ వ్యక్తి మరణించిన కొద్ది గంటలకే అతని కన్ను తప్పిపోయింది.
By అంజి Published on 17 Nov 2024 9:44 AM IST
సనాతన ధర్మం కోసం.. ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని గెలిపించాలి: పవన్ కల్యాణ్
మహారాష్ట్ర ప్రజలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న లాతూర్, భోకర్ తదితర పట్టణాల్లో పవన్ మహాయుతి కూటమి తరఫున ప్రచారం...
By అంజి Published on 17 Nov 2024 8:08 AM IST
మణిపూర్లో మళ్లీ హింస.. ఆరుగురు హత్య.. 7 జిల్లాల్లో కర్ఫ్యూ, ఇంటర్నెట్ నిలిపివేత
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. ఈ క్రమంలోనే ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్లలో కర్ఫ్యూ విధించబడింది.
By అంజి Published on 17 Nov 2024 6:57 AM IST
మనోభావాలు దెబ్బతీశారు.. ఓవైసీ సోదరులపై చర్యలు తీసుకోండి : షిండే శివసేన వర్గం
ఓవైసీ సోదరులపై చర్యలు తీసుకోవాలని షిండే శివసేన వర్గం డిమాండ్ చేసింది.
By Medi Samrat Published on 16 Nov 2024 7:45 PM IST
ప్రధాని మోదీకి కూడా ఆయనలా మతిమరుపు ఉంది : రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శనివారం మహారాష్ట్రలోని అమరావతి బహిరంగ సభలో ప్రసంగించేందుకు వెళ్లారు
By Medi Samrat Published on 16 Nov 2024 7:10 PM IST
5వ తరగతి వరకు పాఠశాలలు బంద్ చేయండి.. ప్రభుత్వం ఆదేశాలు
హర్యానాలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో 5వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని నయాబ్ ప్రభుత్వం నిర్ణయించింది.
By Medi Samrat Published on 16 Nov 2024 6:28 PM IST
ఆలోపు సమాధానం చెప్పండి.. బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులకు లేఖలు రాసిన ఈసీ
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఫిర్యాదులపై బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షుల నుంచి ఎన్నికల సంఘం సమాధానం కోరింది.
By Medi Samrat Published on 16 Nov 2024 5:15 PM IST
తృటిలో చావు నుండి తప్పించుకున్న కౌన్సిలర్
తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్, సుశాంత ఘోష్ హత్యాయత్నం నుండి తప్పించుకున్నారు.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 1:30 PM IST