జాతీయం - Page 31
హమ్మయ్య.. ఆ అసెంబ్లీ స్థానాన్ని గెలిచిన బీజేపీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించగా.. శనివారం ఫలితాలు వెలువడిన ఉత్తరప్రదేశ్ లోని మిల్కీపూర్ ఉప ఎన్నికలో సమాజ్వాదీ...
By Medi Samrat Published on 8 Feb 2025 8:00 PM IST
బీజేపీ గెలవడానికి సహాయం చేసిన మజ్లీస్ పార్టీ.. ఎలాగంటే.?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఖాతా తెరవడంలో విఫలమైంది.
By Medi Samrat Published on 8 Feb 2025 7:15 PM IST
ఆ శాపం వల్లే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం సాధించింది. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా వంటి పెద్ద నేతలు ఓటమిపాలయ్యారు.
By Medi Samrat Published on 8 Feb 2025 5:00 PM IST
కేజ్రీవాల్ ఓటమికి అవే కారణం : అన్నా హజారే
ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని బీజేపీ అడ్డుకుంది.
By Medi Samrat Published on 8 Feb 2025 3:03 PM IST
టోల్ రద్దు చేస్తారా..? తగ్గిస్తారా..? త్వరలో భారీ ఉపశమనం ఉంటుందన్న కేంద్ర మంత్రి
జాతీయ రహదారి వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఏకరీతి టోల్ విధానాన్ని అమలు చేయనుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
By Medi Samrat Published on 8 Feb 2025 2:09 PM IST
Delhi Results: న్యూఢిల్లీని కొల్పోయిన్ కేజ్రీవాల్.. ఢిల్లీని కొల్పోయిన ఆప్
ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు తన కంచుకోట అయిన న్యూఢిల్లీలో ఘోర పరాభవం ఎదురైంది.
By అంజి Published on 8 Feb 2025 1:32 PM IST
Delhi Election Result 2025 : ఫలించని 'ఒవైసీ' మాయాజాలం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ ప్రకారం 27 ఏళ్ల తర్వాత బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోంది.
By Medi Samrat Published on 8 Feb 2025 11:30 AM IST
Delhi: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో బీజేపీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బిజెపి.. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కంటే తొలి దశలో ఆధిక్యంలో ఉంది.
By అంజి Published on 8 Feb 2025 8:57 AM IST
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. వెనుకంజలో 'ఆప్' అగ్ర నేతలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
By Medi Samrat Published on 8 Feb 2025 8:48 AM IST
Video: మతాంతర జంటపై హిందూత్వ గ్రూపు దాడి.. ఏకంగా కోర్టు వద్దే..
ఫిబ్రవరి 7, శుక్రవారం మధ్యాహ్నం భోపాల్ జిల్లా కోర్టు వద్ద తమ వివాహాన్ని చట్టబద్ధంగా నమోదు చేసుకోవడానికి వెళ్ళిన ఒక యువ మతాంతర జంటపై తీవ్ర హిందూ మితవాద...
By అంజి Published on 8 Feb 2025 7:36 AM IST
రూ.15 కోట్ల ఆఫర్ వచ్చిన ఆ 16 మంది వివరాలు ఇవ్వండి.. కేజ్రీవాల్కు ఏసీబీ నోటీసులు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు ముందు రాజధానిలో రాజకీయ వేడి రాజుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై ఆరోపణలు...
By Medi Samrat Published on 7 Feb 2025 7:34 PM IST
ఆప్ 'ఆపరేషన్ లోటస్'కు పాల్పడుతుంది.. లెఫ్టినెంట్ గవర్నర్కు బీజేపీ ఫిర్యాదు
బీజేపీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆప్ నేతలపై బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు మిట్టల్ లెఫ్టినెంట్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
By Medi Samrat Published on 7 Feb 2025 2:59 PM IST