జాతీయం - Page 31
వ్యోమికా సింగ్పై సమాజ్వాదీ నేత కుల వివక్ష వ్యాఖ్యల దుమారం
మొరాదాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 16 May 2025 8:27 AM IST
లొంగిపొమ్మని వేడుకున్న తల్లి.. అయినా వినని అమీర్
ఉదయం భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ఒక ఉగ్రవాదిని వీడియో కాల్ లో అతని తల్లి లొంగిపోవాలని వేడుకుంది.
By Medi Samrat Published on 15 May 2025 4:45 PM IST
తీవ్రవాదులు ఎలా దాక్కుంటున్నారో చూడండి..!
జమ్మూ కశ్మీర్లోని త్రాల్లో భద్రతా దళాలతో జరిగిన భారీ కాల్పుల్లో ముగ్గురు జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) ఉగ్రవాదులు హతమయ్యారు.
By Medi Samrat Published on 15 May 2025 3:24 PM IST
భారత వ్యోమగామి శుభాన్షు శోక్లా అంతరిక్ష యాత్ర వాయిదా.. కారణమేంటంటే?
భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) కు చేయాల్సిన ప్రయోగం వాయిదా పడిందని ఆక్సియం స్పేస్ ధృవీకరించింది
By Knakam Karthik Published on 15 May 2025 10:55 AM IST
మణిపూర్లో ఎదురుకాల్పులు..10 మంది మిలిటెంట్లు హతం
ఇండియా-మయన్మార్ సరిహద్దు సమీపంలో బుధవారం రాత్రి భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో కనీసం 10 మంది ఉగ్రవాదులు మృతి చెందారని ఆర్మీ తూర్పు కమాండ్...
By Knakam Karthik Published on 15 May 2025 10:15 AM IST
జమ్మూకాశ్మీర్లో మరోసారి ఎన్కౌంటర్..ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
By Knakam Karthik Published on 15 May 2025 8:27 AM IST
Video: స్వదేశీ కౌంటర్ డ్రోన్ వ్యవస్థ 'భార్గవాస్త్ర' పరీక్ష విజయవంతం
భారతదేశం తన స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 'భార్గవాస్త్ర' కౌంటర్ స్వార్మ్ డ్రోన్ సిస్టమ్ను విజయవంతంగా పరీక్షించింది.
By Knakam Karthik Published on 14 May 2025 4:48 PM IST
కల్నల్ సోఫియా ఖురేషిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. విజయ్ షాపై ఎఫ్ఐఆర్
కల్నల్ సోఫియా ఖురేషిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర మంత్రి, బీజేపీ నేత విజయ్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.
By Medi Samrat Published on 14 May 2025 4:00 PM IST
శాంతిచర్చలకు మేం రెడీ..మోడీ సర్కార్ సిద్ధమా?..మావోయిస్టుల సంచలన లేఖ
చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల చేసింది.
By Knakam Karthik Published on 14 May 2025 3:20 PM IST
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో త్రివిధ దళాధిపతులు సమావేశం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాధిపతులు సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 14 May 2025 1:52 PM IST
తప్పుడు సమాచారాన్ని ప్రచురిస్తోన్న.. చైనా పత్రికలపై భారత్ నిషేధం
చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని జిన్హువా న్యూస్ ఏజెన్సీ, గ్లోబల్ టైమ్స్ సంస్థలను మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్లో భారత్ బుధవారం నిషేధించింది.
By అంజి Published on 14 May 2025 1:00 PM IST
భారత్ జవాన్ను తిరిగి అప్పగించిన పాక్
ఏప్రిల్ 23 నుండి పాక్ రేంజర్ల అదుపులో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ షాను ఆ దేశం తిరిగి భారత్కు అప్పగించింది.
By అంజి Published on 14 May 2025 12:00 PM IST