జాతీయం - Page 31
బీజేపీని వీడి పీకే పార్టీలో చేరిన కీలక నేత
బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ వేడి పెరుగుతోంది.
By Medi Samrat Published on 7 July 2025 2:45 PM IST
రైతుల ఖాతాల్లోకి రూ.2,000.. జమ అయ్యేది అప్పుడేనా?
దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు.. కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది.
By అంజి Published on 7 July 2025 12:13 PM IST
గూఢచర్యం కేసులో అరెస్టైన జ్యోతి మల్హోత్రాతో కేరళ ప్రభుత్వానికి లింకులు..!
హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా అనే 33 ఏళ్ల ప్రముఖ వ్లాగర్ పాకిస్థాన్ గూఢచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఇటీవల అరెస్టయ్యారు.
By Medi Samrat Published on 7 July 2025 11:14 AM IST
రైల్వే సేవలన్నీ ఒకే యాప్లో.. సర్వీసులు ఎలా ఉపయోగించుకోవాలంటే?
గతంలో రైల్వేకు సంబంధించి ఒక్కో సేవకు ఒక్కో యాప్ ఉండేది. ఇప్పుడు వాటన్నింటినీ ఒకే చోటుకు చేర్చి 'రైల్వన్' పేరిట సూపర్ యాప్ ప్రారంభించింది కేంద్ర...
By అంజి Published on 7 July 2025 10:26 AM IST
12 ఏళ్లుగా డ్యూటీకి వెళ్లకుండా రూ.28 లక్షల జీతం తీసుకున్న కానిస్టేబుల్
మధ్యప్రదేశ్లోని విదిష జిల్లాకు చెందిన ఒక పోలీసు కానిస్టేబుల్ 12 సంవత్సరాలుగా విధులకు హాజరు కాకుండానే రూ.28 లక్షలు జీతం తీసుకున్నాడు
By Knakam Karthik Published on 7 July 2025 8:19 AM IST
ఆ బంగ్లా నుంచి చంద్రచూడ్ను ఖాళీ చేయించండి..కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ
జస్టిస్ డివై చంద్రచూడ్ను అధికారిక నివాసం నుండి తొలగిస్తూ సుప్రీంకోర్టు పరిపాలన గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది
By Knakam Karthik Published on 6 July 2025 8:45 PM IST
Video: 22 రోజుల తర్వాత తిరువనంతపురం ఎయిర్పోర్టు నుంచి బ్రిటిష్ ఫైటర్ జెట్ తరలింపు
22 రోజులుగా కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో నిలిచిపోయిన బ్రిటిష్ F-35 ఫైటర్ జెట్ను ఆదివారం విమానాశ్రయం ఆవరణ నుండి ఎట్టకేలకు తరలించారు.
By Knakam Karthik Published on 6 July 2025 8:01 PM IST
ఆఫ్రికా దేశాలపై భారత్ ఫోకస్..చైనా ఆధిపత్యానికి చెక్పెట్టేందుకు మోదీ ప్లాన్
భారత ప్రధాని మోదీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఆఫ్రికా దేశమైన నమీబియాను సందర్శించనున్నారు.
By Knakam Karthik Published on 6 July 2025 7:51 PM IST
'పాట్నా నేరాల రాజధానిగా మారింది'.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
పాట్నా వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్యపై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం నితీష్ కుమార్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
By అంజి Published on 6 July 2025 12:13 PM IST
కాలేజీ ఆవరణలో 3 ఇస్లామిక్ మందిరాలు.. వాటి మూలాలపై చెలరేగిన వివాదం
జైపూర్లోని మహారాణి కళాశాల ఆవరణలో కనుగొనబడిన మూడు ఇస్లామిక్ మందిరాల ఉనికిని పరిశోధించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
By అంజి Published on 6 July 2025 10:31 AM IST
ప్రయాగ్రాజ్లో అనుమతి లేకుండా మొహర్రం ఊరేగింపు.. 22 మంది అరెస్టు
ఉత్తరప్రదేశ్ పోలీసులు అధికారిక అనుమతి లేకుండా ప్రయాగ్రాజ్లో మొహర్రం ఊరేగింపు నిర్వహించినందుకు 22 మందిని అరెస్టు చేశారు.
By అంజి Published on 6 July 2025 8:20 AM IST
మరాఠా రాజకీయాల్లో పెను సంచలనం.. 20 ఏళ్ల తర్వాత ఒకే వేదిక పంచుకున్న థాక్రే బ్రదర్స్
మహారాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. చాలా కాలం తర్వాత రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కలిశారు.
By Medi Samrat Published on 5 July 2025 1:49 PM IST