జాతీయం - Page 32
ఛత్తీస్గఢ్ రైలు ప్రమాదంలో 11కి చేరుకున్న మృతుల సంఖ్య
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 11కి పెరిగిందని అధికారులు బుధవారం...
By Knakam Karthik Published on 5 Nov 2025 5:00 PM IST
మొదటి భార్య అభ్యంతరం చెబితే, పురుషుడి రెండో పెళ్లికి అనుమతి లేదు: కేరళ హైకోర్టు
ముస్లిం పురుషుడు మొదటి భార్యకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది.
By Knakam Karthik Published on 5 Nov 2025 3:14 PM IST
హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లు బీజేపీకి పడ్డాయి...రాహుల్గాంధీ సంచలన ఆరోపణలు
2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటర్ల మోసం జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు
By Knakam Karthik Published on 5 Nov 2025 2:23 PM IST
కార్తీక పౌర్ణమి వేళ విషాదం.. నదీ స్నానానికి వెళ్తుండగా.. రైలు ఢీకొనడంతో ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా నదీ స్నానానికి వెళ్లేందుకు రైలు దిగిన కొందరు భక్తులు స్టేషన్ నుంచి బయటకు వెళ్లేందుకు రైలు పట్టాలు...
By అంజి Published on 5 Nov 2025 12:07 PM IST
ఇలా అయితే థియేటర్లు ఖాళీ అవుతాయ్: సుప్రీంకోర్టు
మూవీ టికెట్తో పాటు థియేటర్లలో తినుబండారాల ధరలు భారీగా పెరగడంపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది.
By అంజి Published on 5 Nov 2025 11:10 AM IST
గుడ్న్యూస్.. పోస్టల్ సేవలు ఇక 'డాక్ సేవ 'యాప్లో..
పోస్టల్ సేవలను వేగంగా, సౌకర్యవంతంగా అందించేందుకు డాక్ సేవ యాప్ను తపాలా శాఖ తీసుకొచ్చింది.
By అంజి Published on 5 Nov 2025 8:26 AM IST
Telangana : తెలంగాణ యువతకు ఇండియన్ ఆర్మీ శుభవార్త
తెలంగాణ యువతకు ఇండియన్ ఆర్మీ శుభవార్త చెప్పింది. భారత సైన్యంలో చేరేందుకు తెలంగాణలో ‘అగ్నివీర్’రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు.
By Medi Samrat Published on 4 Nov 2025 7:11 PM IST
Train Accident : బిలాస్పూర్లో ఘోర రైలు ప్రమాదం
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లోని లాల్ఖాదన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 4 Nov 2025 5:21 PM IST
మహిళలకు ఏటా రూ.30 వేలు, తేజస్వీయాదవ్ సంచలన ప్రకటన
తొలి విడత పోలింగ్కు 2 రోజుల ముందు బిహార్లోని విపక్ష 'మహా గఠ్బంధన్' కూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 4 Nov 2025 2:15 PM IST
విద్యార్థినిపై గ్యాంగ్ రేప్..నిందితులపై కాల్పులు జరిపి పట్టుకున్న పోలీసులు
తమిళనాడులోని కోయంబత్తూరులో కళాశాల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులపై పోలీసులు కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 4 Nov 2025 10:33 AM IST
నా భార్య చనిపోతుంటే.. వీడియోలు తీస్తున్నారు..
ముంబైలోని సీనియర్ మహిళా న్యాయవాది మాల్తీ పవార్ ఎస్ప్లానేడ్ కోర్టులో గుండెపోటుతో మరణించారు.
By Medi Samrat Published on 4 Nov 2025 8:35 AM IST
'భారత రాజకీయాలు కుటుంబాల ఆస్తి కాదు'.. శశిథరూర్ టార్గెట్ ఒక్క కాంగ్రెస్సే కాదు..!
భారత రాజకీయాలు కుటుంబాల ఆస్తిగా మిగిలిపోయినంత కాలం 'ప్రజల చేత, ప్రజల కొరకు' ప్రజాస్వామ్యం యొక్క నిజమైన వాగ్దానం నెరవేరదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్...
By Medi Samrat Published on 3 Nov 2025 7:45 PM IST














