జాతీయం - Page 32
'పేర్లు మారిస్తే.. అరుణాచల్ప్రదేశ్ మీదైపోదు'.. చైనాపై భారత్ ఆగ్రహం
అరుణాచల్ ప్రదేశ్లోని అనేక ప్రదేశాల పేరు మార్చేందుకు చైనా చేసిన తాజా ప్రయత్నాన్ని భారత్ తీవ్రంగా తిరస్కరించింది.
By అంజి Published on 14 May 2025 11:17 AM IST
కల్నల్ సోఫియాపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. 'ఉగ్రవాదుల సోదరంటూ'..
మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ మంత్రి కున్వర్ విజయ్ షా మళ్ళీ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి బిజెపి నాయకుడు.. భారత సైన్యాధికారి కల్నల్ సోఫియా ఖురేషి...
By అంజి Published on 14 May 2025 8:45 AM IST
'నా కుటుంబంపై దాడి జరిగింది'.. సీఎం సహాయం కోరిన ఆర్మీ జవాన్
ఇండో-భూటాన్ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న ఒక భారత ఆర్మీ జవాన్ తమిళనాడు ప్రభుత్వం, అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
By అంజి Published on 14 May 2025 8:03 AM IST
S-400 ఎయిర్ డిఫెన్స్.. అదనపు యూనిట్లు ఆర్డర్ చేయనున్న భారత్
ఆపరేషన్ సిందూర్ సమయంలో S-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా ఉపయోగించింది భారత్.
By Medi Samrat Published on 13 May 2025 7:29 PM IST
ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం
మంగళవారం షోపియన్లోని జిన్పథేర్ కెల్లర్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.
By Medi Samrat Published on 13 May 2025 6:15 PM IST
జమ్ముకశ్మీర్లో 6 రోజుల తర్వాత విమాన సేవలు పునఃప్రారంభం
శ్రీనగర్ విమానాశ్రయంలో పౌర విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.
By Knakam Karthik Published on 13 May 2025 3:01 PM IST
అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..ఐఎండీ కీలక ప్రకటన
ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు చల్లని కబురు వచ్చేసింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 13 May 2025 2:40 PM IST
ఒక్క ఫోటోతో పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని పటాపంచలు చేసిన ప్రధాని
మంగళవారం నాడు భారత ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని ఆకస్మికంగా సందర్శించారు.
By Medi Samrat Published on 13 May 2025 2:15 PM IST
అదంపూర్ ఎయిర్బేస్కు ప్రధాని మోదీ.. జవాన్లతో ముచ్చట
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం పంజాబ్లోని అదంపూర్ ఎయిర్బేస్ను సందర్శించారు. ఐఏఎఫ్ సిబ్బందితో ఆయన సమావేశం అయ్యారు.
By అంజి Published on 13 May 2025 1:04 PM IST
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి హల్చల్.. ఐదుగురు మృతి
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి బీభత్సం సృష్టిస్తోంది. చంద్రపూర్ - బల్లార్షా అటవీ ప్రాంతంలో గత నాలుగు రోజుల్లో ఐదుగురిపై దాడి చేసి చంపింది.
By అంజి Published on 13 May 2025 12:29 PM IST
జమ్ముకాశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్లోని షోపియాన్లో ఇండియన్ ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
By Knakam Karthik Published on 13 May 2025 11:49 AM IST
భారత్ సైట్లపై 15 లక్షల సైబర్ దాడులు.. రెచ్చిపోయిన్ పాక్ అనుబంధ హ్యాకర్లు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ మూలాలు ఉన్న హ్యాకర్లు భారత్కు చెందిన కీలక సైట్లపై 15 లక్షల సైబర్ దాడులు చేసినట్టు మహారాష్ట్ర సైబర్ పోలీసులు...
By అంజి Published on 13 May 2025 11:03 AM IST