జాతీయం - Page 33
వేడుకుంటున్న సీమా హైదర్.. ప్రభుత్వం ఏమి చేస్తుందో?
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్లో ఉంటున్న పాకిస్థానీలను ఈ నెల 27వ తేదీ నాటికి దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశించింది.
By Medi Samrat Published on 26 April 2025 3:00 PM IST
పహల్గామ్ ఉగ్రవాద దాడితో మాకు ఎలాంటి సంబంధం లేదు
పహల్గామ్ ఉగ్రవాద దాడికి మొదట బాధ్యత వహించిన లష్కరే తోయిబా శాఖ అయిన ది రెసిస్టెన్స్ ఫోర్స్ (TRF), దీనికి, తమకు ఎటువంటి సంబంధం లేదని ఖండించింది.
By Medi Samrat Published on 26 April 2025 3:00 PM IST
గుజరాత్లో 500 మందికి పైగా బంగ్లాదేశ్ వాసులు అరెస్టు
గుజరాత్ పోలీసులు అహ్మదాబాద్, సూరత్ నగరాల్లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లలో 500 మందికి పైగా అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 26 April 2025 12:43 PM IST
Rojgar Mela: నేడు 51 వేల మంది యువతకు నియామక పత్రాలు
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నూతనంగా నియమితులైన 51 వేల మంది యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు నియామక పత్రాలు అందజేయనున్నారు.
By అంజి Published on 26 April 2025 9:32 AM IST
సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. అంతే ధీటుగా భారత్ సమాధానం
భారత్ - పాక్ మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొన్న తరుణంలో పాకిస్తాన్ ఆర్మీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది.
By అంజి Published on 26 April 2025 8:50 AM IST
పాక్కు సింధు జలాలను ఆపడానికి.. 3 దశల ప్రణాళిక రూపొందించిన భారత్
సింధు నది నీరు వృథా కాకుండా లేదా పాకిస్తాన్లోకి ప్రవహించకుండా భారతదేశం చూసుకుంటుందని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.
By అంజి Published on 26 April 2025 7:16 AM IST
మతం గురించి అడిగాడు.. ఫోన్ లో ఏదో మాట్లాడాడు: జమ్మూ కశ్మీర్లో అరెస్టు
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత, శుక్రవారం గందర్బాల్ జిల్లా పోలీసులు ఒక అనుమానితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 25 April 2025 8:30 PM IST
మంచి నిర్ణయం తీసుకున్న ఎల్.ఐ.సి.
డెత్ క్లెయిమ్ పరిష్కారాలను అందించడానికి 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (LIC) ఓ స్పెషల్ విండోను తెరిచింది.
By Medi Samrat Published on 25 April 2025 5:45 PM IST
ప్రభుత్వం ఏ చర్య తీసుకోవాలనుకున్నా మద్దతు ఇస్తాం: రాహుల్
దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా ఓడించాల్సిన అవసరం ఉందని ఏఐసీసీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ అన్నారు.
By Knakam Karthik Published on 25 April 2025 5:35 PM IST
శాంతిచర్చలకు ముందుకు రావాలి, ఛతీస్గఢ్ ఆపరేషన్ వేళ..మావోల సంచలన లేఖ
ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు సంచలన లేఖ రిలీజ్ చేశారు.
By Knakam Karthik Published on 25 April 2025 5:02 PM IST
నీట్-యూజీ పేపర్ లీక్ మాస్టర్మైండ్ అరెస్ట్
నీట్-యుజి పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు సంజీవ్ ముఖియాను పోలీసులు అరెస్ట్ చేశారు
By Knakam Karthik Published on 25 April 2025 4:30 PM IST
ఢిల్లీ మేయర్ పీఠం బీజేపీ కైవసం
రెండేళ్ల విరామం తర్వాత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD)ను భారతీయ జనతా పార్టీ తిరిగి కైవసం చేసుకుంది.
By Medi Samrat Published on 25 April 2025 4:15 PM IST