జాతీయం - Page 34

Maharashtra, Marathi mandatory, official communication, national news
మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అన్ని ఆఫీసుల్లో మరాఠీ తప్పనిసరి

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులంతా తప్పనిసరిగా మరాఠీలోనే మాట్లాడాలని ఆదేశాలు జారీ చేసింది.

By అంజి  Published on 4 Feb 2025 7:25 AM IST


కుంభమేళాలో చనిపోయిన వారి శవాలను నదిలోకి పారేశారు
కుంభమేళాలో చనిపోయిన వారి శవాలను నదిలోకి పారేశారు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ్ సందర్భంగా వందలాది మంది స్నానాలు చేయడంతో గంగాజలం కలుషితమైందని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్...

By Medi Samrat  Published on 3 Feb 2025 8:16 PM IST


National News, Mumbai Airport, Drugs, Smugling
ముంబై ఎయిర్‌పోర్టులో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్..పొట్టలో దాచి మరీ స్మగ్లింగ్

దేశ ఆర్థిక రాజధాని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వజ్రాలు, బంగారంతో పాటు ఫారిన్ గంజాయిని అధికారులు పట్టుకున్నారు.

By Knakam Karthik  Published on 3 Feb 2025 11:42 AM IST


National News, AP Cm Chandrababu, Delhi Assembly Elections Campaign, Pm Modi, Aap, Bjp
ప్రపంచ దేశాల్లో ఇండియా పేరు మార్మోగుతుంది: సీఎం చంద్రబాబు

ఇండియా డెవలప్‌మెంట్‌ను ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

By Knakam Karthik  Published on 3 Feb 2025 10:31 AM IST


Ahmedabad, Gujarat, Man Post his Wife Private Videos Instagram, Police Case Divorce
భార్య విడాకులు కోరడంతో.. ఆమె ప్రైవేట్ వీడియోలు ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన భర్త

గుజరాత్ అహ్మదాబాద్‌లోని ఓ వ్యక్తి తన భార్య విడాకులు కోరడంతో ఆమె ప్రైవేట్ వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.

By Knakam Karthik  Published on 3 Feb 2025 9:58 AM IST


National News, West Bengal, Kidney Sale, Crime News
భర్తతో కిడ్నీ అమ్మించిన భార్య, రూ.10 లక్షలతో ప్రియుడితో పరార్

వెస్ట్ బెంగాల్‌లోని హౌరాకు చెందిన ఓ మహిళ భర్తకు మాయమాటలు చెప్పి కిడ్నీ అమ్మించింది. ఆర్థిక పరిస్థితిని మెగురుపరిచేందుకు, తమ 12 ఏళ్ల కుమార్తెను మెరుగైన...

By Knakam Karthik  Published on 3 Feb 2025 7:44 AM IST


National, Delhi Assembly Elections, Ap Cm Chandrababu, Pm Modi, Kejrival
ఢిల్లీకి మోడీ అనే ఆక్సిజన్ ఇస్తే తప్ప మోక్షం లేదు: సీఎం చంద్రబాబు

ఢిల్లీకి నరేంద్ర మోడీ అనే ఆక్సీజన్ ఇస్తే తప్ప దేశ రాజధానికి మోక్షం లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన బీజేపీ...

By Knakam Karthik  Published on 2 Feb 2025 9:26 PM IST


National News, Uttarpradesh, Ayodhya, Faizabad, Mp Awadhesh Prasad, Dalit Women Raped Killed
యువతిని రేప్ చేసి మృతదేహాన్ని కాలువలో పడేసిన దుండగులు..బోరున విలపించిన ఎంపీ

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలో దళిత మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సమాజ్ వాది పార్టీకి చెందిన ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ మీడియా...

By Knakam Karthik  Published on 2 Feb 2025 4:04 PM IST


ఈసారి ఎలాంటి తప్పులకు తావుండకూడదు
ఈసారి ఎలాంటి తప్పులకు తావుండకూడదు

మహా కుంభమేళాలో వసంతపంచమి రోజున సోమవారం నాడు అమృత స్నాన్‌ నిర్వహించనున్నారు.

By Medi Samrat  Published on 2 Feb 2025 12:29 PM IST


బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేసినట్లు ఉంది : రాహుల్
బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేసినట్లు ఉంది : రాహుల్

కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్ గాంధీ కేంద్ర బడ్జెట్ 2025పై తీవ్ర విమర్శలు చేశారు.

By Medi Samrat  Published on 1 Feb 2025 7:15 PM IST


ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌.. 8 మంది మావోయిస్టులు హతం
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌.. 8 మంది మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది నక్సలైట్లు మరణించారని పోలీసులు తెలిపారు.

By Medi Samrat  Published on 1 Feb 2025 5:50 PM IST


ఏపీకి కేటాయింపులపై.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే.!
ఏపీకి కేటాయింపులపై.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే.!

కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26 ప్రజలకు ఉపయోగకరమైన, ప్రగతిశీల బడ్జెట్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

By Medi Samrat  Published on 1 Feb 2025 4:27 PM IST


Share it