జాతీయం - Page 34
మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అన్ని ఆఫీసుల్లో మరాఠీ తప్పనిసరి
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులంతా తప్పనిసరిగా మరాఠీలోనే మాట్లాడాలని ఆదేశాలు జారీ చేసింది.
By అంజి Published on 4 Feb 2025 7:25 AM IST
కుంభమేళాలో చనిపోయిన వారి శవాలను నదిలోకి పారేశారు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభ్ సందర్భంగా వందలాది మంది స్నానాలు చేయడంతో గంగాజలం కలుషితమైందని సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్...
By Medi Samrat Published on 3 Feb 2025 8:16 PM IST
ముంబై ఎయిర్పోర్టులో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్..పొట్టలో దాచి మరీ స్మగ్లింగ్
దేశ ఆర్థిక రాజధాని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వజ్రాలు, బంగారంతో పాటు ఫారిన్ గంజాయిని అధికారులు పట్టుకున్నారు.
By Knakam Karthik Published on 3 Feb 2025 11:42 AM IST
ప్రపంచ దేశాల్లో ఇండియా పేరు మార్మోగుతుంది: సీఎం చంద్రబాబు
ఇండియా డెవలప్మెంట్ను ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 3 Feb 2025 10:31 AM IST
భార్య విడాకులు కోరడంతో.. ఆమె ప్రైవేట్ వీడియోలు ఇన్స్టాలో పోస్ట్ చేసిన భర్త
గుజరాత్ అహ్మదాబాద్లోని ఓ వ్యక్తి తన భార్య విడాకులు కోరడంతో ఆమె ప్రైవేట్ వీడియోలను ఆన్లైన్లో పోస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.
By Knakam Karthik Published on 3 Feb 2025 9:58 AM IST
భర్తతో కిడ్నీ అమ్మించిన భార్య, రూ.10 లక్షలతో ప్రియుడితో పరార్
వెస్ట్ బెంగాల్లోని హౌరాకు చెందిన ఓ మహిళ భర్తకు మాయమాటలు చెప్పి కిడ్నీ అమ్మించింది. ఆర్థిక పరిస్థితిని మెగురుపరిచేందుకు, తమ 12 ఏళ్ల కుమార్తెను మెరుగైన...
By Knakam Karthik Published on 3 Feb 2025 7:44 AM IST
ఢిల్లీకి మోడీ అనే ఆక్సిజన్ ఇస్తే తప్ప మోక్షం లేదు: సీఎం చంద్రబాబు
ఢిల్లీకి నరేంద్ర మోడీ అనే ఆక్సీజన్ ఇస్తే తప్ప దేశ రాజధానికి మోక్షం లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన బీజేపీ...
By Knakam Karthik Published on 2 Feb 2025 9:26 PM IST
యువతిని రేప్ చేసి మృతదేహాన్ని కాలువలో పడేసిన దుండగులు..బోరున విలపించిన ఎంపీ
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య జిల్లాలో దళిత మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సమాజ్ వాది పార్టీకి చెందిన ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ మీడియా...
By Knakam Karthik Published on 2 Feb 2025 4:04 PM IST
ఈసారి ఎలాంటి తప్పులకు తావుండకూడదు
మహా కుంభమేళాలో వసంతపంచమి రోజున సోమవారం నాడు అమృత స్నాన్ నిర్వహించనున్నారు.
By Medi Samrat Published on 2 Feb 2025 12:29 PM IST
బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేసినట్లు ఉంది : రాహుల్
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కేంద్ర బడ్జెట్ 2025పై తీవ్ర విమర్శలు చేశారు.
By Medi Samrat Published on 1 Feb 2025 7:15 PM IST
ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్.. 8 మంది మావోయిస్టులు హతం
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఎనిమిది మంది నక్సలైట్లు మరణించారని పోలీసులు తెలిపారు.
By Medi Samrat Published on 1 Feb 2025 5:50 PM IST
ఏపీకి కేటాయింపులపై.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే.!
కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26 ప్రజలకు ఉపయోగకరమైన, ప్రగతిశీల బడ్జెట్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
By Medi Samrat Published on 1 Feb 2025 4:27 PM IST