జాతీయం - Page 34
పాక్ దాడి చేస్తే, బలంగా ప్రతీకారం తీర్చుకుంటాం..వాన్స్తో ఫోన్లో ప్రధాని మోడీ
పాకిస్థాన్తో కాల్పుల విరమణ చర్చల సందర్భంగా భారత ప్రధాని స్పష్టమైన హెచ్చరిక చేశారు
By Knakam Karthik Published on 11 May 2025 6:00 PM IST
కాల్పుల విరమణ ప్రకటనపై పార్లమెంట్లో చర్చించాలి..మోడీకి ఖర్గే, రాహుల్ వేర్వేరు లేఖలు
భారత ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు, ఖర్గే.. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వేర్వేరుగా లేఖలు రాశారు.
By Knakam Karthik Published on 11 May 2025 5:20 PM IST
భద్రతా రంగంలో భారత్కు కీలక మైలురాయి
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో బ్రహ్మోస్ అరోస్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీని అధికారికంగా ఆదివారం ప్రారంభించారు.
By Knakam Karthik Published on 11 May 2025 4:22 PM IST
సరిహద్దుల్లో పాక్ మళ్లీ కాల్పులు..పరిస్థితిపై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 11 May 2025 3:53 PM IST
ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది: ఐఏఎఫ్
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్తాన్ మద్దతుగల ఉగ్రవాదులు చేసిన దారుణమైన దాడికి ప్రతిగా ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని భారత...
By అంజి Published on 11 May 2025 1:30 PM IST
సర్దార్ డొనాల్డ్ సింగ్ ట్రంప్.. నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు
భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమ కోసం రాత్రంతా కష్టపడ్డానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనడంపై నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు.
By అంజి Published on 11 May 2025 10:07 AM IST
'ప్రతీకారం తీర్చుకుంటాం'.. పాకిస్తాన్కు భారత్ హెచ్చరిక
భారత్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన కొన్ని గంటల తర్వాత, పాకిస్తాన్ సమాచార, ప్రసార మంత్రి అత్తౌల్లా తరార్ తమ దేశం ఎటువంటి కాల్పుల విరమణ...
By అంజి Published on 11 May 2025 9:16 AM IST
జమ్మూకశ్మీర్లో ప్రస్తుతం ఎలా ఉందంటే?
కాల్పుల విరమణకు ఒప్పుకుని మళ్లీ డ్రోన్లతో దాడికి తెగబడిన పాక్కు భారత్ దీటైన సమాధానం చెబుతోంది. ప్రస్తుతం జమ్మూ సిటీ, అఖ్నూర్లో సాధారణ పరిస్థితులు...
By అంజి Published on 11 May 2025 8:36 AM IST
శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో బంగారం దొంగతనం
కేరళ తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం నుండి దాదాపు 100 గ్రాముల బంగారం దొంగిలించబడిందని పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 11 May 2025 7:34 AM IST
పాక్ మళ్లీ కాల్పుల ఉల్లంఘన.. భారత్ ఎదురుదాడి.. ఒప్పందం ప్రకటించిన కొన్ని గంటలకే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన కొన్ని గంటలకే, పాకిస్తాన్ శనివారం రాత్రి నియంత్రణ రేఖ (ఎల్ఓసి), జమ్మూ...
By అంజి Published on 11 May 2025 6:33 AM IST
కాల్పుల విరమణ.. కాంగ్రెస్ డిమాండ్ ఇదే..!
భారతదేశం, పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ అధికారికంగా ప్రకటించారు.
By Medi Samrat Published on 10 May 2025 8:07 PM IST
ఇకపై ఉగ్రదాడులు జరిగితే భారత్ ఇలాగే స్పందిస్తుంది
భవిష్యత్తులో జరిగే ఏవైనా ఉగ్రవాద దాడులను యుద్ధ చర్యలుగా పరిగణించాలని భారత్ నిర్ణయించిందని, దానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తుందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు...
By Medi Samrat Published on 10 May 2025 6:40 PM IST