జాతీయం - Page 34
మహిళలు, వృద్ధ ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్న్యూస్
భారతీయ రైల్వే కొత్త వ్యవస్థ ద్వారా వయోజనులు, మహిళలకు ప్రయాణంలో సౌకర్యాన్ని పెంచే మార్పులు తీసుకొచ్చింది.
By అంజి Published on 1 Nov 2025 10:11 AM IST
కేంద్రం భారీ శుభవార్త.. త్వరలో ఆస్తులకు యాజమాన్య హక్కులు!
దేశ వ్యాప్తంగా 3.46 లక్షల గ్రామాల్లోని 4.5 కోట్ల ఆస్తులకు త్వరలో యాజమాన్య హక్కులు దక్కనున్నాయి.
By అంజి Published on 1 Nov 2025 8:48 AM IST
దారుణం..రూ.కోటి బీమా డబ్బుల కోసం కొడుకును చంపించింది
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ దారుణ ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 31 Oct 2025 11:38 AM IST
దేశ ఐక్యతను బలహీనపరిచే చర్యలకు ప్రతి పౌరుడు దూరంగా ఉండాలి: మోదీ
గుజరాత్లోని ఐక్యతా విగ్రహం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాయకత్వం వహించారు.
By Knakam Karthik Published on 31 Oct 2025 10:48 AM IST
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టో రిలీజ్ చేసిన ఎన్డీఏ
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) శుక్రవారం పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో 'సంకల్ప్ పత్ర'ను విడుదల చేసింది.
By Knakam Karthik Published on 31 Oct 2025 10:29 AM IST
CBSE టెన్త్, 12 పరీక్షల ఫైనల్ డేట్ షీట్స్ విడుదల
2026లో జరగనున్న సీబీఎస్ఈ పది, 12వ తరగతి బోర్డు పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతాయని సీబీఎస్ఈ (CBSE) స్పష్టం...
By Medi Samrat Published on 30 Oct 2025 8:00 PM IST
తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్
జస్టిస్ సూర్యకాంత్ దేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కానున్నారు.
By Medi Samrat Published on 30 Oct 2025 7:39 PM IST
స్టూడియోలో బందీలుగా ఉన్న 20 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు.. ఏం జరిగిందంటే..?
ముంబైలోని ఓ స్టూడియోలో 15 నుంచి 20 మంది చిన్నారులను బందీలుగా ఉంచిన షాకింగ్ సంఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలు సృష్టించింది.
By Medi Samrat Published on 30 Oct 2025 5:12 PM IST
Video : పర్సు దొంగ లాక్కెళ్లాడట.. ఏసీ కోచ్ కిటికీని పగులగొట్టింది
రైలు ప్రయాణంలో తన పర్సును దొంగిలించినా పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ కోపంతో ఒక మహిళ తన ఏసీ కోచ్ కిటికీని పగలగొట్టిన వీడియో సోషల్ మీడియాలో...
By Medi Samrat Published on 30 Oct 2025 3:32 PM IST
ఆపరేషన్ సింధూర్ తర్వాత..భారత త్రివిధ దళాల కీలక యుద్ధాభ్యాసం
భారత సైన్యం నేటి నుండి ‘ఎక్సర్సైజ్ త్రిశూల్’ పేరుతో భారీ స్థాయి త్రివిధ దళాల యుద్ధాభ్యాసాన్ని ప్రారంభించబోతోంది
By Knakam Karthik Published on 30 Oct 2025 10:44 AM IST
Video : మహిళా డిఎస్పీ.. స్నేహితురాలి ఇంట్లో నుండి 2 లక్షలు కొట్టేసింది..!
భోపాల్లోని ఒక మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీ) తన స్నేహితురాలి ఇంట్లో నుంచి రూ. 2 లక్షలు, మొబైల్ ఫోన్ను దొంగిలించారని ఆరోపణలు...
By Medi Samrat Published on 30 Oct 2025 9:20 AM IST
Video : రూ. 10,900 బిల్లు ఎగ్గొట్టేసి పారిపోవాలనుకున్నారు.. ఇక్కడే సినిమా ఛేజింగ్ సీన్..!
గుజరాత్ కు చెందిన పర్యాటకుల బృందం రాజస్థాన్ లోని ఒక హోటల్ లో భోజనం చేసిన తర్వాత రూ.10,900 బిల్లు చెల్లించకుండా పారిపోయారు.
By Medi Samrat Published on 30 Oct 2025 8:54 AM IST














