జాతీయం - Page 34
చార్ధామ్ యాత్రపై 24 గంటల నిషేధం ఎత్తివేత
ఉత్తరాఖండ్లో ప్రతికూల వాతావరణం కారణంగా నిలిచిపోయిన పవిత్ర చార్ధామ్ యాత్ర సోమవారం తిరిగి ప్రారంభమైంది.
By Knakam Karthik Published on 30 Jun 2025 4:11 PM IST
పాన్కార్డ్ అప్డేట్ చేయకపోతే IPPB ఖాతా నిలిచిపోతుందా?
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాకు పాన్కార్డు అప్డేట్ చేయకపోతే 24 గంటల్లో ఆ అకౌంట్ నిలిచిపోతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
By అంజి Published on 30 Jun 2025 12:22 PM IST
భోపాల్ 90 డిగ్రీల వంతెన.. ఏడుగురు ఇంజనీర్ల సస్పెన్షన్.. బ్లాక్ లిస్ట్లోకి 2 కంపెనీలు
భోపాల్లోని వివాదాస్పద 90-డిగ్రీల వంతెనకు సంబంధించిన విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By అంజి Published on 29 Jun 2025 1:45 PM IST
కేంద్రం సీక్రెట్గా ఆ పని చేసుకుంటూ పోతోంది : అసదుద్దీన్ ఒవైసీ
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీహార్లో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సి)ను భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) రహస్యంగా అమలు చేస్తోందని ఆల్ ఇండియా మజ్లిస్ ఇ...
By Medi Samrat Published on 28 Jun 2025 9:15 PM IST
పద్మశ్రీ అవార్డు గ్రహీతపై అత్యాచార ఆరోపణలు
పశ్చిమ బెంగాల్కు చెందిన ఒక మహిళ పద్మశ్రీ అవార్డు గ్రహీత కార్తీక్ మహారాజ్ పై సంచలన ఆరోపణలు చేసింది.
By Medi Samrat Published on 28 Jun 2025 8:50 PM IST
భారత గూఢచార సంస్థ 'రా' కొత్త చీఫ్ ఎవరో తెలుసా.?
భారత నిఘా సంస్థ అయిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) తదుపరి కార్యదర్శిగా సీనియర్ IPS అధికారి పరాగ్ జైన్ను నరేంద్ర మోదీ ప్రభుత్వం శనివారం...
By Medi Samrat Published on 28 Jun 2025 6:54 PM IST
ఐదు పులుల ప్రాణాలు తీసిన మనిషి పగ..!
కర్ణాటకలో ఐదు పులులను చంపడం వెనుక ఓ వ్యక్తి పగ ఉంది.
By Medi Samrat Published on 28 Jun 2025 3:27 PM IST
కోల్కతా గ్యాంగ్ రేప్ ఘటన.. వైద్య నివేదికలో షాకింగ్ నిజాలు.!
కోల్కతాలోని బల్లిగంజ్లోని సౌత్ కలకత్తా లా కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపుతుంది.
By Medi Samrat Published on 28 Jun 2025 2:28 PM IST
ఎయిరిండియా ఆఫీసులో పార్టీ.. ప్రమాదం జరిగిన కొన్ని రోజులకే.. నలుగురు డిస్మిస్
ఆఫీస్లో ఉద్యోగులు పార్టీ చేసుకోవడంపై ఎయిరిండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు సీనియర్ అధికారులను డిస్మిస్ చేసినట్టు...
By అంజి Published on 28 Jun 2025 8:24 AM IST
సవతి తల్లిని చంపిన వ్యక్తికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
ఐదు సంవత్సరాల క్రితం కుటుంబ వివాదం కారణంగా సవతి తల్లిని హత్య చేసిన కేసులో దోషిగా తేలిన వ్యక్తికి జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం.
By Medi Samrat Published on 27 Jun 2025 8:15 PM IST
కొత్త మార్గదర్శకాలు.. చనిపోయిన నాలుగు గంటల్లోగా పోస్ట్ మార్టం చేయాల్సిందే..!
కుటుంబంలో ఓ వ్యక్తి మరణించాడంటే ఆ విషాదం వర్ణణాతీతం.
By Medi Samrat Published on 27 Jun 2025 7:30 PM IST
లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. దీదీపై బీజేపీ ఫైర్
కోల్కతాలోని ఓ లా కాలేజీలో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో బాలికలకు 'సురక్షితంగా' లేరన్న విషయాన్ని...
By Medi Samrat Published on 27 Jun 2025 6:00 PM IST