జాతీయం - Page 35
పాక్కు షాక్..భారత్లో ఎక్స్ అధికారిక ఖాతా నిలిపివేత
పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ అకౌంట్ను భారత్లో నిలిపివేశారు.
By Knakam Karthik Published on 24 April 2025 11:44 AM IST
ఉగ్రదాడి ఎఫెక్ట్.. శ్రీనగర్ నుంచి 3 వేల మంది టూరిస్టులు వెనక్కి
కేవలం 6 గంటల వ్యవధిలోనే 3 వేల 300 మంది టూరిస్టులు శ్రీనగర్ను వీడినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
By Knakam Karthik Published on 24 April 2025 8:41 AM IST
ఉగ్రదాడి ఎఫెక్ట్..పాక్కు వ్యతిరేకంగా భారత్ సంచలన నిర్ణయాలు
జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
By Knakam Karthik Published on 24 April 2025 6:59 AM IST
ఆ రెండు ప్రసంగాలు.. కశ్మీర్ లో కుట్రకు కారణమా.?
పహల్గామ్ దాడికి కొన్ని రోజుల ముందు పాకిస్తాన్లో జరిగిన రెండు వేర్వేరు కార్యక్రమాలలో రెండు ప్రసంగాలు జరిగాయి.
By Medi Samrat Published on 23 April 2025 8:01 PM IST
పహల్గామ్ ఘటనకు ధీటైన జవాబిస్తాం..ప్రతిచర్యను త్వరలో ప్రపంచం చూస్తుంది: రాజ్నాథ్సింగ్
జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు.
By Knakam Karthik Published on 23 April 2025 5:15 PM IST
పహల్గామ్ ఉగ్రదాడి నిందితులు వీళ్లే.. సూత్రధారి ఎల్ఈటీ కమాండర్ సైఫుల్లా
జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల ఫొటోలను భద్రతా సంస్థలు విడుదల చేశాయి.
By Knakam Karthik Published on 23 April 2025 1:58 PM IST
Video : అమిత్ షా ఎదుట కన్నీటి పర్యంతమైన మృతుల కుటుంబ సభ్యులు
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో క్రూరమైన ఉగ్రవాద దాడికి పాల్పడిన నిందితులను న్యాయస్థానం ముందుకు తీసుకువస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం...
By Medi Samrat Published on 23 April 2025 12:30 PM IST
పహల్గామ్ ఉగ్రదాడి నిందితుల ఊహా చిత్రాలు విడుదల
కాశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది పర్యాటకుల మృతికి కారణమైన అనుమానిత ఉగ్రవాదుల ఊహా చిత్రాలను భద్రతా సంస్థలు విడుదల చేశాయి.
By Knakam Karthik Published on 23 April 2025 12:17 PM IST
Video: పెహల్గామ్ మృతులకు అమిత్ షా నివాళులు
ఉగ్రదాడి మృతులకు శ్రీనగర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు
By Knakam Karthik Published on 23 April 2025 11:59 AM IST
భారత్ చేరుకున్న ప్రధాని మోదీ.. వచ్చి రాగానే కశ్మీర్ ఉగ్రదాడిపై..
సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీకి చేరుకున్నారు.
By అంజి Published on 23 April 2025 8:10 AM IST
Terror Attack: నేడు జమ్మూ కశ్మీర్ బంద్.. అన్ని పార్టీల మద్ధతు
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా నేడు జమ్మూకశ్మీర్లో బంద్కు జేకేహెచ్సీ, సీసీఐకే, ట్రావెల్, ట్రేడ్ సంఘాలు పిలుపునిచ్చాయి.
By అంజి Published on 23 April 2025 6:41 AM IST
Pahalgam: ఉగ్రదాడిలో హైదరాబాద్ ఐబీ ఆఫీసర్ మృతి.. విశాఖ వాసి గల్లంతు
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో మంగళవారం, ఏప్రిల్ 22న పర్యాటకులపై జరిగిన జరిగిన ఉగ్రదాడిలో హైదరాబారద్ వాసి మనీశ్ రంజన్ మృతి చెందారు.
By అంజి Published on 23 April 2025 6:29 AM IST