జాతీయం - Page 35
కేంద్రం తీసుకొచ్చిన పెన్షన్ పథకం.. ఇలా చేస్తే ప్రతి నెలా రూ.3 వేలు
వయస్సు పైబడ్డాక సంపాదించడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. ఆ సమయంలో పెన్షన్ లభిస్తే.. ఆ డబ్బు వారికి కాస్త ఆసరాని అందిస్తుంది.
By అంజి Published on 11 Nov 2024 7:37 AM IST
ఫేక్ ఓలా క్యాబ్ ను ఎక్కిన మహిళ.. చివరికి ఏమైందంటే.?
బెంగళూరు లోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ ఫేక్ ఓలా క్యాబ్ ను ఎక్కడం మహిళల సేఫ్టీకి సంబంధించి పలు అనుమానాలను రేకెత్తిస్తూ ఉంది
By Kalasani Durgapraveen Published on 10 Nov 2024 6:41 PM IST
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్కు కోలుకోలేని షాక్..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
By Kalasani Durgapraveen Published on 10 Nov 2024 4:15 PM IST
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. మలేషియా పారిశ్రామిక వేత్తలకు మంత్రి ఆహ్వానం
తెలంగాణలో తాము తీసుకువచ్చిన సులభతర వాణిజ్య విధానాల వల్ల పరిశ్రమల స్థాపనకు దేశంలో ఎక్కడా లేనంత అనుకూల వాతావరణం ఏర్పడిందని ఐటీ, పరిశ్రమల మంత్రి...
By Kalasani Durgapraveen Published on 10 Nov 2024 2:45 PM IST
గడ్డం తీసేయాలని కర్ణాటకలోని కాలేజీ బలవంతం.. కాశ్మీరీ విద్యార్థుల ఆరోపణ
జమ్మూ కాశ్మీర్కు చెందిన పలువురు విద్యార్థులు.. కర్ణాటకలోని ఒక నర్సింగ్ కళాశాలలో చదువుతున్నారు.
By అంజి Published on 10 Nov 2024 9:16 AM IST
కాబోయే సీజేఐ 'మార్నింగ్ వాక్' ఆపేశారు.. కారణం తెలుసా..?
జస్టిస్ సంజీవ్ ఖన్నా దేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తి కానున్నారు. ఆయన నవంబర్ 11న 51వ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు
By Medi Samrat Published on 9 Nov 2024 7:46 PM IST
కనిపించకుండా పోయిన బీజేపీ ఐటీ సెల్ జిల్లా కన్వీనర్.. పార్టీ కార్యాలయంలో దొరికిన మృతదేహం
బెంగాల్లోని దక్షిణ 24 పరగణాస్ జిల్లాలో ఉన్న పార్టీ కార్యాలయంలో బీజేపీ ఐటీ సెల్ మథురాపూర్ జిల్లా కన్వీనర్ పృథ్వీరాజ్ నస్కర్ మృతదేహాన్ని వెలికితీయడం...
By Medi Samrat Published on 9 Nov 2024 6:54 PM IST
సికింద్రాబాద్-షాలిమార్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హౌరాలోని నల్పూర్ స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం సికింద్రాబాద్-షాలిమార్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (ట్రైన్ నెం. 22850) మూడు...
By Kalasani Durgapraveen Published on 9 Nov 2024 11:35 AM IST
దారుణం.. శబ్దం చేస్తున్నాయని కుక్కపిల్లలపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు
మీరట్లోని కంకేర్ఖేడా ప్రాంతంలో పోలీసులు ఇద్దరు మహిళలు కుక్కపిల్లలపై తమ పైశాచికత్వాన్ని చూపించారు.
By Kalasani Durgapraveen Published on 9 Nov 2024 10:15 AM IST
పులులు మిస్సింగ్.. ఎక్కడికి పోయి ఉండొచ్చు..!
రాజస్థాన్లోని రణథంబోర్ నేషనల్ పార్క్లో 25 పులులు తప్పిపోయాయని ఒక నివేదిక బయటకు వచ్చింది.
By Kalasani Durgapraveen Published on 8 Nov 2024 4:26 PM IST
ప్రభుత్వ కార్యాలయాల్లో పొగాకు ఉత్పత్తుల వాడకంపై నిషేధం
ప్రభుత్వ కార్యాలయాలు, వాటి ప్రాంగణాల్లో తమ ఉద్యోగులు ధూమపానం, పొగాకు ఉత్పత్తులను వినియోగించకుండా నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
By అంజి Published on 8 Nov 2024 12:25 PM IST
సీఎం కోసం తెచ్చిన సమోసాలు ఎవరు తిన్నారు.? సీఐడీ విచారణలో ఏం తేలిందంటే..
ముఖ్యమంత్రి సుఖ్ కోసం తీసుకొచ్చిన సమోసాలకు సంబంధించిన ఘటన వివాదానికి దారితీసింది.
By Kalasani Durgapraveen Published on 8 Nov 2024 11:26 AM IST