జాతీయం - Page 35
బీహార్కు లక్కీ ఛాన్స్.. కేంద్ర బడ్జెట్లో పెద్ద పీట.!
ఈ సంవత్సరం ఎన్నికలు జరగనున్నందున బీహార్కు కేంద్ర బడ్జెట్ 2025లో పెద్ద పీట లభించింది.
By Medi Samrat Published on 1 Feb 2025 4:22 PM IST
ఇది భారతదేశ కలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోదీ
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
By Medi Samrat Published on 1 Feb 2025 3:48 PM IST
BUDGET: కొత్త ఐటీ శ్లాబులు ఇవే.. వీటి ధరలు తగ్గుతాయ్
బడ్జెట్లో కేంద ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ కొత్త ఆదాయపు పన్ను శ్లాబులను ప్రకటించారు.
By అంజి Published on 1 Feb 2025 1:10 PM IST
BUDGET 2025: కేంద్ర బడ్జెట్లో కీలక ప్రకటనలు ఇవే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కేంద్ర బడ్జెట్ 2025 - 26ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆదాయ పన్ను శ్లాబు పరిమితిని...
By అంజి Published on 1 Feb 2025 12:42 PM IST
BUDGET 2025: రైతులకు మరో శుభవార్త
రైతులకు నిర్మలా సీతారామన్ మరో గుడ్న్యూస్ చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నామని...
By అంజి Published on 1 Feb 2025 11:48 AM IST
బడ్జెట్లో ఈ నాలుగు వర్గాలకే అధిక ప్రాధాన్యం: నిర్మలా సీతారామన్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 2025 - 26 ఆర్థిఇక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...
By అంజి Published on 1 Feb 2025 11:25 AM IST
తగ్గిన కమర్షియల్ సిలిండర్ ధర
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కమర్షియల్ ధరను తగ్గిస్తూ కేంద్ర చమురు సంస్థలు నిర్ణయం...
By అంజి Published on 1 Feb 2025 9:55 AM IST
Budget 2025: కేంద్రం మధ్యతరగతి వారికి పన్ను రాయితీని అందిస్తుందా?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025–26 కేంద్ర బడ్జెట్ను సమర్పించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. ఆమెకు గట్టి సవాలు ఎదురవుతోంది.
By అంజి Published on 1 Feb 2025 7:43 AM IST
పోలింగ్కు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ ఇచ్చిన ఏడుగురు ఎమ్మెల్యేలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఈ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు.
By Medi Samrat Published on 31 Jan 2025 6:29 PM IST
సైఫ్పై దాడికి పాల్పడింది అతడే.. ధృవీకరించిన పోలీసులు
సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో కొత్త అప్డేట్ వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 31 Jan 2025 2:44 PM IST
25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం: రాష్ట్రపతి ముర్ము
దేశ అభివృద్ధి కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చెప్పారు.
By అంజి Published on 31 Jan 2025 12:01 PM IST
దేశ గతిని మార్చే.. చారిత్రక బిల్లులు ప్రవేశపెడుతున్నాం: ప్రధాని మోదీ
కేంద్ర బడ్జెట్ 2047 నాటికి 'విక్షిత్ భారత్' లేదా అభివృద్ధి చెందిన భారతదేశానికి మార్గం సుగమం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
By అంజి Published on 31 Jan 2025 11:11 AM IST