జాతీయం - Page 35
దేశంలోనే రికార్డు, ఆ ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.1.17 కోట్లు
హర్యానాలో జరిగిన ఓ వేలంపాటలో ఒక ఫ్యాన్సీ నంబర్ ఏకంగా కోటి రూపాయలకు పైగా ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది.
By Knakam Karthik Published on 27 Nov 2025 8:44 AM IST
సహోద్యోగుల లైంగిక వేధింపులు..బావిలో దూకి ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు సూసైడ్
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 27 Nov 2025 8:14 AM IST
2030 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్..!
కామన్వెల్త్ గేమ్స్ 2030కి ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం హక్కులు పొందింది.
By Medi Samrat Published on 26 Nov 2025 7:20 PM IST
ఇంట్లో భార్యభర్తల మృతదేహాలు.. గోడపై లిప్స్టిక్తో ఓ మొబైల్ నెంబర్, కారణం రాసి..
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ఒక వివాహిత ఇంట్లోనే మృతి చెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
By Knakam Karthik Published on 26 Nov 2025 2:25 PM IST
సీఎం పదవి పోరు.. 'నేను మీకు కాల్ చేస్తాను' అంటూ డీకేకు రాహుల్ గాంధీ మెసేజ్
కర్ణాటకలో నాయకత్వ పోరు మధ్య , డిసెంబర్ 1 పార్లమెంటు సమావేశానికి ముందే ముఖ్యమంత్రి పదవిలో ఏదైనా మార్పుపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని...
By అంజి Published on 26 Nov 2025 1:30 PM IST
ఢిల్లీ బాంబర్ ఉమర్ ఉన్ నబీకి ఆశ్రయం కల్పించిన వ్యక్తి అరెస్ట్
ఢిల్లీ బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మరో ప్రధాన అరెస్టు చేసింది.
By Knakam Karthik Published on 26 Nov 2025 11:19 AM IST
Video: బాస్కెట్ బాల్ గేమ్ ప్రాక్టీసులో విషాదం.. హుప్ పోల్ మీద పడి యువకుడు మృతి
హర్యానాలోని రోహ్తక్లో మంగళవారం నాడు 16 ఏళ్ల జాతీయ స్థాయి బాస్కెట్బాల్ ఆటగాడు ప్రాక్టీస్ సమయంలో బాస్కెట్బాల్ హూప్...
By అంజి Published on 26 Nov 2025 11:00 AM IST
ముంబైలో కాళీమాత విగ్రహాన్ని.. మేరీమాతల మార్చేశారు.. పూజారి అరెస్టు
ముంబైలోని చెంబూర్లోని కాళీ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని మేరీమాతను పోలి ఉండేలా మార్చారని తెలుసుకున్న భక్తులు షాక్కి గురయ్యారు.
By అంజి Published on 26 Nov 2025 7:36 AM IST
మహిళ నిర్బంధం.. అరుణాచల్పై చైనా వ్యాఖ్యలను ఖండించిన భారత్
చైనాలోని షాంఘై విమానాశ్రయం గుండా వెళుతున్న అరుణాచల్ ప్రదేశ్ మహిళను అక్కడి అధికారులు అదుపులోకి తీసుకొన్న ఘటనపై భారత్ స్పందించింది.
By అంజి Published on 26 Nov 2025 6:34 AM IST
సింగర్ జుబిన్ గార్గ్ది హత్యే.. అసెంబ్లీలో సీఎం సంచలన వ్యాఖ్యలు
సింగర్ జుబీన్ గార్గ్ మృతిపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 25 Nov 2025 2:58 PM IST
Video: అయోధ్య రామమందిరంపై కాషాయ జెండా ఎగురవేసిన మోదీ
అయోధ్యలోని రామమందిరంపై పవిత్ర కాషాయ జెండాను మంగళవారం జరిగిన ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేశారు
By Knakam Karthik Published on 25 Nov 2025 12:59 PM IST
నీళ్లు అనుకుని యాసిడ్తో వంట చేసిన మహిళ, ఆస్పత్రిపాలైన కుటుంబం
వెస్ట్ బెంగాల్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 25 Nov 2025 11:25 AM IST














