జాతీయం - Page 35

Govt official killed, 2 others critically injured, Pak shelling, Jammu Kashmir
జమ్మూ కశ్మీర్‌లో పాక్ కాల్పులు.. ప్రభుత్వాధికారి మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో మే 10, శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్ కాల్పుల్లో ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి మృతి చెందగా, ఆయన ఇద్దరు సిబ్బంది...

By అంజి  Published on 10 May 2025 7:52 AM IST


Pakistan fires missile, strategic location, India retaliates,National news
పాక్‌ క్షిపణి ప్రయోగం.. ప్రతీకారం తీర్చుకున్న భారత్‌.. అసలు నిన్న రాత్రిపూట ఏం జరిగిందంటే?

జమ్మూ కాశ్మీర్ నుండి గుజరాత్ వరకు 26 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ శుక్రవారం రాత్రి ప్రారంభించిన క్షిపణి, డ్రోన్ దాడులను భారతదేశం రాత్రే...

By అంజి  Published on 10 May 2025 7:36 AM IST


Karnataka, FIR, Pahalgam terror attack, pre-planned act, Central govt
ఉగ్రదాడి కేంద్రం 'ముందస్తు ప్రణాళిక'గా అభివర్ణణ.. వ్యక్తిపై కేసు నమోదు

పహల్గామ్ ఉగ్రవాద దాడిని కేంద్ర ప్రభుత్వం "ముందస్తు ప్రణాళికతో చేసిన చర్య" అని అభివర్ణించిన వ్యక్తిపై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

By అంజి  Published on 10 May 2025 7:01 AM IST


Pakistan, full-scale military operation, India, national news
పాకిస్తాన్‌ సంచలన ప్రకటన.. ఆసక్తికరంగా మారిన ఇండియన్‌ ఆర్మీ ప్రెస్‌మీట్‌

భారత్‌పై పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్‌ చేపట్టినట్టు పాకిస్తాన్‌ ప్రకటించింది. ఇవాళ తెల్లవారుజామున ప్రెస్‌మీట్‌ నిర్వహించిన ఆ దేశ డైరెక్టర్‌ జనరల్‌...

By అంజి  Published on 10 May 2025 6:45 AM IST


ఏటీఎంలు మూతపడడం లేదు.. దయచేసి నమ్మకండి
ఏటీఎంలు మూతపడడం లేదు.. దయచేసి నమ్మకండి

భారత్-పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, దేశంలో ఏటీఎంలు మూతపడతాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

By Medi Samrat  Published on 9 May 2025 6:59 PM IST


మొత్తం 24 నగరాలు పాకిస్తాన్ టార్గెట్
మొత్తం 24 నగరాలు పాకిస్తాన్ టార్గెట్

మే 8వ తేదీ రాత్రి 8.00 గంటల నుంచి 11.30 గంటల మధ్య పాకిస్తాన్ భారతదేశంలోని అనేక నగరాలపై ఏకకాలంలో డ్రోన్ దాడులను ప్రారంభించిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

By Medi Samrat  Published on 9 May 2025 4:53 PM IST


ఢిల్లీలో వినిపించిన ఎయిర్ సైరన్లు
ఢిల్లీలో వినిపించిన ఎయిర్ సైరన్లు

భారతదేశం- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో మాక్ డ్రిల్‌లో భాగంగా వైమానిక దాడికి సంబంధించిన సైరన్‌లు...

By Medi Samrat  Published on 9 May 2025 4:44 PM IST


అంతిమంగా విజయం మనదే : రాజమౌళి
అంతిమంగా విజయం మనదే : రాజమౌళి

భారతదేశం- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, ప్రముఖ చిత్ర ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజమౌళి భారత సైన్యానికి తన మద్దతును తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా...

By Medi Samrat  Published on 9 May 2025 3:30 PM IST


National News, Union Government, Operation Sindhur, Central Information Department
'ఆపరేషన్ సింధూర్'పై కేంద్ర సమాచార శాఖ నోట్ విడుదల

గత రెండ్రోజులుగా జరుగుతున్న ఆపరేషన్ సింధూర్‌పై కేంద్ర సమాచార శాఖ నోట్ రిలీజ్ చేసింది.

By Knakam Karthik  Published on 9 May 2025 2:00 PM IST


National News, BSF, Terrorist Attack, India-Pakistan Border, Cross Border, Seven Terrorists Killed, Samba Sector, Surveillance Footage, Viral Video
సాంబా సెక్టార్‌లో ఏడుగురు ఉగ్రవాదుల హతం

భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ సరిహద్దుల్లో భారీ చొరబాటుయత్నాన్ని బీఎస్ఎఫ్ బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి

By Knakam Karthik  Published on 9 May 2025 11:52 AM IST


Education News, Chartered Accountant Exams, Exam Postponement, ICAI, CA Exams, India-Pakistan Tension
అలర్ట్: దేశంలో CA పరీక్షలు పోస్ట్‌పోన్

దేశ వ్యాప్తంగా చార్టర్డ్ అకౌంటెంట్ (CA) ఎగ్జామ్స్‌ను వాయిదా వేస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ప్రకటించింది.

By Knakam Karthik  Published on 9 May 2025 10:52 AM IST


National News, Chandigarh Air Siren,  Punjab Air Force, Pakistan Firing, India-Pakistan Border Tension, Military Alert,
చండీగఢ్‌లో మోగిన సైరన్.. ప్రజలు బయటికి రావొద్దని హెచ్చరిక

చండీగఢ్‌లో వైమానికి దళం శుక్రవారం సైరన్లు మోగించి హెచ్చరిక జారీ చేసింది.

By Knakam Karthik  Published on 9 May 2025 10:41 AM IST


Share it