జాతీయం - Page 36
భారత్లో 8 వేల 'X' ఖాతాలు బ్లాక్.. కంపెనీ స్పందన ఇదే
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ 'X' కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 9 May 2025 10:29 AM IST
3 గంటలు ముందుగానే రండి..ప్రయాణికులకు విమానయానసంస్థల సూచన
పాకిస్తాన్ దాడి కొనసాగుతున్న నేపథ్యంలో భారత విమానయాన సంస్థలు కీలక ప్రకటన చేశాయి.
By Knakam Karthik Published on 9 May 2025 9:12 AM IST
కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం
తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేసిన వేళ మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 9 May 2025 8:57 AM IST
సరిహద్దుల్లో పాక్ దాడులు..షెల్స్ అటాక్లో ఓ భారత మహిళ మృతి
జమ్ముకశ్మీర్లో భారత పౌరులు టార్గెట్గా పాకిస్తాన్ దాడులకు పాల్పుడుతూనే ఉంది
By Knakam Karthik Published on 9 May 2025 8:20 AM IST
జనావాసాలు లక్ష్యంగా పాక్ దాడి..ఫైటర్ జెట్లను కూల్చివేసిన భారత్
పాకిస్తాన్ ఆర్మీ జనావాసాలే లక్ష్యంగా ఉరి సెక్టార్లో దాడులు చేసింది.
By Knakam Karthik Published on 9 May 2025 7:10 AM IST
పాక్ కాల్పుల్లో 16 మంది భారతీయ ప్రజలు మృతి: వ్యోమికా సింగ్
పాకిస్థాన్ జరిపిన దాడుల్లో 16 మంది అమాయక భారతీయ ప్రజలు మరణించినట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు.
By Knakam Karthik Published on 8 May 2025 6:33 PM IST
పాకిస్తానీ కంటెంట్ను నిలిపివేయండి..ఓటీటీ ప్లాట్ఫ్లామ్లకు కేంద్రం ఆదేశాలు
భారత్లో పాకిస్తానీ కంటెంట్ను స్ట్రీమింగ్ చేస్తున్న ఓటీటీ ప్లాట్ఫ్లామ్లకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 8 May 2025 6:09 PM IST
మా సహనాన్ని పరీక్షించొద్దు..పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ వార్నింగ్
భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్తాన్కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 8 May 2025 5:44 PM IST
పాక్తో ఉద్రిక్తతల వేళ..ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం
భారత ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
By Knakam Karthik Published on 8 May 2025 3:13 PM IST
'ఐక్యంగా నిలబడుదాం'.. ప్రతిపక్షాలను కోరిన ప్రధాని మోదీ
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది.
By అంజి Published on 8 May 2025 12:22 PM IST
ఘోర ప్రమాదం.. హెలికాప్టర్ కుప్పకూలడంతో ఐదుగురు మృతి
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో గంగోత్రి వైపు వెళ్తున్న ప్రైవేట్ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ...
By అంజి Published on 8 May 2025 10:20 AM IST
పాక్ కాల్పుల్లో భారత జవాన్ వీరమరణం.. 31 మంది పౌరులు మృతి
జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఒక భారతీయ జవాన్ మరణించాడని బుధవారం రాత్రి భారత సైన్యం 16 కార్ప్స్...
By అంజి Published on 8 May 2025 7:51 AM IST