జాతీయం - Page 36
25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం: రాష్ట్రపతి ముర్ము
దేశ అభివృద్ధి కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చెప్పారు.
By అంజి Published on 31 Jan 2025 12:01 PM IST
దేశ గతిని మార్చే.. చారిత్రక బిల్లులు ప్రవేశపెడుతున్నాం: ప్రధాని మోదీ
కేంద్ర బడ్జెట్ 2047 నాటికి 'విక్షిత్ భారత్' లేదా అభివృద్ధి చెందిన భారతదేశానికి మార్గం సుగమం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
By అంజి Published on 31 Jan 2025 11:11 AM IST
అలర్ట్.. ఇలా చేయకపోతే మీ UPI చెల్లింపులు అన్నీ ఫెయిల్ అవుతాయి.. రేపటి నుంచే కొత్త నిబంధన..
కొన్ని సంవత్సరాలుగా UPI భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ చెల్లింపు పద్ధతిగా మారింది.
By Medi Samrat Published on 31 Jan 2025 8:59 AM IST
30 గంటలు శిథిలాల కిందే.. 3 టమోటాలు తిని ప్రాణాలతో బయటపడ్డ కుటుంబం
ఈ వారం ప్రారంభంలో ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో కుప్పకూలిన బహుళ అంతస్తుల భవనం శిథిలాల నుండి నలుగురు సభ్యుల కుటుంబాన్ని సజీవంగా బయటకు తీశారు.
By అంజి Published on 31 Jan 2025 8:30 AM IST
కుంభమేళాకు వెళ్లడం ఇక సులభం.. ఫ్లైట్లు పెంచి ఛార్జీలు తగ్గించిన సంస్థలు
ప్రయాగ్రాజ్కి విమాన ఛార్జీలు స్థిరంగా ఉన్నాయని, మహాకుంభం కోసం ఈ మార్గంలో విమానాల సంఖ్యను 900కు పెంచామని ఇండిగో ఎయిర్లైన్స్ గురువారం తెలిపింది.
By Medi Samrat Published on 31 Jan 2025 7:33 AM IST
త్వరలో రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు.. నేడు ఆఖరు తేదీ
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెలలో పీఎం కిసాన్ ( పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన) 19వ విడత నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంది.
By అంజి Published on 31 Jan 2025 6:41 AM IST
Video: మహాకుంభమేళాలో మరోసారి ఫైర్ యాక్సిడెంట్
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభ మేళాలో మరోసారి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది.
By Knakam Karthik Published on 30 Jan 2025 4:21 PM IST
ఆ దుర్ఘటనకు యూపీ ప్రభుత్వానిదే బాధ్యత.. సుప్రీంలో వ్యాజ్యం
మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు చేయడానికి తరలిరావడంతో సంగం ఘాట్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో...
By అంజి Published on 30 Jan 2025 12:24 PM IST
మహా కుంభ్ తొక్కిసలాట.. 30 మంది మృతి, 60 మందికి గాయాలు.. విచారణకు ఆదేశం
ప్రయాగ్రాజ్లోని మహా కుంభ్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించారు. 60 మంది గాయపడ్డారు.
By అంజి Published on 30 Jan 2025 7:23 AM IST
ప్రజల ముందు మీరు ఆ నీటిని తాగండి.. కేజ్రీవాల్ సవాల్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు దమ్ముంటే యమునా నీటిని తాగాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు.
By Medi Samrat Published on 29 Jan 2025 7:31 PM IST
మీరు కార్పొరేటర్ కాదు.. కేంద్ర మంత్రి అనే విషయం గుర్తు పెట్టుకోవాలి.. బండి సంజయ్కు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్
పద్మశ్రీ అవార్డుల విషయంలో పార్లమెంట్ జీరో అవర్లో లెవనెత్తుతానని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
By Medi Samrat Published on 29 Jan 2025 4:21 PM IST
మహా కుంభ్లో జరిగిన విషాదం చాలా బాధాకరం: ప్రధాని మోదీ
మహా కుంభ మేళాలో జరిగిన తొక్కిసలాటలో కుటుంబ సభ్యులను కోల్పోయిన భక్తులకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
By అంజి Published on 29 Jan 2025 1:31 PM IST