జాతీయం - Page 36
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి.. 27 మంది మృతి
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు.
By Medi Samrat Published on 22 April 2025 9:23 PM IST
ఒకే కులాన్ని రెండు వేర్వేరు రిజర్వేషన్ వర్గాల కింద ఉంచలేము : హై కోర్టు
విద్య, ఉపాధి కోసం ఒకే కులాన్ని రెండు వేర్వేరు రిజర్వేషన్ వర్గాల కింద ఉంచలేమని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది.
By Medi Samrat Published on 22 April 2025 8:30 PM IST
భేల్ పూరీ తింటూ ఉన్నాం.. ఇంతలో నా భర్తపై కాల్పులు జరిపారు
"మేము భేల్పురి తింటూ ఉన్నాం.. ఇంతలో అతను నా భర్తను కాల్చాడు" అని పహల్గామ్ ఉగ్రవాద దాడి నుండి బయటపడిన ఒక మహిళ తెలిపింది.
By Medi Samrat Published on 22 April 2025 7:08 PM IST
పహల్గామ్ ఉగ్రదాడి.. హోం మంత్రికి ప్రధాని ఫోన్.. ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశం
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ఓ పర్యాటకుడు మరణించాడు.
By Medi Samrat Published on 22 April 2025 5:54 PM IST
Video: గుజరాత్లో కుప్పకూలిన శిక్షణా విమానం, పైలట్ మృతి
గుజరాత్ అమ్రేలిలోని శాస్త్రి నగర్లో ఒక శిక్షణ విమానం కూలిపోవడంతో అందులో ఉన్న పైలట్ మరణించాడు.
By Knakam Karthik Published on 22 April 2025 5:30 PM IST
సివిల్స్-2024 ఫైనల్ రిజల్ట్స్ వచ్చేశాయ్..టాప్-10లో ఉన్నది వీళ్లే
అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్ -2024 ఫైనల్ రిజల్ట్స్ వచ్చేశాయి.
By Knakam Karthik Published on 22 April 2025 2:33 PM IST
మరోసారి భారత న్యాయవ్యవస్థ టార్గెట్గా ఉపరాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 22 April 2025 2:22 PM IST
కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి నెలా నిరుద్యోగ డేటా
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అర్బన్ ప్రాంతాల్లోని నిరుద్యోగ గణాంకాలను 3 నెలలకోసారి రిలీజ్ చేస్తుండగా.. ఇకపై ప్రతి నెలా...
By అంజి Published on 22 April 2025 8:34 AM IST
21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు.. సెకండ్ లిస్టు విడుదల
గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు తపాలా శాఖ గుడ్న్యూస్ చెప్పింది.
By అంజి Published on 22 April 2025 7:23 AM IST
మార్కెట్లోకి నకిలీ రూ.500 నోట్లు..కేంద్ర హోంశాఖ హెచ్చరికలు
అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన నకిలీ రూ.500 నోట్లు మార్కెట్లో చలామణిలోకి వచ్చాయని కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 21 April 2025 12:49 PM IST
భారత్ చేరుకున్న జేడీ వాన్స్ దంపతులు.. భద్రత కట్టుదిట్టం
అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ సోమవారం తన తొలి అధికారిక భారత పర్యటన కోసం ఢిల్లీకి చేరుకున్నారు. జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ భారత్లో...
By అంజి Published on 21 April 2025 10:55 AM IST
మరో ఎన్కౌంటర్.. రూ. కోటి రివార్డు ఉన్న అగ్రనేత సహా 8 మంది నక్సల్స్ హతం
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం నాడు జార్ఖండ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మరణించారు.
By అంజి Published on 21 April 2025 10:16 AM IST