జాతీయం - Page 37
కుంభ్ స్పెషల్ ట్రైన్లను ఆపేసిన ఇండియన్ రైల్వే
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు కోట్లాది మంది వస్తుండటంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మహా కుంభమేళా స్పెషల్ ట్రైన్లను ఇండియన్ రైల్వే...
By అంజి Published on 29 Jan 2025 9:46 AM IST
ఇస్రో 100వ ప్రయోగం సక్సెస్.. నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ - ఎఫ్15
భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) చరిత్ర సృష్టించింది. షార్ ప్రయోగించిన వందో ప్రయోగం విజయవంతం అయ్యింది.
By అంజి Published on 29 Jan 2025 7:35 AM IST
కుంభమేళాలో భారీ తొక్కిసలాట.. 10 మంది మృతి, డజన్ల కోద్దీ మందికి గాయాలు
బుధవారం తెల్లవారుజామున ప్రయాగ్రాజ్లోని మహా కుంభ్లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. డజన్ల కోద్దీ మంది గాయపడ్డారు.
By అంజి Published on 29 Jan 2025 7:06 AM IST
స్వలింగ సంపర్కుల వలె నటించి రమ్మంటారు.. వెళ్లగానే..
LGBTQ+ కమ్యూనిటీకి సంబంధించిన అతిపెద్ద డేటింగ్ యాప్ Grindr ను ఉపయోగించి ఆయా వ్యక్తులను ఓ ప్రాంతానికి రమ్మని చెప్పి, అక్కడకు రాగానే దోపిడీ చేస్తున్న...
By Medi Samrat Published on 28 Jan 2025 4:59 PM IST
జీతంలో సగం పన్నులు చెల్లిస్తున్నారు.. వారి రుణాలు ఎందుకు మాఫీ చేయడం లేదు.?
రైతులు, మధ్య తరగతికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
By Medi Samrat Published on 28 Jan 2025 3:29 PM IST
లడ్డూ మహోత్సవ్లో విషాదం.. కూలిన వేదిక.. ఏడుగురు మృతి
ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్లో మంగళవారం జైన నిర్వాణ ఉత్సవంలో ఒక వేదిక కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందగా.. మహిళలు, పిల్లలు సహా 40 మంది గాయపడ్డారు.
By అంజి Published on 28 Jan 2025 11:57 AM IST
ఇన్ఫోసిస్ కో-ఫౌండర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు అయింది.
By Knakam Karthik Published on 28 Jan 2025 10:53 AM IST
మానస సరోవర్ యాత్ర.. భారత్ - చైనా కీలక నిర్ణయం
ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునే లక్ష్యంతో, 2020 నుండి ఆగిపోయిన కైలాష్ మానస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించాలని భారతదేశం - చైనా...
By అంజి Published on 28 Jan 2025 8:05 AM IST
సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్కు సుప్రీంలో ఊరట
సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్పై ఎఫ్ఐఆర్ నమోదుతో సహా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన...
By Medi Samrat Published on 27 Jan 2025 7:42 PM IST
కుంభమేళాలో కేంద్రహోంమంత్రి అమిత్ షా పుణ్యస్నానం
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతోన్న కుంభమేళాలో కేంద్రహోంమంత్రి అమిత్ షా పుణ్యస్నానం ఆచరించారు.
By Knakam Karthik Published on 27 Jan 2025 3:24 PM IST
వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం.. ప్రతిపక్షాలకు షాక్..!
వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ సమావేశం నేటితో ముగిసింది.
By Medi Samrat Published on 27 Jan 2025 2:47 PM IST
విషాదం.. 10వ తరగతి విద్యార్థిని మృతి.. డాబా పైనుంచి కోతులు తోసేయడంతో..
విషాదం.. 10వ తరగతి విద్యార్థిని మృతి.. డాబా పైనుంచి కోతులు తోసేయడంతో..
By అంజి Published on 27 Jan 2025 10:52 AM IST