జాతీయం - Page 38
ఆ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు.. అదే ఫస్ట్ స్టేట్ కూడా..!
దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించింది.
By Knakam Karthik Published on 27 Jan 2025 10:43 AM IST
మరో మాయదారి రోగం.. ఒకరు మృతి.. 100 దాటిన కేసుల సంఖ్య.. ఒక్కో ఇంజెక్షన్ ధర రూ. 20,000.. ఆందోళనలో జనం
మహారాష్ట్రలోని సోలాపూర్లో ఒక అనుమానాస్పద మరణంతో పూణేలో గులియన్-బారే సిండ్రోమ్ (GBS) కేసుల సంఖ్య 100 దాటిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం...
By Medi Samrat Published on 27 Jan 2025 10:39 AM IST
వన్ నేషన్-వన్ ఎలక్షనే కాదు.. వన్ నేషన్-వన్ టైమ్ కూడా..
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని అధికారిక, వాణిజ్య ప్లాట్ఫారమ్లలో భారతీయ ప్రామాణిక సమయం (IST) యొక్క ప్రత్యేక వినియోగాన్ని...
By అంజి Published on 27 Jan 2025 8:21 AM IST
వివాహానికి పెద్దలు అంగీకరించకుంటే.. ఆత్మహత్యకు ప్రేరేపణ కాదు: సుప్రీంకోర్టు
భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 306 ప్రకారం.. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించడం ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా...
By అంజి Published on 27 Jan 2025 8:02 AM IST
మెట్రో స్టేషన్లో గ్రాఫిటీ పెయింటింగ్.. జామియా యూనివర్సిటీ విద్యార్థి అరెస్టు
మండి హౌస్ మెట్రో స్టేషన్లో గ్రాఫిటీ వేశారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు శనివారం ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.
By అంజి Published on 26 Jan 2025 2:34 PM IST
పరస్పర అంగీకారంతో శృంగారం.. మహిళపై దాడికి లైసెన్స్ కాదు
ఏకాభిప్రాయంతో కూడిన లైంగిక సంబంధం మహిళపై దాడి చేయడానికి పురుషుడికి లైసెన్స్ అవ్వదని కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది.
By అంజి Published on 26 Jan 2025 1:45 PM IST
నాగా సాధువులు హైదరాబాద్ కు వస్తే వారంతా పాకిస్థాన్ కు పారిపోతారు: రాజా సింగ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో జరిగిన బహిరంగ సభలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 26 Jan 2025 1:00 PM IST
RepublicDay: జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము
దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు.
By అంజి Published on 26 Jan 2025 10:52 AM IST
జనవరి 26నే గణతంత్ర దినోత్సవం ఎందుకు?.. ఈ రోజుకున్న విశిష్టత ఏమిటి?
1947 ఆగస్టు 15నే భారత్కు స్వాతంత్ర్యం వచ్చినా.. 1950లోనే దేశానికి అసలైన స్వరాజ్యం వచ్చింది.
By అంజి Published on 26 Jan 2025 7:20 AM IST
Padma Awards: 139 మందికి పద్మ పురస్కారాలు.. పూర్తి లిస్ట్ ఇదిగో
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ, జానపద గాయని శారదా సిన్హా, హాకీ క్రీడాకారుడు పీఆర్ శ్రీజేష్, నందమూరి బాలకృష్ణ సహా 139 మందికి పద్మ...
By అంజి Published on 26 Jan 2025 6:15 AM IST
ఢిల్లీ నుండి నేపాల్ కు పోదామని అనుకున్న సైక్లిస్టులు.. దారి తప్పడంతో..
ఢిల్లీ నుంచి ఖాట్మండుకు సైకిల్పై వెళ్లాలని అనుకున్న ఇద్దరు ఫ్రెంచ్ పర్యాటకులు దారితప్పి యూపీలోని బరేలీకి చేరుకున్నారు.
By Medi Samrat Published on 25 Jan 2025 6:30 PM IST
అధికారంలోకి వస్తే దళితుడిని డిప్యూటీ సీఎం చేస్తాం.. ఢిల్లీ ప్రజలపై అమిత్ షా వరాల జల్లు
ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే దళితుడిని డిప్యూటీ సీఎంని చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 3.O...
By Knakam Karthik Published on 25 Jan 2025 5:48 PM IST