జాతీయం - Page 38
ముంబై పేలుళ్ల కేసు.. 19 ఏళ్ల తర్వాత 12 మంది నిర్దోషులుగా విడుదల
జులై 11, 2006న ముంబై లోకల్ రైళ్లలో జరిగిన వరుస పేలుళ్ల కేసులో 19 ఏళ్ల తర్వాత నిందితులు నిర్దోషులుగా బయటపడ్డారు. ఈ కేసులో 12 మందిని నిర్దోషులని బాంబే...
By అంజి Published on 21 July 2025 12:07 PM IST
వర్షాకాల సమావేశాలు ఆపరేషన్ సింధూర్ విజయాన్ని జరుపుకుంటాయి: ప్రధాని మోదీ
ఆపరేషన్ సింధూర్లో సైనికుల విజయాన్ని జరుపుకునేందుకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుపుకుంటామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు .
By అంజి Published on 21 July 2025 11:22 AM IST
శశి థరూర్ ఇక మనలో ఒకడు కాదు: కాంగ్రెస్ సీనియర్ నేత
ఎంపీ శశి థరూర్, కాంగ్రెస్ మధ్య పెరుగుతున్న విభేదాల మధ్య, ఆ పార్టీ సీనియర్ నాయకుడు కె. మురళీధరన్ ఆదివారం ఒక బాంబు పేల్చి..
By అంజి Published on 21 July 2025 8:26 AM IST
త్వరలో స్కూళ్లలో ఆధార్ అప్డేషన్: UIDAI
పిల్లల ఆధార్ బయోమెట్రిక్ను స్కూళ్లలో అప్డేట్ చేసే విధానాన్ని త్వరలో తీసుకొస్తున్నట్టు యూఐడీఏఐ సీఈవో భువ్నేష్ తెలిపారు.
By అంజి Published on 21 July 2025 6:29 AM IST
పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చకు కేంద్రం సిద్ధం!
జూలై 21, సోమవారం నుండి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ సహా కీలక అంశాలపై చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర...
By అంజి Published on 20 July 2025 3:11 PM IST
ఎంతకి తెగించావమ్మా..ప్రియుడి కోసం కట్టుకున్నోడికి కరెంట్ షాక్ ఇచ్చి హత్య
ఢిల్లీకి చెందిన కరణ్ దేవ్(36)ను భార్య సుస్మిత ప్రియుడితో కలిసి కిరాతకంగా హతమార్చింది.
By Knakam Karthik Published on 20 July 2025 12:00 PM IST
ఇన్స్టాలో పరిచయం, మహిళా పోలీస్ ఆఫీసర్ గొంతుకోసి చంపిన CRPF జవాన్
గుజరాత్లోని కచ్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 20 July 2025 9:15 AM IST
గెలుస్తామన్న వ్యక్తిగత అహంతోనే కూటమి ఓడిపోయింది
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి కూటమిలో అంతా సవ్యంగా లేదు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆఫర్, శివసేన (యుబీటీ) బీజేపీతో చేతులు కలుపుతుందనే ఊహాగానాల మధ్య,...
By Medi Samrat Published on 19 July 2025 5:59 PM IST
'రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను..'.. ఆప్కు షాకిచ్చిన ఎమ్మెల్యే.!
పంజాబ్లో ఆప్కు షాక్ తగిలింది. గతంలో మంత్రి పదవి నుంచి తప్పించబడిన ఖరార్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అన్మోల్ గగన్ మాన్ ఇప్పుడు తన ఎమ్మెల్యే పదవికి...
By Medi Samrat Published on 19 July 2025 4:22 PM IST
'సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం..'
గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం, రాష్ట్ర సచివాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.
By Medi Samrat Published on 19 July 2025 3:43 PM IST
Video: గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ ట్రెయిన్లో మంటలు..తప్పిన పెను ప్రమాదం
రాజస్థాన్లోని బీవర్ జిల్లాలోని సెంద్ర రైల్వే స్టేషన్లో శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఇంజిన్లో మంటలు చెలరేగాయి
By Knakam Karthik Published on 19 July 2025 3:10 PM IST
బెట్టింగ్ యాప్ కేసుల్లో గూగుల్, మెటాకు ED నోటీసులు
టెక్ దిగ్గజాలు గూగుల్, మెటాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) శనివారం నోటీసులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 19 July 2025 10:06 AM IST