జాతీయం - Page 39

Newsmeter జాతీయ వార్తలు - Read all national news in Telugu today, latest India News of politics, technology, etc
National News, Chhattisgarh, Naxalites surrender
Video: ఛత్తీస్‌గఢ్‌లో సంచలనం..ఒకేసారి 210 మంది నక్సలైట్లు లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా ప్రధాన కార్యాలయం జగదల్‌పూర్‌లో మావోయిస్టు సంస్థకు చెందిన 210 మంది నక్సలైట్లు పోలీసులు, పారామిలిటరీ దళాల ముందు...

By Knakam Karthik  Published on 17 Oct 2025 1:21 PM IST


Bomb threat, Vice President, CP Radhakrishnan, Chennai home, hoax
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఇంటికి బాంబు బెదిరింపు

శుక్రవారం చెన్నైలోని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు వచ్చింది. తమిళనాడు డీజీపీ కార్యాలయానికి...

By అంజి  Published on 17 Oct 2025 11:25 AM IST


Dhanteras, Malabar Gold, boycott, Pak influencer link
ధనతేరస్ ముందు మలబార్ గోల్డ్‌కి బహిష్కరణ పిలుపులు

ధనతేరస్‌కి కొన్ని రోజుల ముందు కేరళకు చెందిన ప్రముఖ ఆభరణాల బ్రాండ్‌ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వివాదంలో చిక్కుకుంది.

By అంజి  Published on 17 Oct 2025 7:17 AM IST


Central govt, Fact Check,  Retirement Age, PIB , rumors
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు పెంపు? క్లారిటీ!

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసును 65 ఏళ్లకు పెంచేందుకు కేంద్రం కొత్త పాలసీని తీసుకొచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం...

By అంజి  Published on 17 Oct 2025 7:06 AM IST


170 మంది మావోయిస్టులు లొంగుబాటు.. అమిత్ షా కీలక ప్రకటన
170 మంది మావోయిస్టులు లొంగుబాటు.. అమిత్ షా కీలక ప్రకటన

మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగిపోయినట్లు పోలీసులు ప్రకటించారు.

By Medi Samrat  Published on 16 Oct 2025 9:10 PM IST


సీఎం తప్ప మంత్రులందరూ రాజీనామాలు చేశారు.. గుజరాత్‌లో ఏం జ‌రుగుతుంది.?
సీఎం తప్ప మంత్రులందరూ రాజీనామాలు చేశారు.. గుజరాత్‌లో ఏం జ‌రుగుతుంది.?

గుజరాత్‌లో భారీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

By Medi Samrat  Published on 16 Oct 2025 4:54 PM IST


నిమిష ప్రియకు ఉరిశిక్ష పడుతుందా.? లేదా.? సుప్రీంకు సమాచారం ఇచ్చిన కేంద్రం
నిమిష ప్రియకు ఉరిశిక్ష పడుతుందా.? లేదా.? సుప్రీంకు సమాచారం ఇచ్చిన కేంద్రం

యెమెన్‌లో హత్య కేసులో మరణశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షను ప్రస్తుతానికి నిలిపివేశారు.

By Medi Samrat  Published on 16 Oct 2025 3:44 PM IST


అందుకే గూగుల్ కర్ణాటకను కాదనుకుంది..!
అందుకే గూగుల్ కర్ణాటకను కాదనుకుంది..!

గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడంపై కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on 16 Oct 2025 3:24 PM IST


National News,  Karnataka, Caste survey, Narayana Murthy, Sudha Mulrty
కర్ణాటకలో కులగణన సర్వే..వివరాల వెల్లడికి సుధామూర్తి దంపతుల నిరాకరణ

కర్ణాటక సామాజిక-ఆర్థిక సర్వేలో పాల్గొనడం స్వచ్ఛందమని హైకోర్టు స్పష్టం చేసిన తర్వాత ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, సుధా మూర్తి దూరంగా ఉన్నారు.

By Knakam Karthik  Published on 16 Oct 2025 1:50 PM IST


National News, Bihar,  Bihar Assembly polls, JDU
బీహార్ ఎన్నికలకు 44 మంది అభ్యర్థులతో JDU తుది జాబితా విడుదల

ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జెడియు) గురువారం రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు 44 మంది అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది

By Knakam Karthik  Published on 16 Oct 2025 12:02 PM IST


Crime News, Uttarpradesh, Barabanki,  illicit relationship
మేనల్లుడితో ఎఫైర్‌తో భర్తను చంపించిన భార్య..నేరం బయటపెట్టిన 8 ఏళ్ల కుమారుడు

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో జరిగిన ఒక హత్య కేసులో, తన భర్తను చంపడానికి ఒక మహిళ రూ. లక్ష చెల్లించిందని వెల్లడైన తర్వాత, ఒక ఇ-రిక్షా డ్రైవర్‌ను అరెస్టు...

By Knakam Karthik  Published on 16 Oct 2025 10:30 AM IST


National News, Indian Railways, Railway Minister Ashwini Vaishnav, Vande Bharat 4.0
త్వరలో వందేభారత్ 4.0..కేంద్ర రైల్వే మంత్రి కీలక ప్రకటన

భారతదేశపు సెమీ-హై-స్పీడ్ రైళ్లలో కొత్త వెర్షన్ రాబోతుందని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటించారు.

By Knakam Karthik  Published on 16 Oct 2025 9:31 AM IST


Share it