జాతీయం - Page 39
Video: గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ ట్రెయిన్లో మంటలు..తప్పిన పెను ప్రమాదం
రాజస్థాన్లోని బీవర్ జిల్లాలోని సెంద్ర రైల్వే స్టేషన్లో శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఇంజిన్లో మంటలు చెలరేగాయి
By Knakam Karthik Published on 19 July 2025 3:10 PM IST
బెట్టింగ్ యాప్ కేసుల్లో గూగుల్, మెటాకు ED నోటీసులు
టెక్ దిగ్గజాలు గూగుల్, మెటాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) శనివారం నోటీసులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 19 July 2025 10:06 AM IST
Video : ఛాంబర్ కోసం కొట్టుకున్న మహిళా లాయర్లు
శుక్రవారం నాడు మధుర కోర్టు ప్రాంగణంలో ఇద్దరు మహిళా న్యాయవాదుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది.
By Medi Samrat Published on 18 July 2025 9:15 PM IST
శృంగారానికి నిరాకరించినా విడాకులు ఇవ్వొచ్చు
భర్తతో శారీరక సంబంధాన్ని నిరాకరించడం, అతనికి వివాహేతర సంబంధం ఉందని అనుమానించడం క్రూరత్వానికి సమానం.. అందువల్ల విడాకులు ఇవ్వవచ్చని బాంబే హైకోర్టు...
By Medi Samrat Published on 18 July 2025 7:37 PM IST
నిమిషా ప్రియ కేసుపై విచారణను వాయిదా వేసిన 'సుప్రీం'
యెమెన్లో మరణశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషా ప్రియ కేసుపై విచారణను ఆగస్టు 14వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
By Medi Samrat Published on 18 July 2025 4:11 PM IST
10 ఏళ్లుగా ప్రభుత్వం నా బావను వేధిస్తోంది : రాహుల్
తన బావ రాబర్ట్ వాద్రాను కేంద్ర ప్రభుత్వం వేధిస్తున్నదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు.
By Medi Samrat Published on 18 July 2025 3:22 PM IST
బెంగళూరులో 40 ప్రైవేట్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు
శుక్రవారం తెల్లవారుజామున బెంగళూరు అంతటా కనీసం 40 ప్రైవేట్ పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి.
By అంజి Published on 18 July 2025 11:16 AM IST
బాంబు బెదిరింపులు.. ఢిల్లీలోని 20 పాఠశాలల్లో భయానక వాతావరణం
దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు.
By Medi Samrat Published on 18 July 2025 9:47 AM IST
'సిద్ధరామయ్య కన్నుమూశారు': మెటా అనువాద లోపంపై సీఎం తీవ్ర విమర్శలు
కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ఫేస్బుక్లో పోస్ట్ చేసిన సంతాప సందేశాన్ని అనువదించేటప్పుడు , మెటా ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ టూల్ కర్ణాటక...
By అంజి Published on 18 July 2025 9:01 AM IST
రూ.24,000 కోట్లతో కొత్త పథకం.. 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి
దేశంలో రైతుల సంక్షేమానికి సంబంధించి కేంద్ర మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
By అంజి Published on 18 July 2025 6:45 AM IST
రాబర్ట్ వాద్రాపై ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ
మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చార్జిషీట్ దాఖలు...
By Medi Samrat Published on 17 July 2025 8:00 PM IST
భారత సైన్యం చేతుల్లోకి దుమ్ములేపే ఆయుధాలు..!
భారత సైన్యం చేతుల్లోకి అప్డేటెడ్ ఆయుధాలు వెళ్ళబోతున్నాయి. రాబోయే 2-3 వారాల్లో 7,000 కలాష్నికోవ్ AK-203 రైఫిల్స్ తదుపరి బ్యాచ్ను సైన్యం అందుకోనుంది
By Medi Samrat Published on 17 July 2025 6:15 PM IST