జాతీయం - Page 39
NEET PG 2024: కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG) కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేసింది
By Medi Samrat Published on 2 Nov 2024 7:58 PM IST
ఇప్పుడు రాష్ట్రంలో ఆయన సంపదే హాట్ టాఫిక్..!
మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. అన్ని పార్టీలు తమ తమ బలాన్ని చాటుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
By Kalasani Durgapraveen Published on 1 Nov 2024 11:24 AM IST
బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత
జమ్మూకశ్మీర్లోని బీజేపీ ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఫరీదాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం...
By అంజి Published on 1 Nov 2024 7:33 AM IST
11 ఏళ్ల అత్యాచార బాధితురాలికి 30 వారాల గర్భం.. తొలగించేందుకు హైకోర్టు అనుమతి
11 ఏళ్ల అత్యాచార బాధితురాలికి 30 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు బాంబే హైకోర్టు ఆమోదం తెలిపింది.
By అంజి Published on 1 Nov 2024 7:23 AM IST
ఐదేళ్ల క్రితం 'దీపావళి'.. ఆ సీఈఓకు మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది..!
Neend యాప్ వ్యవస్థాపకురాలు, సీఈవో సురభి జైన్ ఐదేళ్ల క్రితం బెంగళూరులో ఒంటరిగా నివసిస్తుండేది.
By Medi Samrat Published on 30 Oct 2024 7:33 PM IST
పటాకుల పొగతో వీరికి ఎన్నో ఆరోగ్య సమస్యలు..!
దీపావళి పండుగ ఆనందాన్ని పంచుతుంది. కానీ పటాకుల పొగ ఈ పండుగను విషపూరితం చేస్తుంది.
By Medi Samrat Published on 30 Oct 2024 6:43 PM IST
చంపితే కోటి.. లారెన్స్ బిష్ణోయ్ ఉన్న జైలులోని ఖైదీలకు కర్ణి సేన ఆఫర్..!
లారెన్స్ బిష్ణోయ్ విషయంలో కర్ణి సేన చీఫ్ రాజ్ షెకావత్ మరోసారి పెద్ద ప్రకటన చేశారు. లారెన్స్ బిష్ణోయ్ని ఎన్కౌంటర్ చేసిన వారికి కోటి 11 లక్షల 11 వేల...
By Medi Samrat Published on 29 Oct 2024 3:12 PM IST
మంగళగిరి ఎయిమ్స్ డ్రోన్ సేవలను ప్రారంభించిన నరేంద్ర మోదీ
మంగళగిరి ఎయిమ్స్ డ్రోన్ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు.
By Kalasani Durgapraveen Published on 29 Oct 2024 2:47 PM IST
బాబా సిద్ధిఖీ కుమారుడికి బెదిరింపులు.. సల్మాన్కు కూడా..
ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిక్కు సోమవారం నాడు హత్య బెదిరింపులు వచ్చాయి.
By Kalasani Durgapraveen Published on 29 Oct 2024 12:11 PM IST
చీర కట్టడంలో గిన్నీస్ రికార్డు సాధించింది.. ఇప్పుడు ఎన్నికల సమరంలోనూ..
మహారాష్ట్ర ఎన్నికలకు ముందు బీజేపీ అధికార ప్రతినిధి షైనా ఎన్సి శివసేన (ఏక్నాథ్ షిండే) పార్టీలో చేరారు.
By Kalasani Durgapraveen Published on 29 Oct 2024 10:46 AM IST
ఆలయ ఉత్సవంలో బాణాసంచా ప్రమాదం.. 150 మందికిపైగా గాయాలు, 8 మంది పరిస్థితి విషమం
కేరళలోని కాసర్గోడ్లో సోమవారం ఆలయ ఉత్సవాల సందర్భంగా జరిగిన బాణాసంచా ప్రమాదంలో 150 మందికి పైగా గాయపడ్డారు.
By అంజి Published on 29 Oct 2024 8:21 AM IST
రైలులో పేలుడు.. మంటలు చెలరేగి నలుగురికి తీవ్రగాయాలు
హర్యానాలోని రోహ్తక్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలులో పేలుడు సంభవించింది. దీంతో మంటలు చెలరేగాయి.
By Medi Samrat Published on 28 Oct 2024 9:15 PM IST