జాతీయం - Page 26
ఢిల్లీ పేలుడు ఘటన..డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని పేల్చేసిన భద్రతా దళాలు
ఢిల్లీ ఎర్రకోట పేలుడులో కీలక అనుమానితుడైన డాక్టర్ ఉమర్ నబీ పుల్వామా నివాసాన్ని శుక్రవారం భద్రతా దళాలు నియంత్రిత కూల్చివేత చేపట్టాయి .
By Knakam Karthik Published on 14 Nov 2025 10:32 AM IST
కాశ్మీరీలందరినీ అనుమానితులుగా చూడటం మానేయండి: ఒమర్ అబ్దుల్లా
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ ఉగ్రవాద దాడిని ఖండిస్తూనే, కాశ్మీరీ ముస్లింలను సామూహిక అనుమానితులుగా చూడటం మానేయాలన్నారు.
By అంజి Published on 14 Nov 2025 10:00 AM IST
ఫాస్టాగ్ లేని వాహనదారులకు ఊరట
ఫాస్టాగ్ లేని వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటను ఇచ్చింది. సాధారణంగా నేషనల్ హైవేలపై ఫాస్టాగ్ లేకుంటే టోల్ ప్లాజాల...
By అంజి Published on 14 Nov 2025 9:10 AM IST
బ్రేక్ ఫెయిల్.. 6 వాహనాలను ఢీకొట్టిన గూడ్స్ ట్రక్కు.. 8 మంది సజీవ దహనం
గురువారం పూణేలోని ఒక వంతెనపై గూడ్స్ ట్రక్కు ఆరు వాహనాలను ఢీకొట్టిన ఘటనలో ఎనిమిది మంది సజీవ దహనం కాగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
By అంజి Published on 14 Nov 2025 7:30 AM IST
అంతర్జాతీయ మార్కెట్లలో గిరిజన ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధం
గిరిజన వర్గాలకు సాధికారత కల్పించేందుకు, వారి చేతివృత్తి నైపుణ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించడానికి సంయుక్తంగా కృషి చేయాలని కోరిన పీయూష్ గోయల్
By Medi Samrat Published on 13 Nov 2025 8:54 PM IST
ఢిల్లీ పేలుళ్లపై అనుచిత పోస్టులు.. సీఎం ఆగ్రహం
ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుళ్ల ఘటన ఎంతో మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
By Medi Samrat Published on 13 Nov 2025 7:27 PM IST
'ఆమెకు కుక్కలంటే ఇష్టం.. అందుకే నాకు లైంగిక సమస్యలు..'
కుక్కలను ప్రేమించేవారికి కొదవలేదు. కుక్కలను పెంచుకునే వారు చాలా మంది ఉన్నారు.
By Medi Samrat Published on 13 Nov 2025 3:36 PM IST
Delhi Blast : ఆ బిల్డింగ్లో దొరికిన రెండు డైరీల్లో షాకింగ్ విషయాలు..!
ఢిల్లీ పేలుడు కేసును ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసును ఫరీదాబాద్ మాడ్యూల్ కాకుండా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
By Medi Samrat Published on 13 Nov 2025 2:30 PM IST
ఢిల్లీ పేలుడు ఘటనలో కారు నడిపింది అతడే..డీఎన్ఏ పరీక్షలో నిర్ధారణ
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది
By Knakam Karthik Published on 13 Nov 2025 8:47 AM IST
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనపై కేంద్ర మంత్రివర్గం తీర్మానం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
By Knakam Karthik Published on 13 Nov 2025 7:10 AM IST
Bomb Threat : శంషాబాద్ సహా పలు ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు
దేశవ్యాప్తంగా ఐదు ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
By Medi Samrat Published on 12 Nov 2025 7:20 PM IST
ఉగ్రవాదుల వద్ద మరో కారు.. పోలీసుల చేతిలో ముఖ్యమైన 'క్లూ'..!
ఢిల్లీ పేలుళ్ల కేసులో విచారణ కొనసాగుతున్న కొద్దీ దర్యాప్తు సంస్థలకు ఒకదాని తర్వాత ఒకటి కొత్త ఆధారాలు లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ పెద్ద విషయం...
By Medi Samrat Published on 12 Nov 2025 5:01 PM IST














