జాతీయం - Page 26

Asaduddin Owaisi, Operation Sindoor, Terror Bases
పాక్‌కు సరైన గుణపాఠం.. 'జై హింద్‌' అంటూ అసదుద్దీన్‌ పోస్ట్‌

ఆపరేషన్‌ సింధూర్‌పై ఏఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ హర్షం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌లోని టెర్రరిస్ట్‌ స్థావరాలపై భారత్‌ నిర్వహించిన దాడులను...

By అంజి  Published on 7 May 2025 9:13 AM IST


Operation Sindoor, 80 terrorists killed, strikes, Pak, PoK terror camps
Operation Sindoor: అర్ధరాత్రి భారత్‌ మెరుపు దాడులు.. 80 మందికి పైగా ఉగ్రవాదులు మృతి

బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) అంతటా ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు నిర్వహించిన వరుస ఖచ్చితమైన దాడుల్లో 80...

By అంజి  Published on 7 May 2025 8:33 AM IST


Bharat Mata Ki Jai, Leaders, Army , Air strikes, terror camps, Pakistan
భారత్ మాతా కీ జై: భారత సైన్యాన్ని ప్రశంసిస్తున్న నాయకులు

26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం జరిపిన ఖచ్చితమైన దాడుల తరువాత , అనేక మంది నాయకులు...

By అంజి  Published on 7 May 2025 7:50 AM IST


Operation Sindoor, India, Pak, IAF, POK
'ఆపరేషన్‌ సింధూర్'.. పేరులోనే మొత్తం సందేశాన్ని పంపిన భారత్

పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్‌ ఆర్మీ 'ఆపరేషన్‌ సింధూర్‌' చేపట్టింది. ఆ దేశంతో పాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని లష్కర్‌ ఏ తోయిబా, జైషే...

By అంజి  Published on 7 May 2025 7:33 AM IST


Operation Sindoor, PM Modi , Cabinet Committee, Security meeting, National news
నేడు సీసీఎస్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ.. యుద్ధ సన్నద్ధతపై చర్చించే అవకాశం

ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర...

By అంజి  Published on 7 May 2025 6:46 AM IST


Operation Sindoor, India, strikes, terror camps, Pakistan, PoK, Pahalgam attack
Operation Sindoor: పాక్‌పై భారత్‌ మెరుపు దాడులు.. ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడ్డ ఇండియన్‌ ఆర్మీ

పహల్గామ్‌ దాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై 'ఆపరేషన్‌ సింధూర్‌' పేరిట వైమానిక దాడులు చేసినట్టు భారత రక్షణ శాఖ...

By అంజి  Published on 7 May 2025 6:28 AM IST


ఉగ్ర‌దాడి జ‌రుగుతుంద‌ని ప్రధాని మోదీకి ముందే తెలుసు : ఖర్గే
ఉగ్ర‌దాడి జ‌రుగుతుంద‌ని ప్రధాని మోదీకి ముందే తెలుసు : ఖర్గే

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద దాడి జరగవచ్చని ఇంటెల్ నివేదిక ప్రధాని నరేంద్ర మోదీకి ముందే అందిందని, ఆ తర్వాత ఆయన కేంద్రపాలిత ప్రాంతానికి తన పర్యటనను రద్దు...

By Medi Samrat  Published on 6 May 2025 7:15 PM IST


National News, Civil Defence, Mock Drill, India-Pakistan tensions, National Disaster Management Authority
దేశ వ్యాప్తంగా రేపు మాక్ డ్రిల్..ఎలా చేస్తారంటే?

దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించింది

By Knakam Karthik  Published on 6 May 2025 3:55 PM IST


గుజరాత్‌లో వర్ష బీభత్సం.. 14 మంది మృత్యువాత‌
గుజరాత్‌లో వర్ష బీభత్సం.. 14 మంది మృత్యువాత‌

గుజరాత్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.

By Medi Samrat  Published on 6 May 2025 3:33 PM IST


పాకిస్తాన్‌పై చర్యల‌కు సిద్ధమవుతున్నారా.? 24 గంటల్లో రెండోసారి ప్రధానిని కలిసిన అజిత్ దోవల్
పాకిస్తాన్‌పై చర్యల‌కు సిద్ధమవుతున్నారా.? 24 గంటల్లో రెండోసారి ప్రధానిని కలిసిన అజిత్ దోవల్

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

By Medi Samrat  Published on 6 May 2025 2:33 PM IST


రిజర్వేషన్ అనేది రైలు కంపార్ట్‌మెంట్ లాంటిది.. సుప్రీం కీల‌క‌ వ్యాఖ్యలు
'రిజర్వేషన్ అనేది రైలు కంపార్ట్‌మెంట్ లాంటిది'.. సుప్రీం కీల‌క‌ వ్యాఖ్యలు

దేశంలో కుల ఆధారిత రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేశారు.

By Medi Samrat  Published on 6 May 2025 2:11 PM IST


Supreme Court, asset, judges, official website, National news
న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను వెల్లడించిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులను తన అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

By అంజి  Published on 6 May 2025 10:56 AM IST


Share it