జాతీయం - Page 25
ఘోర ప్రమాదం.. హెలికాప్టర్ కుప్పకూలడంతో ఐదుగురు మృతి
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో గంగోత్రి వైపు వెళ్తున్న ప్రైవేట్ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ...
By అంజి Published on 8 May 2025 4:50 AM
పాక్ కాల్పుల్లో భారత జవాన్ వీరమరణం.. 31 మంది పౌరులు మృతి
జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఒక భారతీయ జవాన్ మరణించాడని బుధవారం రాత్రి భారత సైన్యం 16 కార్ప్స్...
By అంజి Published on 8 May 2025 2:21 AM
ఏడు రోజులు.. 1,50,000 వరకూ నగదు రహిత చికిత్స
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
By Medi Samrat Published on 7 May 2025 2:22 PM
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెబుతోంది ఇదే..!
పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాదుల శిబిరాలపై భారతదేశం లక్ష్యంగా చేసుకున్న దాడులకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ కూడా కవ్వింపులకు...
By Medi Samrat Published on 7 May 2025 2:17 PM
ఆపరేషన్ సింధూర్ పై హిమాన్షి స్పందన ఇదే..!
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్, ఆపరేషన్ సిందూర్ కింద పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత...
By Medi Samrat Published on 7 May 2025 1:27 PM
'ఆపరేషన్ సింధూర్' ఎఫెక్ట్: 18 ఎయిర్పోర్టులు మూసివేత..200 విమానాలు రద్దు
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 18 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు
By Knakam Karthik Published on 7 May 2025 9:24 AM
ఆ నాలుగు జిల్లాల్లో పాఠశాలలు, కార్యాలయాలు మూసివేత
ఆపరేషన్ సింధూర్ కింద పాకిస్తాన్లోని తొమ్మిది ప్రదేశాలలో ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం అర్థరాత్రి వైమానిక దాడి చేసింది.
By Medi Samrat Published on 7 May 2025 9:15 AM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ భేటీ.. 'ఆపరేషన్ సింధూర్'పై వివరణ
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 7 May 2025 8:59 AM
ఉద్రిక్తంగా మారిన ఎల్వోసీ.. పాక్ కాల్పుల్లో 10 మంది భారత పౌరులు మృతి
పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఏకపక్ష కాల్పులకు పాల్పడుతోంది. ఇప్పటి వరకు 10 మంది పౌరులు మృతి చెందారు.
By అంజి Published on 7 May 2025 8:00 AM
సెలవుల్లో ఉన్న బలగాలు వెంటనే విధుల్లో చేరాలి: అమిత్ షా
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పారా మిలటరీ బలగాల సెలవులను రద్దు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు.
By Knakam Karthik Published on 7 May 2025 6:37 AM
'సింధూర్ ఆపరేషన్'.. ఒక బాధ్యతాయుతమైన దాడి: విదేశాంగ శాఖ
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదంపై పాకిస్తాన్ ఎలాంటి చర్యలు చేపట్టలేదని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయం...
By అంజి Published on 7 May 2025 5:51 AM
బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్.. 15 మంది నక్సలైట్లు మృతి
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా, తెలంగాణ సరిహద్దులోని కారేగుట్ట కొండల సమీపంలోని అడవుల్లో బుధవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 15 మందికి పైగా...
By అంజి Published on 7 May 2025 5:28 AM