జాతీయం - Page 25
స్కూల్లో మధ్యాహ్నం భోజనం తిని.. ఆస్పత్రిపాలైన 90 మంది విద్యార్థులు
రాజస్థాన్లోని దౌసా జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తర్వాత కడుపు నొప్పి, వాంతులు కావడంతో దాదాపు 90 మంది పిల్లలు శుక్రవారం ఆసుపత్రి...
By అంజి Published on 14 Sept 2025 7:12 AM IST
మరో గ్లోబల్ సమ్మిట్కు వేదిక కానున్న భారత్..ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) 50వ వార్షికోత్సవంతో సమానంగా 2027లో చెన్నైలో 5వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ (CGGS)ను భారతదేశం నిర్వహించనుంది.
By Knakam Karthik Published on 13 Sept 2025 9:30 PM IST
తొలిసారి మిజోరానికి రైల్వే కనెక్టివిటీ.. 'ఐజ్వాల్' ఇప్పుడ భారత రైల్వే మ్యాప్లో ఉందన్న ప్రధాని
ఈశాన్య రాష్ట్రం మిజోరంను తొలిసారిగా భారత రైల్వే నెట్వర్క్కు అనుసంధానిస్తూ కీలక రైల్వే లైన్ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు.
By అంజి Published on 13 Sept 2025 11:21 AM IST
గణేష్ నిమజ్జనంలో విషాదం.. భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 8 మంది మృతి
కర్ణాటకలోని హసన్ జిల్లాలో శుక్రవారం గణేష్ విగ్రహ నిమజ్జనంలో పాల్గొన్న భక్తులపైకి ట్రక్కు అదుపు తప్పి దూసుకెళ్లడంతో ఎనిమిది మంది మృతి చెందగా, 25 మంది...
By అంజి Published on 13 Sept 2025 6:41 AM IST
బీర్ తాగే వయస్సును తగ్గించనున్న ప్రభుత్వం..!
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ తన పదేళ్ల హయాంలో మద్యపాన వయస్సును 25 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు తగ్గించలేకపోయింది.
By Medi Samrat Published on 12 Sept 2025 9:18 PM IST
టేకాఫ్ సమయంలో ఊడిపోయిన స్పైస్ జెట్ విమాన చక్రం.. తప్పిన పెను ప్రమాదం
స్పైస్జెట్ క్యూ400 ఎయిర్క్రాఫ్ట్ శుక్రవారం కాండ్లా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా బయటి చక్రాలలో ఒకటి ఊడిపోయింది.
By Medi Samrat Published on 12 Sept 2025 6:43 PM IST
2023 హింస తర్వాత.. తొలిసారి రేపు మణిపూర్కు ప్రధాని మోదీ
2023లో మణిపూర్లో హింస చెలరేగి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తొలిసారిగా ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
By అంజి Published on 12 Sept 2025 3:35 PM IST
ఢిల్లీ, బాంబే హైకోర్టులకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ హైకోర్టుకు శుక్రవారం ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది.
By Medi Samrat Published on 12 Sept 2025 2:25 PM IST
ఆ రాష్ట్రంలో 'ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్' విధ్వంసం
పంజాబ్ రాష్ట్రం అజ్నాలాలో అనేక ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి,
By Medi Samrat Published on 12 Sept 2025 11:05 AM IST
భారత్ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
శుక్రవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు.
By అంజి Published on 12 Sept 2025 10:21 AM IST
కొండచిలువను వేటాడి వండుకుని తిన్న ఇద్దరు..తర్వాత జరిగింది ఇదే!
కేరళలోని పనపుళలో ఇద్దరు వ్యక్తులు కొండచిలువను వేటాడి మాంసం వండుకుని తిన్న ఘటన వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 12 Sept 2025 8:52 AM IST
భారత ఉపరాష్ట్రపతిగా నేడు రాధాకృష్ణన్ ప్రమాణం
భారత నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ప్రమాణం చేయనున్నారు
By Knakam Karthik Published on 12 Sept 2025 7:29 AM IST














